విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్ చౌదరిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గద్దె క్రాంతి కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు గద్దె క్రాంతికి వేదాశీర్వాదం, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని …
Read More »Monthly Archives: December 2025
అభివృద్ధిని అడ్డుకుంటే రాజకీయంగా సమాధి కావడం తధ్యం
– పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన – మైనింగ్ రంగంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలు అవసరం – మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రెడ్డి బెదిరింపులు సిగ్గుచేటు – పుట్టిన రోజు పేరుతో రాక్షసుల్లా రక్తాభిషేకాలు దారుణం – 11 సీట్లతో ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదు – ప్రభుత్వంపై కుట్రలు చేస్తే సహించబోమని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే జగన్ రెడ్డిని ప్రజలు …
Read More »2K వాక్తాన్ ర్యాలీని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు Companionship మెంబర్స్ ఆద్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సరం -2026 సంధర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం వద్దు- వేగం వద్దు – ప్రాణం ముద్దు అనే నినాధంతో ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు 2 K వాక్తాన్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. పాల్గొన్నారు. ఈ సంధర్భంగా నగర …
Read More »సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జి. కోటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని జాతీయ రాజకీయ పరిణామాలను గురించి వివరించారు. ఎపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కర్తవ్యాలను గురించి వివరించారు. తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 2026 జనవరి 18న ఖమ్మంలో జరుగనున్న సిపిఐ 100 ఏళ్ల …
Read More »ప్రజా ఉద్యమాలపై కేంద్రం కుట్ర
-ఐక్యంగా తిప్పికొడదాం -సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ -కమ్యూనిజం అజరామరం -జనవరి 18న ఎర్ర సముద్రంలా ఖమ్మం -సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -ఖమ్మం సభకు ఏపీ నుంచి 50 వేల మంది -జనవరి 10, 11, 12 లలో ఎపీ వ్యాప్తంగా సిపిఐ జాతాలు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజాతంత్రవాదులను, ప్రజాతంత్ర సంస్థలను, ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నదని, దానిని …
Read More »కృత్రిమమేధపై అతిగా ఆధార పడవద్దు
-పి.బి. సిద్ధార్థలో సునీల్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృత్రిమమేధను వాడుకునే క్రమంలో ఆ నూతన సాంకేతికత వల్ల మానవమేధ మందకొడిగా మారకుండా అప్రమత్తం కావాలని ఆరిగో సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (బెంగళూరు) వైస్ ప్రెసిడెంట్ డా. ఉప్పల సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిణామాలపై ఆయన మాట్లాడుతూ ఎ.ఐ. అప్లికేషన్లపై అతిగా ఆధారపడకుండా జాగ్రత్త వహించాలని, విద్యార్థులు తమ సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలను కాపాడుకోవాలన్నారు. …
Read More »వైద్య సిబ్బంది, ప్రజల తీరు మారాలి
-ఆరోగ్య భద్రత నవ సంవత్సరంలో సంకల్పం కావాలి -వైద్య సిబ్బంది, రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర ప్రజారోగ్య భద్రత సాధనకు వైద్యులు, ఇతర సిబ్బంది తీరు మారాలని, దీంతో పాటు ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలిలో సమగ్ర మార్పు రావాలని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ దిశగా అందరూ నూతన సంవత్సరం సందర్భంగా సంకల్పం తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వైద్య సిబ్బందికి, రాష్ట్ర …
Read More »సమన్వయ లోపంతో దుర్గ గుడిలో విద్యుత్ అంతరాయం
-తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు -భక్తుల మనోభావాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీఠ -దుర్గగుడి ఘటనపై రాజకీయ విమర్శలు దురదృష్టకరం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు విద్యుత్ అంతరాయం …
Read More »8న జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జనవరి 8వ తేదీన నిర్వహించడం జరుగుతుందని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతి బసు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదే రోజున ఒకటవ, ఏడవ స్టాండింగ్ కమిటీ సమావేశాలు కూడా జరుగుతాయని చెప్పారు. ఉదయం 9:30 గంటలకు స్టాండింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమవుతాయని అన్నారు. అనంతరం సాధారణ సర్వసభ్య సమావేశం ఉదయం 11.30 గంటల నుండి జరుగుతుందని ఆయన చెప్పారు. సభ్యులందరూ …
Read More »ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు గర్భస్థ లింగ నిర్ధారణ చట్టము మరియు ఏఆర్టి /సరోగసి జిల్లా స్థాయి సమావేశము ఏ తమీమ్ అన్సరియా ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కే విజయలక్ష్మి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, ఈ సమావేశమునకు 8 – కొత్త స్కాన్ సెంటర్ల రిజిస్ట్రేషన్,14 రెన్యువల్ రిజిస్ట్రేషన్, 2- ఏ ఆర్ టి, 1- సరోగసి దరఖాస్తులు వచ్చాయని, ఈ సెంటర్లను …
Read More »
Prajavartha Online Telugu News