Breaking News

Daily Archives: December 30, 2025

విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై అంగరంగ వైభవంగా ఉత్తర ద్వార దర్శనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో మన విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగినది. ఎక్కడా లేనివిధంగా మన విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ సీతారామచంద్రలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, గోదా రంగనాదులు అందరు కలిసి ఉత్తర ద్వారంగా ఈరోజు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఆ శ్రీనివాసుని దర్శించుకుంటారో వారికి …

Read More »

ఎన్టీఆర్ కమిషనరేట్ వార్షిక నేర గణాంక నివేదిక విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వార్షిక నేర గణాంకాలను ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృ తంగా వినియోగించడం ద్వారా తగ్గించగలిగామని సీపీ వివరించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ కమిషనరే ట్లో నేరాల సంఖ్య తగ్గింది.. గత సంవత్సరంతో పోలిస్తే 2025లో 21.66 శాతం తక్కువ నమోదైంది. గతేడాది మొత్తం 11,977 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 9,503 కేసులే రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. ప్రాపర్టీ …

Read More »

కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలిచింది

-45 రోజుల్లో సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ తో వస్తామని చెప్పాం -35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునికీకరణకు అడుగులు వేశాం -ముక్కోటి పర్వదినాన సమస్యకు పరిష్కారం చూపడం ఆనందంగా ఉంది -రైతుల ఆవేదన మనసుతో విని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు -కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుంది -డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులను వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి …

Read More »

ఇటు సంక్షేమ పథకాలు…అటు అభివృద్ది పరుగులు

-2025 లో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం -సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ తో 2025లో కూటమి పాలన -సుపరిపాలనతో బ్రాండ్ ఇమేజ్….ప్రభుత్వ చొరవతో లక్షల కోట్ల పెట్టుబడులు -పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో ఆశలకు నాంది -నాడు భూముల కబ్జా… నేడు రాజ ముద్రతో దర్జా -సంస్కరణల బాట పట్టిన విద్యా-వైద్య రంగాలు…ఇరిగేషన్ లో మార్పులు -అద్భుత వేగంతో అమరావతి… పూర్తి దిశగా పోలవరం -2025లో నాయుడు గిరీని పరిచయం చేసిన సీబీఎన్ -2025లో ఉషోదయం… ఇక 2026లో …

Read More »

లోక్‌భవన్ సిబ్బందికి సీపీఆర్ శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సిబ్బందిలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరియు ప్రాణరక్షణ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో, లోక్‌భవన్, విజయవాడ సిబ్బందికి సీపీఆర్ (CPR) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ & భారతీయ రీసస్సిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ (IRCF) సహకారంతో నిర్వహించింది. కార్యక్రమం యొక్క ప్రధాన థీమ్“CPR – Everyone Can Do It, Make Every Citizen a Life Saver”. ఈ కార్యక్రమానికి డా. పి. …

Read More »

ఆర్యవైశ్యులకు అండగా కూటమి ప్రభుత్వం

-డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా రాజకీయ కుట్రలు చేయడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో దాడికి గురైన ఆర్యవైశ్య యువకుడిని పరామర్శించాను. ఈ సంఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి సంబంధిత ఎస్‌ఐని వీఆర్‌కు పంపడం అభినందనీయం. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఆర్యవైశ్యలల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం …

Read More »

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్ చౌదరిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గద్దె క్రాంతి కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు గద్దె క్రాంతికి వేదాశీర్వాదం, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని …

Read More »

అభివృద్ధిని అడ్డుకుంటే రాజకీయంగా సమాధి కావడం తధ్యం

– పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన – మైనింగ్ రంగంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలు అవసరం – మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి బెదిరింపులు సిగ్గుచేటు – పుట్టిన రోజు పేరుతో రాక్షసుల్లా రక్తాభిషేకాలు దారుణం – 11 సీట్లతో ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు – ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించబోమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే జగన్ రెడ్డిని ప్రజలు …

Read More »

2K వాక్తాన్ ర్యాలీని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు Companionship మెంబర్స్ ఆద్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సరం -2026 సంధర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం వద్దు- వేగం వద్దు – ప్రాణం ముద్దు అనే నినాధంతో ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు 2 K వాక్తాన్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. పాల్గొన్నారు. ఈ సంధర్భంగా నగర …

Read More »

సిపిఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జి. కోటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని జాతీయ రాజకీయ పరిణామాలను గురించి వివరించారు. ఎపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌ కర్తవ్యాలను గురించి వివరించారు. తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 2026 జనవరి 18న ఖమ్మంలో జరుగనున్న సిపిఐ 100 ఏళ్ల …

Read More »