Breaking News

Daily Archives: November 23, 2025

BEE Gears Up to Make 35th National Energy Conservation Awards (NECA) 2025 a Grand Success

-NECA is a symbol of the country’s commitment to climate responsibility: Dhiraj Kumar Srivastava DG, BEE -India has achieved substantial energy savings and emerged as a role model for other nations in addressing climate change. -The Standards & Labelling Programme alone has achieved electricity savings of 89. 84 billion units and Reduced CO2, emissions by 63.78 million tonnes, Secretary, BEE. …

Read More »

అర్చన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ పేషెంట్స్ కి సంబంధిత రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్న డా:గోరిపర్తి శశిధర్, స్థానిక సూర్యారావుపేట జగడం వారి వీధి లో అర్చన హాస్పిటల్ నందు నవంబర్ 23 ఆదివారం గోరిపర్తి పరంధామయ్య జ్ఞాపకార్థం ప్రముఖ నేప్రలజీ డాక్టర్ గోరిపర్తి శశిధర్ ఉచిత మెగా వైద్య శిబిరం భారీగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గోరిపర్తి శశిధర్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తక్కువ ధరకి అందించాలనే ఉద్దేశంతో …

Read More »

డిసెంబర్ 14న నాలుగవ చిత్రకళా సంత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు, కళాకారులకు మధ్య అవగాహన పెంచి, సంస్కృతి సంప్రదాయ బద్ధమైన కళాకృతులను భావితరాలకు అందించాలన్నదే చిత్రకళా సంత ముఖ్య ఉద్దేశమని కామ్రేడ్ జి ఆర్ కె పోలవరపు సాంస్కృతిక సమితి సెక్రటరీ గోళ్ళ నారాయణ వెల్లడించారు. చిత్రకళా సంతలు, కళా వేదికలు చిత్రకారులకు ఎంతగానో ప్రోత్సాహాన్నిస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ చిత్ర కళా సంత ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామ్రేడ్ జి ఆర్ కె పోలవరపు సాంస్కృతిక సమితి …

Read More »

సత్యసాయి బాబా మార్గం ఆదర్శప్రాయం

-సేవా కార్యక్రమాలకు నెలవు ప్రశాంతి నిలయం -అనంతపురంలో తాగునీటి ఎద్దడి తీర్చారు -దేశ విదేశాల్లో అభిమానులు, భక్తులు -సత్యసాయి శత జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి బాబా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19 నుండి నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ …

Read More »

మైనింగ్ రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

– గత ఐదేళ్లు మైనింగ్ రంగాన్ని నాశనం చేశారు – క్రిటికల్ మినరల్స్ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం – విశాఖ కేంద్రంగా ఒక్క రోజులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం – ప్రకాశం జిల్లా మైనింగ్ కార్యాలయ భావన నిర్మానానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మైనింగ్ రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సాయ శక్తుల కృషి చేస్తానని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర …

Read More »

భారత మహిళల బ్లైండ్ క్రికెట్ టీమ్ ప్రపంచకప్ గెలుపు దేశానికి గ‌ర్వ‌కార‌ణం

-భార‌త‌మ‌హిళ‌ల బ్లైండ్ క్రికెట్ టీమ్ కు ఏసీఏ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల టి20 బ్లైండ్ ప్రపంచకప్ ఫైనల్లో నేపాల్‌పై భారత మహిళల జట్టు సాధించిన విజ‌యం దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింద‌ని ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఈమేర‌కు భార‌త‌మ‌హిళ‌ల బ్లైండ్ క్రికెట్ టీమ్ కు ఏసీఏ తరుఫున అభినంద‌న‌లు తెలుపుతూ ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కొలంబో లో ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు …

Read More »

దైవం మానుష రూపేణ అన్నట్టుగా సత్యసాయి సేవలందించారు

-సత్యసాయి బాబా స్థాపించిన ట్రస్ట్‌తో సేవలకు రూపం -భారతీయుల మూలం… వసుధైక కుటుంబం దాన్ని నిలబెట్టుకుందాం -సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మంత్రి నారా లోకేష్, పలువురు ప్రముఖులు పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్ల మంది జీవితాలను శ్రీ సత్యసాయి బాబా ప్రభావితం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి

-42 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ ప్రభుత్వ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కరుణ కుమారి -మ్యాచ్ లో కరుణ కుమారి చూపిన ప్రతిభ రాష్ట్రానికే గర్వకారణం -కరుణ కుమారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక అభినందనలు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు గెలుపుపై రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి …

Read More »

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్

-సేవకు ప్రతిరూపంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబాను అభివర్ణించిన మంత్రి కందుల దుర్గేష్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవోపేతంగా పుట్టపర్తి లోని హిల్ వ్యూ ఆడిటోరియంలో నిర్వహించిన బాబా శతజయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను …

Read More »

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్

-దరఖాస్తు కి ఆఖరు తేది 26.11.2025 -నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి -అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, IAS వి.ప్రసన్న వెంకటేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఐఏఎస్ వి.ప్రసన్న వెంకటేష్ ఆదివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి …

Read More »