Breaking News

Daily Archives: September 19, 2024

నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా లక్షల మంది ఖాదీ కళాకారులకు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ బహుమతులు

-అక్టోబర్ 2, 2024 నుంచి అమలయ్యేలా , స్పిన్నర్లకు 25 శాతం , నేత కార్మికుల వేతనాలు 7 శాతం పెరుగుతాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ ప్రకటన. -ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC – ప్రారంభించిన ‘సైలై సమృద్ధి యోజన’, ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ. -ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో ఏర్పాటు చేసిన స్మారక చరఖా తరహాలో, పోర్‌బందర్‌లోని అస్మావతి నదీతీరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంకేతమైన చరఖా ఆవిష్కరణ . -దేశవ్యాప్తంగా 3,911 మంది లబ్ధిదారుల …

Read More »

3 ఏళ్లలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు సరఫరా

-జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది…మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది -గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి …

Read More »

అన్న క్యాంటీన్ల స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలి

-ఇప్పటి వరకూ 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం…మొత్తం 203కు పెంచుతాం -పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నాం -బుడమేరు వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్నాం -తిరుమల తిరుపతి ప్రతిష్టను గత ప్రభుతం దెబ్బతీసింది…టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు ఎంతో పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్న క్యాంటీన్ల ద్వారా అన్న దానం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వీటిని సూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు కూడా అన్ని …

Read More »

వరద బాధితుల కోసం దాతల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని గురువారం సచివాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులు అందించారు. చెక్కులు అందించిన వారిలో…. 1. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్లు 2. ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ రూ.5 కోట్లు 3. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులు, ప్రజలు రూ.2 కోట్ల 22 లక్షల 70 వేల 749 4. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ …

Read More »

అర్హులు అందరికీ పింఛన్లు అందేలా చూసేందుకు సబ్ కమిటీ

-రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛనులు అందేలా చూసేందుకై త్వరలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో సెర్ఫు పై తొలి సమీక్షా సమావేశం జరిగిందన్నారు. …

Read More »

క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించండి

-రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి.సోమ‌ణ్ణ‌ను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ -ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రం అందించిన మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి. సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ క‌లిసి రైల్వే స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అంద‌జేశారు. …

Read More »

రాష్ట్రంలో 384 కి.మీ. 7 ఎన్.హెచ్.ల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు

-గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం -పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అదికారుల బృందం -రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 384 కి.మి. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు&భవనాలు,మౌళిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపుతూ ప్రధాన మంత్రి …

Read More »

ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున దాదాపు రూ. 2.23 కోట్ల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున రూ. 2,22,70,749/- అక్షరాలా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల డైబ్బైవేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయులు విరాళం అందజేయడం జరిగింది. నేడు వెలగపూడిలోని సచివాలయంలో రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు శాఖ మంత్రి బీ.సి. జనార్దన్ రెడ్డి, న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు …

Read More »

మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

-మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక -రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -వరద ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న మసీదులకు మైకు సెట్లు, కార్పెట్లు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. గురువారం విజయవాడలో వరద విపత్తుతో ముంపుకు గురైన …

Read More »

హోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని

-కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జెత్వాని -కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబయ్ నటి -నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి -ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా …

Read More »