-సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. -ఎంపీ.దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక …
Read More »Daily Archives: September 19, 2024
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం
-మహిళల సమస్యలు ఇప్ప టివరకు 670 కేసుల్లో 400 కే సులు పరిష్కరించాం. -రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి మహిళకు పోషకాహారాన్ని అందించడంతో పాటు అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభు త్వం ఒక బృహత్తర కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్,గజ్జల వెంకట లక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం చర్యలు తీసు …
Read More »ఉచిత ఇసుక సులభతరమైన విధానంలో వినియోగదారులకి అందించేందుకు చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకి ప్రభుత్వ యంత్రాగం సులభతరం చేసే విధానం లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఇతర అనుబంధ శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమ అర్జీలను అందించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న ఆహార మరియు ప్రమాణాలు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, ‘బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఇందుకోసం సంస్థ నియమించిన …
Read More »వేద విద్య అభ్యసించిన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి
-అర్హులైన వేద విద్యార్థులకు ప్రతినెలా 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి -నిరుద్యోగ భృతి కై దరఖాస్తు సమర్పించుటకు చివరి తేదీ సెప్టెంబర్ 26 -జిల్లా దేవదాయ అధికారి వి.సోమరాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేద విద్య లో ఉత్తీర్ణత – పొంది నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి క్రింద నెల ఒక్కంటికి రూ.3,000/- పొందుటకు ఆశక్తి గల తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నిరుద్యోగ వేద పండితులు నుండి దరఖాస్తులు స్వీకరించడం …
Read More »నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష లు దరఖాస్తు నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 24
-డి ఎస్ ఈ వో కే. వాసుదేవ రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో డిసెంబర్ 8 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు 05-08- 2024 నుండి అందుబాటులో ఉంచడమైనదని, ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 24-09-2024 వరకు పొడిగించడమైనదని జిల్లా పాఠశాల విద్యాధికారి కె .వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింటెడ్ …
Read More »స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదాం
-జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధన లో దేశ ప్రధాని స్పూర్తితో , రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం స్వచ్ఛ ఆంధ్రా కోసం కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞను చేయించారు. సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ నేను పరిశభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రతకోసం …
Read More »స్వర్ణ ఆంధ్రా @2047 సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు అందజేయాలి
-100 రోజులు, వార్షిక, ఐదేళ్ళ ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలి -వ్యవసాయ అనుబంధ, పర్యటక, పరిశ్రమల, విద్య వైద్య, ఇతర శాఖలు 2047 లక్ష్య సాధన పై దృష్టి పెట్టాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్రా @2047 లక్ష్య సాధనకు అనుగుణంగా జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని మండల, మునిసిపల్ స్థాయి లో ఆచరణ సాధ్యం చేసేలా కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం రాష్ట్ర …
Read More »టూరిజం హబ్ గా ఆంధ్రప్రదేశ్
-సెప్టెంబర్ 27 వ తేదీన వరల్డ్ టూరిజం డే సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కార్యక్రమాలు -38 విభాగాల్లో టూరిజంకు సంబంధించిన హోటళ్లు, స్పాట్లలో అవార్డుల ప్రదానం -కేంద్రం సహకారంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో అన్ని చోట్ల టురిజం అభివృద్ధి -కేంద్ర ప్రభుత్వ శాసి, ప్రసాద్, స్వదేశీ దర్శన్ స్కీంలతో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు -రాష్ట్రంలో 4 ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఏర్పాటు -శ్రీశైలంలో ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు -రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి …
Read More »సెప్టెంబరు 20 న ఖరీఫ్ సీజన్ సేకరణ పై రాష్ట్ర స్థాయి కార్యసాల
– జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2024-25 ఖరీఫ్ సీజన్ ప్యాడి సేకరణపై జిల్లాలో అమలు చేసే విధానం పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో సమగ్ర కార్యాచరణ వివరించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. గురువారం జెసి ఛాంబర్ లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో జిల్లాలో ధాన్యం సేకరణ సమయంలో తీసుకున్న …
Read More »
Prajavartha Online Telugu News