-దేవుడి జోలికెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారు -రెడ్ బుక్ పని ప్రారంభమైంది… తప్పుచేసిన వారిని వదలం -విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి -విలేకరుల సమావేశంలో విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే …
Read More »Daily Archives: September 26, 2024
ప్రైవేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలి -హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంతో అందరికీ అవకాశాల సృష్టి :- సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఇ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్, …
Read More »మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
-స్టేడియంలు, క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తేవాలి -అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాలి -గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు ఆటస్థలాలు అందుబాటులోకి తేవాలి -గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు -యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి …
Read More »శ్రీరాముని జీవితం ఆదర్శంగా యువతరం ముందుకు సాగాలి… : ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు
-సాధారణ మానవునిగా ఆదర్శాలతో జీవించిన ధర్మ స్వరూపమే శ్రీరాముడు -రామాయణం ఆదికావ్యమే కాదు, వ్యక్తిత్వ వికాస గ్రంథం కూడా -శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు -తెలుగు నాట పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందన విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామచంద్రుని పూజించటమంటే, ఆయన ఆదర్శాలను పాటించటమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భారతదేశ యువత శ్రీరాముని జీవితమే ఆదర్శంగా ముందుకు సాగి, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని …
Read More »అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల కల్పన
-క్రీడా శాఖలో పదవీ విరమణ వయస్సు 60 – 62 వరకు పొడిగింపుపై సానుకూల స్పందన -స్టేడియంలపై సౌర పలకలతో విధ్యుత్ పునరుత్పాదక శక్తికి ఏర్పాటు. -క్రీడా విధానాన్ని యువత ఉపాది కల్పనకు అనుసంధానం దిశగా అడుగులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడా సౌకర్యాలు పరంగా అమరావతిలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని, అందరికీ క్రీడలు – వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు, వాకర్స్ అసోసియేషన్లను ప్రారంభించి, గ్రామస్థాయిలో ఆట మైదానాలను, నియోజకవర్గస్థాయిలో క్రీడా …
Read More »తాడిమర్రి మండలంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్
ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : తాడిమర్రి మండలంలో గురువారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నిర్బంధ నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలిగించిందని పేర్కొన్నారు. కూటమీ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మంత్రి సత్యకుమార్ “ఇది మంచి ప్రభుత్వం” అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రకాల అదోగతిని ఎదుర్కొన్నది, …
Read More »ఆక్వారంగ అభివృద్ధికి, వైరస్ నివారణకు పెద్దపీట వేస్తాం – రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్
-ఆక్వా రంగంలో వైరస్ ను ఆహార కాలుష్యాన్ని నివారించే ప్రాజెక్టు ఏర్పాటుకు తొలి అడుగు -కోస్తా జిల్లాల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన అమెరికా కంపెనీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లక్షలాదిమంది ఆక్వా రైతులను వైరస్ బారి నుంచి కాపాడటం, ఆహార కాలుష్యాన్ని నివారించే నిమిత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్టార్టప్ ను కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తొలి అడుగులు పడ్డాయి. అమెరికాకు చెందిన సైబస్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఈరోజు రాష్ట్ర మంత్రి కొండపల్లి …
Read More »సమస్యను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, తగు న్యాయం జరిగేలా చూస్తా…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లాలో గృహ నిర్మాణ శాఖలో పొరుగుసేవల విధానంలో పనిచేయుచున్న వర్క్ ఇన్స్పెక్టర్లు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు అటెండర్లు తమకు తమను పొరుగుసేవల విధానం నుండి తప్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియారిటీ ప్రకారం ఎన్ఎంఆర్ లేదా హెచ్.ఆర్. ఉద్యోగులుగా పరిగణించాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథిని ఏలూరులోని రెవిన్యూ అతిధి గృహంలో గురువారం కలిసి తమ సమస్యలను తెలియజేసారు. తాము ఎన్నో సంవత్సరాల నుండి …
Read More »వ్యవసాయానికి ఊతమిచ్చేలా బ్యాంకర్లు కృషిచేయాలి
-వ్యవసాయ రుణాలు, సంక్షేమ పధకాల అమలు,రుణ లక్ష్యాలపై సమీక్ష -2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.18, 256 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక విడుదల -జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటి సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా బ్యాంకర్లు పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి బ్యాంకర్లకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపుహాలులో జిల్లా …
Read More »సిబ్బందికి శిక్షణ అందించి ధాన్యం సేకరణ ప్రక్రియను నిర్వహించాలి…
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ గా నియమితులైన వి. శ్రీలక్ష్మి గురువారం రెవిన్యూ అతిధి గృహంలో గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథిని పూలమొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరించాలన్నారు. గోనెసంచులు , రవాణా వాహనాలు, తదితర సమస్యలు తలెత్తకుండా ధాన్యం సేకరించాలని, తేమ శాతం లెక్కింపు, ధాన్యం …
Read More »
Prajavartha Online Telugu News