Breaking News

Daily Archives: October 22, 2024

వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read More »

కృష్ణా నదీ తీరంలో కళ్లు జిగేల్మనిపించిన డ్రోన్ షో

-డ్రోన్‌ షోకు ఐదు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు.. -పున్నమి ఘాట్‌లో డ్రోన్‌ షో తిలకించిన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీని డ్రోన్ హబ్​గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకె కన్వెన్షన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. రెండు రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సమ్మిట్‌ జరగనుంది. కాగా, విజయవాడ కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద డ్రోన్ షో జరిగింది. దేశంలో తొలిసారిగా 5,500 డ్రోన్లతో …

Read More »

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-ప్రాజెక్టుల సత్వర పూర్తికి, భూసేకరణ సమస్యల పరిష్కారానికి రైల్వే, రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సిఎం నిర్ణయం -టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి చెయ్యాలన్న సిఎం -డబ్లింగ్ సహా ఇతర ప్రాజెక్టు పనులన్నీ 4 ఏళ్లలో పూర్తి చెయ్యాలని లక్ష్యం నిర్థేశించిన ముఖ్యమంత్రి -72 రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ది పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని సిఎం ఆదేశం -ప్రతి పాజెక్టుకు నిర్థేశిత సమయం పెట్టుకుని పూర్తి చెయ్యాలన్న ముఖ్యమంత్రి …

Read More »

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది మా లక్ష్యం -నాలెడ్జ్ ఎకాన‌మీలో డ్రోన్ స‌ద‌స్సు గేమ్ ఛేంజ‌ర్‌. -డేటా స‌రికొత్త సంప‌ద‌. ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ల‌తో అనుసంధానంతో విప్లవాత్మక మార్పులు. -నిపుణులు, పారిశ్రామిక వేత్తల సూచన‌లు తీసుకొని 15 రోజుల్లోనే డ్రోన్ పాలసీని ఆవిష్క‌రిస్తాం. -2047 నాటికి ఒక కుటుంబం…ఒక పారిశ్రామిక‌వేత్త ఉండాలన్నది నా అభిమతం. -అమ‌రావ‌తి డ్రోన్ స‌ద‌స్సులో గౌర‌వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

గ్లోబల్ డ్రోన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

-వరదల సమయంలో డ్రోన్ల వినియోగం సరికొత్త విప్లవం.. -1996లోనే విజన్-2020 దిశగా ఆలోచించిన దార్శనికుడు చంద్రబాబు.. -సమైక్యాంధ్రలో చంద్రబాబు చర్యల వల్లే వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్.. -సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీ.. -రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమానాశ్రయాలు.. -కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి.. ప్రజల …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వ‌హిస్తోంది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జ్యోతిప్ర‌జ్వ‌ల‌న‌తో అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్‌ను ప్రారంభించిన అనంత‌రం వ‌క్త‌లు మాట్లాడారు. ర‌హ‌దారులు, భ‌వ‌నాలు; మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రి బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి అమ‌రావ‌తి డ్రోన్ స‌ద‌స్సులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో అమ‌రావ‌తి డ్రోన్ సమ్మిట్-2024 నిర్వ‌హిస్తోంద‌ని.. ఇది నాయకుడు పట్టుదలకు నిదర్శన‌మ‌ని అన్నారు. డ్రోన్ సాంకేతికతకు, డ్రోన్ స్టార్ట‌ప్‌ల‌కు రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా 972 కిలోమీటర్ల విశాలమైన స‌ముద్ర‌తీరం ఉంద‌న్నారు. డ్రోన్ సాంకేతిక‌త‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ఎంతో స‌ర‌ళీకృత విధానాల‌ను తీసుకొస్తోంద‌న్నారు. …

Read More »

అమ‌రావ‌తి డ్రోన్ స‌ద‌స్సు ఓ మైలురాయి… : ఎస్‌.సురేష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పెట్టుబ‌డులు, మౌలిక‌స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి ఎస్‌.సురేష్ కుమార్ మాట్లాడుతూ టెక్నాల‌జీ, ఆవిష్క‌ర‌ణ‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌గ‌తి పథంలో అమ‌రావ‌తి డ్రోన్ స‌ద‌స్సు ఓ మైలురాయని పేర్కొన్నారు. టెక్నాల‌జీ ప‌రంగా మ‌న భ‌విష్య‌త్తు రూపురేఖ‌లు మార్చ‌డంలో డ్రోన్లు కీల‌క‌పాత్ర పోషిస్తాయ‌న‌డంలోఎలాంటి సందేహం లేదన్నారు. ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా అందించ‌డంలోనూ, విస్త‌రించ‌డంలోనూ డ్రోన్ టెక్నాల‌జీ గేమ్ ఛేంజ‌ర్‌గా నిలుస్తుంద‌న్నారు. డేటా అన‌లిటిక్స్‌, ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్ త‌దిత‌రాల‌తో పాటు డ్రోన్ టెక్నాల‌జీ దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వాలు మ‌రింత ప్ర‌భావ‌వంతంగా …

Read More »

ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు : హోం మంత్రి వంగలపూడి అనిత

-ఏపి విపత్తుల నిర్వహణ సంస్థను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం -ఉత్తరాంధ్రలో త్వరలో భారీ వర్షాల నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం -ఏపి విపత్తునిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి సమీక్ష -మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన డ్రోన్ సమ్మిట్ దేశంలోనే తొలిసారి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం …

Read More »

విజ‌య‌వాడ‌,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌కు స‌హ‌కారం అందించండి

-అమృత్ 2 ప‌థ‌కం ప‌నుల కొన‌సాగింపున‌కు స‌హ‌క‌రించండి -కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి క‌ట్ట‌ర్ కు ఏపీ మంత్రి నారాయ‌ణ ప్ర‌తిపాద‌న‌లు -ఢిల్లీలో రెండోరోజు కొన‌సాగిన పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌న‌ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ,విశాఖ‌ప‌ట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల విష‌యంలో త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ను కోరారు ఏపీ పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.. రెండో రోజు ఢిల్లీ …

Read More »

ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

-రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ ను ఆదేశించామని మంత్రి వెల్లడించారు. …

Read More »