గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న యన్.టి.ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వారికి కొండంత భరోసానిస్తుందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. బుధవారం నగరంలోని 37వ డివిజన్ లోని రామన్న పేట మరియు 33వ డివిజన్ లోని బ్రాడీపేట ప్రాంతాలలో ప్రభుత్వం అందిస్తున్న యన్.టి.ఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వృద్దులకు, వికలాంగులకు మరియు వితంతు మహిళకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ …
Read More »Monthly Archives: December 2025
అన్న క్యాంటీన్లో నాణ్యమైన, రుచికరమైన , శుభ్రమైన ఆహారం అందించాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అన్న క్యాంటీన్లో నాణ్యమైన, రుచికరమైన , శుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలసి మిర్చి యార్డులోని అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో పరిసరాల శుభ్రతను, ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారంను పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే వారి సంఖ్యను, నిర్వహణ, …
Read More »నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం కెవిపి కాలనీ, కోదండరామయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తీ చేయడం అతి …
Read More »గ్రామాల యూనిట్ గా అభివృద్ధి..
-హుస్సేన్ పాలెం గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన.. మచిలీపట్నం (హుస్సేన్ పాలెం), నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అరిసేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హుస్సేన్ పాలెం గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర వైద్య భవన నిర్మాణానికి బుధవారం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ …
Read More »అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నాం…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్లో డిఆర్ ఓ కే చంద్రశేఖర రావుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించి 2026 నూతన సంవత్సరం పురస్కరించుకొని ముందస్తుగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ అభివృద్ధి సంక్షేమ …
Read More »మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి..
-బొర్రపోతుపాలెం గ్రామంలో రూ.1.8 కోట్ల రహదారి నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం (బొర్రపోతుపాలెం), నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. హుస్సేన్ పాలెం నుంచి బొర్రపోతుపాలెం గ్రామం మీదుగా గొల్లగూడెం గ్రామం వరకు రూ.1.8 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ …
Read More »పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..
-బొర్రపోతుపాలెం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, అభాగ్యులకు సకాలంలో పింఛన్లు అందించి ఆదుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి గ్రామానికి చెందిన కతిక వెంకాయమ్మకు వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, బుద్దే …
Read More »రూ.4.25 లక్షల వ్యయంతో మక్కపేట గ్రామంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం
-ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హాజరు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన పాల సేకరణ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ పాల సేకరణ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఏపీ స్టేట్ విజయా మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ నూతన పాల సేకరణ భవనాన్ని ప్రారంభించారు. ఈ పాల సేకరణ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.3.75 …
Read More »రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం :ఎంపీ కేశినేని శివనాథ్
-భీమవరం లో పాల సేకరణ భవనం ప్రారంభోత్సవం -ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హాజరు -నాలుగు రూరల్ నియోజకవర్గాల్లో నెల రోజుల్లో యానిమల్ హాస్టల్స్ నిర్మాణం -మీడియా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమం తో పాటు పాడి పారిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు, రైతులకు లబ్ధి కలిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు పథకాలు రూపకల్పన చేయటం జరిగిందని విజయవాడ ఎంపీ …
Read More »అభివృద్ధికి స్వాగతం చెబుతూ ప్రతి కుటుంబంలో ఒక్కరూ ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదగాలి
-ప్రజలకు ఎంపి కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎంపి కేశినేని శివనాథ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలంటే, ప్రతి ఇంటి నుండి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని ముఖ్యమంత్రి నారా …
Read More »
Prajavartha Online Telugu News