Breaking News

Daily Archives: September 13, 2024

కాచిన నీరు ను త్రాగండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు సరఫార చేస్తున్న నీరును త్రాగుటకు వినియోగించవలనని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కుళాయి ద్వారా అందరికీ అందిస్తున్న నీటి సరఫరాను త్రాగుటకు వినియోగించవచ్చునని అన్నప్పటికీ ప్రజలందరూ ఆరోగ్యం దృశ్య త్రాగు నీటిని కాచి తాగ వలెనని విన్నవించారు. 62,63, 64 డివిజన్ ల …

Read More »

త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావిత ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం రాత్రి వైయస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన వైఎస్ఆర్ జక్కంపుడి కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైయస్సార్ జక్కంపూడి కాలనీలో నీటి సరఫరా జరుగుతున్న మోటార్ …

Read More »

స్వచ్చతా హి సేవా కార్యక్రమ అమలు పై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్చతా హి సేవా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు నగరంలో స్వచ్చతా హి సేవా కార్యక్రమ అమలు పై విభాగాధిపతులు, ఇతర అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర …

Read More »

తుది దశకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని 62వ డివిజన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు తుది దశకు వచ్చాయని, గత 24 గంటల్లోనే షుమారు 150 ట్రక్ ల వ్యర్ధాలను ప్రజారోగ్య కార్మికులు తొలగించారని విజయవాడ 62వ డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం డివిజన్ లోని అంతర్గత వీధుల్లో వరద అనంతరం పేరుకున్న వ్యర్ధాల తొలగింపును పర్యవేక్షణ చేస్తూ, ఆయా ప్రాంతాల్లో బాదితులకు దాతలు అందించిన దుప్పట్లను కమిషనర్ అందించారు. …

Read More »

మెప్మా డిజిటల్ ఛాంపియన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా పట్టణాలలోని అన్ని కుటుంబాలను డిజిటల్ సాధికారత సాధించేలా చేయుటకు ప్రతి 100 కుటుంబాలకు ఒక డిజిటల్ ఛాంపియన్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంకు “డిజి-లక్ష్మి/ఐశ్వర్య లక్ష్మి” గా నామకరణం చేయడమైనది. “డిజిటల్ ఛాంపియన్” అనేది పూర్తి స్థాయిలో స్వచ్చందంగా నిర్వహించే సేవ, ఇది ఉద్యోగం కాదు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఆసక్తి/ఉత్సుకత కలిగిన వారిని మాత్రమే డిజిటల్ ఛాంపియన్లుగా ఎంపికచేయబడతారు. ఇది …

Read More »