విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా.. ఈనెల 28 న రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటలకు సత్యనారాయణపురం గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ ప్రక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలను …
Read More »Daily Archives: September 27, 2024
గ్రాడ్యుయేట్స్.. ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. సందర్భంగా ఈ రెండు జిల్లాల్లోని నియోజకవర్గ పార్టీ కార్యకర్తలను పిలిపించి ఓటరు నమోదు కార్యక్రమం గురించి వివరించాం. 30.09.2024 నుంచి 6.11.2024 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ వారి వెబ్ సైట్ లో ఓటు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఎమ్మెర్వో కార్యాలయం ద్వారా కూడా ఫారం 18 ధాఖలు చేసి ఓటు నమోదు చేసుకోవచ్చు. ఫారం 18లో పాస్పోర్ట్ ఫొటో, గెజిటెడ్ ఆఫీసర్ చే …
Read More »గుంటూరులో అక్టోబర్ 13న ఇండియా పోస్ట్ రన్-2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా అక్టోబర్ 13న గుంటూరులో ఇండియా పోస్ట్ రన్ – 2024 నిర్వ హిస్తున్నట్లు విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ డీఎస్ వీఆర్ మూర్తి తెలియజేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ఫిట్ ఇండియా, ఫిట్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ప్రతిఒక్కరిని ఆరోగ్యంపై పునరాలోచింపజేయడమే పోటీల లక్ష్యమని చెప్పారు. 3కె, 5కె, 10కె విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 5కె, 10కె పురుష, మహిళా విభాగాల్లో విజేతలకు రూ.2,40,000 నగదు …
Read More »పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా
-ఏపీ దేశీయ టూరిస్టుల్లో 3 వ స్థానం, విదేశీ టూరిస్టుల్లో 16 వ స్థానం -రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్య వైభవం తీసుకొస్తాం -బీచ్ టూరిజం అభివృద్ధి చేసి బీచ్ ఫెస్టివల్ లు ఏర్పాటు చేస్తాం -ప్రకాశం బ్యారేజీ వద్ద సీ ప్లేన్ ఏర్పాటు.. ఇక్కడి నుండే శ్రీశైలం తదితర ప్రాంతాలకు -పర్యాటక రంగంలో 20 శాతం ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు – సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి …
Read More »భవిష్యత్ అంతా పర్యాటకానిదే
-ఆహ్లాదాన్ని కలిగించేది పర్యాటకం..అందుకు అనువైన ప్రాంతం ఆంధ్రదేశం -శాంతియుత పర్యాటకానికి పెద్దపీట.. పర్యాటకాంధ్రప్రదేశ్ కు బాటలు -ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ -రూ. 1,000 కోట్లతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి -మెగా టూరిజం హబ్ గా అమరావతి -రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, మన సాంస్కృతి ప్రతిబింబించేలా పర్యాటకం అభివృద్ధి -2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం -రాష్ట్రంలో నెలకొన్న శాంతియుత వాతావరణం, రాజకీయ చిత్తశుద్ధి కారణంగా వెల్లువలా పెట్టుబడులు -వరల్డ్ టూరిజం డే-2024 సందర్భంగా రాష్ట్ర పర్యాటక, …
Read More »డాక్టర్ తరుణ్ కాకానికి ‘బెస్ట్ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్’ పురస్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ కార్యక్రమంలో ఏపీటీఎఫ్-ఏపీ టూరిజం ఫోరమ్ మరియు అడ్వెంచర్ టూరిజం ప్రెసిడెంట్, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ తరుణ్ కాకాని కి 2023-2024 కొరకు వాటర్స్పోర్ట్స్ కోసం బెస్ట్ అడ్వెంచర్ టూర్ ఆపరేటర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్, ఎపిటిడిసి టూరిజం కార్ప్ ఛైర్మన్ బాలాజీ …
Read More »గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి
-అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టండి -15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం కావాలి -పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం …
Read More »వరదల్లో నష్టపోయినా సాయం అందకుండా వైసీపీ కార్పొరేటర్ తప్పుదోవ పట్టించారు
-విజయవాడ 38వ డివిజన్ కి చెందిన షేక్ నసీమా, షేక్ నగీనా తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయనీ, తీవ్రంగా నష్టపోయామనీ ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ
-దాతలను అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వరద బాధితులకు ఆపన్న హస్తం అందించడానికి పలువురు దాతులు ముందుకొస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో పలువురు దాతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి తమ విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. విరాళాలు ఇచ్చిన వారిలో.. 1. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషనన్ తరఫున రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు మెంబర్ ఎంపీఎస్ ప్రసాద్, ఆ సంస్థ ఏపీ తెలంగాణాల మెంటార్ …
Read More »డిక్లరేషన్ ఇవ్వాలన్న కారణంతోనే తిరుమల వెళ్లడానికి జగన్ ఇష్టపడలేదు
-వైసీపీ నేతలకు ఇచ్చిన నోటీసులను తనకు ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నాడు -తిరుమల రావొద్దని జగన్ ను ఎవరైనా అన్నారా…? -శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది -నెయ్యి కల్తీ అయ్యిందన్న రిపోర్టును బయటపెట్టకపోతే మేము తప్పు చేసినోళ్లమవుతాం -అన్ని మతాల సాంప్రదాయాలను గౌరవించాలి…మత సామరస్యాన్ని దెబ్బతీస్తే మిన్నకుండిపోవాలా? -బంగారంలాంటి పందికొవ్వును రాగిలాంటి నెయ్యిలో కలుపుతారా అని మాట్లాడటం భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? -తప్పులు నువ్వు చేసి నీ స్వార్థం కోసం దళితులను వాడుకుంటావా? -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »
Prajavartha Online Telugu News