Breaking News

Daily Archives: October 25, 2024

పర్యాటకులకు శుభవార్త.. నేటి (అక్టోబర్ 26) నుండి అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం

-పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేశామని వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ -భక్తులకు అధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో అధ్యాత్మిక యాత్రను పర్యాటకులకు అందిస్తున్నామన్న మంత్రి -కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం …

Read More »

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్

-రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు -ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడంతో రాష్ట్రంలో ఆస్తుల విలువలు గణనీయంగా పెరిగాయి -రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆరు నూతన పాలసీలు -అమరావతి, పోలవరం, రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ది పనులతో సామాజిక ఆర్థికాభివృద్దితో పాటు భవిష్యత్తు ఉజ్వలం -రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద నాకు ఇల్లు లేదనే మాటకు అవకాశం లేకుండా 2029 కల్లా పేదలందరికీ శాశ్వత గృహాలు …

Read More »

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన ఉపాధితో మంచి జీవితాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్ సంస్థ) కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ శ్రీ దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. ఎనిమిది సెక్టార్ల వారితో ఎన్టీఆర్ పరిపాలనా భవనంలోని సీడ్ యాప్ కార్యాలయంలో శుక్రవారం యువతకు శిక్షణ, ఉపాధి పై వర్క్ షాపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీడ్ యాప్ …

Read More »

స్టేట్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తాం.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

-స్టేట్ క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ను ప‌రిశీలించిన మంత్రి టి.జి భ‌ర‌త్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క‌ర్నూలులో రాష్ట్ర స్థాయి క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ సేవ‌ల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. క‌ర్నూల్ మెడిక‌ల్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లోని రాష్ట్ర స్థాయి క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ను జిల్లా క‌లెక్ట‌ర్ పి. రంజిత్ బాషా, అధికారుల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. ప‌లు విభాగాలు తిరిగి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో వైద్య సేవ‌లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు …

Read More »

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా రత్నాకర్ నియామకం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు కనపర్తి రత్నాకర్ ఎంపికయ్యారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఎస్.హెచ్. ఓ కార్యాలయం లో గురువారం జరిగిన జిల్లా ప్రత్యేక సమావేశం లో గుంటూరు జిల్లా ఫెడరేషన్ నూతన కమిటీ ఎంపిక జరిగింది. సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా లోని ఏడు నియోజక వర్గాల కమిటీలతో పాటు జిల్లా కమిటీని ప్రకటించారు. నూతన కార్యవర్గం లో …

Read More »

‘బీసీ’ పథకాలకు నిధుల కొరత రానివ్వం

-మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ అభ్యున్నతికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టంచేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయే పథకాలు అమలవుతున్నాయి…వాటి పురోగతి ఏ స్థాయిలో ఉందో..? అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులపైనా ఆరా తీశారు. …

Read More »

విజిలెన్స్,నేషనల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో అవినీతి, జీవిత బీమా పై విద్యార్థులకు అవగాహన సదస్సు

-అవినీతి రహిత దేశంగా మన దేశం మారాలి -2047 కి దేశంలో ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉండాలనేదే లక్ష్యం -నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వై ఆర్ స్టీవెన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ,సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విజిలెన్స్,జనరల్ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం నేషనల్ ఇన్సూరెన్స్ సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ వై ఆర్ స్టీవెన్,చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చింతపల్లి రమేష్, విజయవాడ డివిజనల్ మేనేజర్ ఎం.బి. …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

పని నిర్దేశిత టైం లైన్ మేరకు పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరగాలని, ప్రతి పని నిర్దేశిత టైం లైన్ మేరకు పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎంఎల్ఏ డాక్టర్ బూర్ల రామాంజనేయులు అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులతో ఎంఎల్ఏ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ  మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గానికి …

Read More »

అభివృద్ధి పనులు నిర్దేశిత షెడ్యూల్ మేరకు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అగ్రిమెంట్ ప్రకారం అభివృద్ధి పనులు నిర్దేశిత షెడ్యూల్ మేరకు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పాట్ హోల్స్ మరమత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ గారు స్థానిక రత్నపురికాలని, మల్లికార్జునపేట, శారదాకాలనీ ఎక్స్ టెన్షన్, బొంగరాలబీడు గ్యాస్ దహనవాటిక, సంజీవయ్య నగర్, రత్నగిరి నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణలు, …

Read More »