Breaking News

Monthly Archives: August 2024

విజయవాడ లో ఘనంగా చేనేత ఫ్యాషన్ షో

-జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా కేక పుట్టించిన ర్యాంప్ వాక్ -నగర వాసుల నుండి మునుపెన్నడూ చూడని ఆదరణ: సవిత -చేనేత కార్మికల ఆర్థికాభివృద్ధి కోసం కార్యాచరణ: సునీత -విశిష్ట‌మైన చేనేత క‌ళ‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం: రేఖారాణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత ప్రదర్శన వేదికగా విజయవాడలో నిర్వహించిన హ్యాండ్లూమ్స్ ఫ్యాషన్ షో ఆహాతులను ఆకర్షించింది. విభిన్న రాష్ట్రాలకు చెందిన నూతన చేనేత వస్త్ర శ్రేణితో పడతులు చేసిన ర్యాంప్ వాక్ అదరహా అనిపించింది. చేనేత సంస్కృతి సంప్రదాయాలతో విజయవాడ …

Read More »

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించాలి, తద్వారా మాత్రమే అజమాయిషీ చెలాయించే వారి నుండి విముక్తి లభిస్తుంది…

-ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై గత ఐదేళ్లుగా కొనసాగుతున్న వివక్ష ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందన్నారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జాబ్ చార్ట్ ప్రకారం కాకుండా రోజు కూలీల మాదిరిగా ప్రతి పనికీ ఎడా పెడా వాడేస్తూ ఉద్యోగ వ్యవస్థలో చులకన చేస్తున్నారని, ఐదేళ్లుగా …

Read More »

మెరుగైన పారిశుధ్యం అందించేందుకు అందరూ భాగస్వాములు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వనరులతో మెరుగైన పారిశుధ్యాన్ని సాధించడానికి నగర ప్రజలతో పాటుగా కార్మిక సంఘాలు కూడా సహకరించి, పరిశుభ్రమైన గుంటూరు నగరం కోసం చేసే కృషిలో భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  కోరారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజారోగ్య విభాగంలో చేపట్టాల్సిన అంశాలపై వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు …

Read More »

రెండు కుల చక్రాల మధ్య నలుగుతున్న ఆంధ్ర రాజకీయం, కులగణతోనే రుగ్మతకు విరుగుడు…

-రిటైర్డ్‌ డీజీపీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఏపీ కోఆర్డినేటర్‌ డా. పూర్ణచంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్య్రం వచ్చి మొన్నటికి 77 ఏళ్ళు నిండినా, బీసీ కులాలకు మాత్రం, అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. 1983 వరకు ఏకకుల రెడ్ల పాలన, ఆ తర్వాత కమ్మవారితో కలిపి ఇప్పటి వరకు ద్వికుల పాలనతో, ఆంధ్రప్రదేశ్‌ లో అటు ఎస్సీలు, ఎస్టీలతో పాటుగా బీసీలు, మైనార్టీలు, సంచారజాతుల వారు తీవ్రంగా నష్ఠపోయారని ఆంధ్రప్రదేశ్‌ బహుజన్‌ సమాజ్‌ పార్టీ …

Read More »

వెలుగుబంద హౌసింగ్ లే అవుట్ ను పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం సాయంత్రం స్థానిక రాజానగరం మండలం వెలుగుబంద హౌసింగ్ కాలనీ ని హౌసింగ్ , ఆర్ ఎం సి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించి, గృహ లబ్దిదారులతో వారి సమస్యలు పై క్షేత్ర స్థాయిలో అవగాహాన కలుగ చేసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, వెలుగబంద లే అవుట్ గృహ లబ్దిదారులు సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ లేఅవుట్ లో మరింత మంది లబ్దిదారులు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టే …

Read More »

ఏర్పేడు నందు నిర్వహిస్తున్న వ్యాసాశ్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-వ్యాసాశ్రమంలో కిచెన్, రక్షిత మంచినీటి తదితర సదుపాయాలు మెరుగుపడాలి అని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు నందు నాలుగవ తరగతి నుండి డిగ్రీ వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల భోజనశాలను, కిచెన్ వాటి పరిసరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం నాణ్యతగా ఉండాలని పిల్లలకు రక్షిత మంచి నీరు అందించాలని పలు అంశాలపై సూచిస్తూ సదరు ఆశ్రమ …

Read More »

మలేరియా సబ్‌యూనిట్‌-5 పరిధిలో ప్రపంచ దోమల దినోత్సవం ర్యాలీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం గాంధీనగర్‌, జింఖానాగ్రౌండ్‌నందు గల మలేరియా సబ్‌యూనిట్‌-5 పరిధిలోని పూర్ణానందంపేట ఎలిమెంటరీ స్కూల్‌, అయోధ్యనగర్‌ యూపిహెచ్‌సి స్టాఫ్‌, దేవీనగర్‌ యుపిహెచ్‌సి స్టాఫ్‌లతో ‘సర్‌ రోనాల్డ్‌ రాస్‌’ మలేరియా దోమను కొనుగొన్న శాస్త్రవేత్త ‘సర్‌ రోనాల్డ్‌ రాస్‌’ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ప్రపంచ మలేరియా దోమల దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్‌ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, వైద్య సిబ్బందికి దోమల ద్వారా …

Read More »

ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ర్యాలీ తో ప్రజలకు అవగాహన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలు కలగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మంగళవారం ఉదయం కృష్ణలంకలో ఉర్దూ స్కూల్ విద్యార్థులు, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం నెలకొల్పారు. దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ …

Read More »

ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కానూరులో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు “కెరీర్ సెషన్స్” పై 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం ప్రముఖ కంపెనీలలో ఉద్యోగవకశాలకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఒక ప్రకటన లో తెలియజేసారు.అదే విధంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ ఉచిత శిక్షణలకు ఇంటర్, డిగ్రీ, బి.టెక్ …

Read More »

జక్కంపూడి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా జక్కంపూడి లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ , అజిత్ నగర్ లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా జక్కంపూడి లో ఉన్న గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలించి అక్కడున్న వ్యర్థాలను లెవెల్ చేసి పునరుద్ధరణ చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యర్ధాల నిర్వహణను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం వ్యర్ధ నిర్వహణ …

Read More »