-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 సమావేశంలో పాల్గొని ఏపీ పర్యాటక వాణి వినిపించిన మంత్రి దుర్గేష్ -డబ్ల్యూటీఎంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను డిప్యూటీ హై కమిషనర్, దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో ఏపీ పర్యాటక స్టాల్ ను అక్కడి ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ -20కి …
Read More »Daily Archives: November 4, 2025
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎన్నారైల భాగస్వామ్యాన్ని పెంపొందించాలి: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-ఎగుమతులు, దిగుమతులపై ఎన్నారైలలో అవగాహన పెంచే చర్యలు చేపట్టాలి -ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఎన్నారైలతో ఓ క్లబ్ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వారికి వివరించి, వారి ద్వారా పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ …
Read More »డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైం టీచర్లు ఆందోళన చెందొద్దు
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి/ వెలగపూడి సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త : డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల పార్ట్ టైం టీచర్లు ఆందోళన చెందవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ భర్తీ చేసి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించడంతో తమ ఉద్యోగాలకు భద్రత లేదని పలువురు పార్ట్ టైం టీచర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి డా.స్వామి స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో …
Read More »దుబాయ్ లో రెండో రోజు మంత్రి నారాయణ పర్యటన
-అపరెల్ గ్రూప్,ట్రాన్స్ వరల్డ్ గ్రూప్,బుర్జిల్ హెల్త్ కేర్,తబ్రీద్ కంపెనీల ఛైర్మన్ లతో వరుస భేటీలు -ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికిన మంత్రి -విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని కోరిన మంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన దుబాయ్ కంపెనీలు దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలను అందిస్తుందని మంత్రి నారాయణ దుబాయ్ పారిశ్రామిక వేత్తలకు తెలిపారు…రాష్ట్ర ప్రభుత్వ విధానాలు,పాలసీలను పరిశీలించిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు…రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా …
Read More »తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… తుళ్లూరు పోలీస్ సభ డివిజన్ కొత్త ఆఫీస్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని తెలిపారు. రాజధాని కొరకు రైతులు ఉచితంగా …
Read More »గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుంది
-సీనరేజి చెల్లింపు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం -ప్రభుత్వానికి పరిశ్రమలకు నష్టం లేకుండా చర్యలు -ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు -ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించి, వారికి తగు న్యాయం చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. …
Read More »కుల, చేతివృత్తిదారులకు శాశ్వత ఉపాధి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఆదరణ 3.0తో ఆధునిక పరికరాలు అందజేత -చైర్మన్లు, డైరెక్టర్ల గౌరవాన్ని పెంపొందిస్తాం -ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి సవిత -రెండో రోజు ఏడు కార్పొరేషన్ పాలక మండళ్లతో మంత్రి సవిత భేటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత పోటీ ప్రపంచంలో కుల, చేతివృత్తిదారులు నిలదొక్కుకునేలా ఆధునిక పరికరాలు అందజేసి, వారికి శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ …
Read More »కొత్తగా 8 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు (Special Newborn Care Units-SNCUs) నెలకొల్పనున్నట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. వీటి ద్వారా అదనంగా 80 పడకలు (వార్మర్స్) అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఒక్కో ఎస్ఎన్సియు ఏర్పాటుకు రూ.60 లక్షలు అవసరం కాగా, 8 ఎస్ఎన్సియులకు గాను మొత్తం రూ.4.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. అలాగే …
Read More »రూ.113 కోట్లతో గిరిజన వసతి గృహాల్లో మౌలిక సధుపాయాల కల్పన
-రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఐ.టి.డి.ఏ.లోనున్న 757 గిరిజ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.113 కోట్లను మంజూరు చేసినట్లు రాష్ట్ర మహిళా అభివృద్ది & శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇందులో రూ.83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలకు మరియు రూ.30 కోట్లను గురుకుల పాఠశాలలకు ఇవ్వడం జరిగిందన్నారు. …
Read More »‘సాస్కి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
-గ్రామీణ ప్రాంతాలో రహదారులకు రూ.2 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది -సాస్కి నిధులతో నిర్మించే రోడ్లలో ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు -నాణ్యతా ప్రమాణాల విషయంలో బాధ్యత అధికార యంత్రాంగానిదే -నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకూ క్వాలిటీ చెక్ చేస్తాము -ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో మరో ముందడుగు -ప్రజలకు ఆ నిధుల ఫలాలు అందించాలి -పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »
Prajavartha Online Telugu News