Breaking News

Daily Archives: September 1, 2024

కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న ప్రధాని కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చిన ప్రధాని ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని …రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన మోది తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి …

Read More »

బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు ఇక్కడే ఉంటా

-ప్రజలను కాపాడటం, వారికి భరోసా ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం. -1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు పడ్డాయి…విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం -వరద నష్టంపై కేంద్రాన్ని సాయం కోరుతాం. -మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు -నేడు, రేపు విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటానన్న సీఎం…నిద్రహారాలు మానైనా ప్రజల్ని ఆదుకుంటామని హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు …

Read More »

50 మంది కాపరులు, 3501 జీవాలను కాపాడిన అధికార యంత్రాంగం

-ప్రాణాల మీదకు తెచ్చిన బ్రతుకుతెరువు -నెలల తరబడి లంకల్లో జీవాలను మేపుకునే కాపరులు -రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లంకలు ముంపుకు గురయ్యే పరిస్థితి -బిక్కుబిక్కుమంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చెరవేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, వైకుంఠపురం, గిడుగు, పొందుగల, మునుగోడు. పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో కృష్ణా నది ఒడ్డున ఈ గ్రామాల లంకలు పచ్చని బయల్లకు ప్రసిద్ధి. బోట్లలో వందల సంఖ్యలో లంకల్లోకి జీవాలను తోలుకు వెళ్లి నెలల తరబడి అక్కడే నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగించే …

Read More »

పంట నష్టం అంచనా వేయండి

-పంట నష్టం అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు వేగవంతం చేయండి -డ్రెయిన్ కాలువలు క్లియర్ చేసి నీటి నిల్వలు మళ్లించండి  -పశువులు మృత్యువాత పడకుండా అధికారులు, సిబ్బంది మందులతో అందుబాటులో ఉండాలి  -వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు కొనసాగించండి  -పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సెలవులు పెట్టకండి  -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు  అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే పంట …

Read More »

రైతులకు పూర్తి స్థాయి భరోసా కల్పించండి

-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ( వ్య & స) వ్యవసాయ అధికారులు జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో వుండండి . -S.డిల్లీ రావు , ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు ,ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : ది. 01/09/2024 ఆదివారం న రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు , ఐఏఎస్ వారు ,రాష్ట్రములోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు మరియు అనుబంధ శాఖల అధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .తుఫాను రాష్ట్ర తీరం …

Read More »

ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా

-ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశం -ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిని మంత్రి పార్థసారథి ని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు -జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్టచర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి తెలియజేసిన మంత్రి పార్థసారథి నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్త్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …

Read More »

మంత్రులు అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి…

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి  వంగలపూడి అనిత అన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో …

Read More »

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి…

నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు పెద్దచెరువుకు వచ్చిన వరద కారణంగా నీట మునిగిన నూజివీడు లోని పలు ప్రాంతాలను మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో కలిసి ఆదివారం ఎన్, టి, ఆర్, కాలనీ, గాంధీనగర్ నగర పురవీధుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ పెద్దచెరువుకు గండి …

Read More »

గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో ఎస్ఐ తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం

-బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను వెనక్కు పంపిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్ వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా….బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, …

Read More »

ముంపు బాధితుల‌కు పూర్తి భ‌రోసా

– స‌హాయ చ‌ర్య‌లకు ప్ర‌త్యేక అధికారుల నియామ‌కం. – లోత‌ట్టు ప్రాంతాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు. – పున‌రావాస కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు – గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నాం. – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్టినా.. ముంపు ముంచెత్త‌డంతో యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని.. లోత‌ట్టు ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింద‌ని క‌లెక్ట‌ర్ డా. జి.సృజన తెలిపారు. ఆదివారం క‌లెక్ట‌రేట్‌లో …

Read More »