-పక్షం రోజులు షెడ్యుల్ మేరకు స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాలు.. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో కార్యక్రమాల నిర్వహణ…. మహాత్మా గాంధీజీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ దివస్ ఘనంగా నిర్వహణ -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటవ తేదీ వరకు నిర్వహించునున్న స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు అంకిత భావంతో చేపట్టి సంపూర్ణంగా స్వఛ్చమైన మునిసిపాలిటీ, పంచాయితీలు గా త్రీర్చి దిద్దాలని జిల్లా కలెక్టర్ …
Read More »Daily Archives: September 13, 2024
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 14,07,986 మెట్రిక్ టన్నులు
-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణాకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా విన్నవించారు. పలు రీచ్ ల నుండి ఇసుక సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. …
Read More »జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-వైద్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర అధికారులు బాధ్యతగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలి : డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సెప్టెంబర్ 17 న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ వైద్య ఆరోగ్యశాఖ తదితర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ 17 న …
Read More »రాష్ట్ర ఆయుష్ విభాగానికి భారీ స్థాయిలో కేంద్ర నిధులు
-గత ఐదేళ్లలో రాష్ట్రానికి దక్కిన కేంద్ర సాయం కేవలం రూ.38 కోట్లు -ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం హామీ -ఫలించిన ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి -నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో జగన్ నిర్లక్ష్యంపై మంత్రి ధ్వజం -నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ పూర్తి చేస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రాష్ట్రంలో ఆయుష్ సేవల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మున్నెన్నడూ లేనివిధంగా రూ.90 కోట్ల …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విజయవాడ, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత పదిరోజులుగా విజయవాడలో ఎక్కువ భాగం ముంపులోనే ఉంది. ఇప్పటికే కొంత నీరు నివాసాల మధ్యలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక …
Read More »సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగించుకోండి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ప్రజలను కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన పరచాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. …
Read More »విజయవాడలో వరద బాధితులకు 5 లక్షల విలువైన సామాగ్రి పంపిణి చేసిన సిపిఐ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు షుమారు 5 లక్షలు విలువచేసే బియ్యము, నూనె, దుప్పట్లు, టవల్స్ తదితర సామాన్లను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఐ ప్రకాశం జిల్లా సమితి వసూలు చేసిన సామాగ్రిని శుక్రవారం విజయవాడ, దాసరి భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర …
Read More »స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహణకు చర్యలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈనెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వభావ్ స్వచ్ఛత-సంస్కార్ స్వచ్ఛత …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పటిష్టమైన రోడ్డు భద్రత చర్యలు చేపట్టి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులలో రోడ్డు ప్రమాదాలకు అవకాశం గల బ్లాక్ స్పాట్స్ గుర్తించి, సంబంధిత శాఖల సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. …
Read More »స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చెయ్యండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతే సేవాగా భావించి “స్వచ్ఛత హి సేవ” నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుగుణంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేది వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేయమంటూ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ బుడమేరు వరదల తర్వాత విజయవాడ …
Read More »
Prajavartha Online Telugu News