-2025–26 ఖరీఫ్ సీజన్లో 1,30,350 ఎకరాల్లో సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా -గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389/-, సాధారణ రకానికి రూ.2,369/-గా కనీస మద్దతు ధరగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం -జిల్లా కలెక్టర్ డా.ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌర సరఫరా శాఖ ద్వారా తిరుపతి జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణకు చర్యలు ప్రారంభించడం జరిగిందని ఇందుకు సంబంధించి కనీస మద్ధతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకతించిందని …
Read More »Daily Archives: January 2, 2026
కిలో రూ.20 తో సబ్సిడీ కింద గోధుమ పిండి పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
-తిరుపతి అర్బన్ గిరిపురం నందు గోధుమ పిండి పంపిణీ చేసిన జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఎఫ్ పి షాపుల ద్వారా కిలో రూ.20 తో గోధుమ పిండి పంపిణీ చేస్తున్నదని జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారప రెడ్డి మౌర్య పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి పట్టణం గిరిపురంకు చెందిన ఎఫ్ పి షాపు నెం 09 నందు సబ్సిడీ గోధుమ పిండిని జిల్లా …
Read More »ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల స్మార్ట్ హెల్త్ కార్డులు ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఇక నుండి ఆన్లైన్లో పొందవచ్చు…
-ఇక నుండి ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్టేటస్ ఆన్లైన్లో తెలుసునేలా ప్రభుత్వం చర్యలు… -ఇ.హెచ్.యస్ ద్వారా ఉద్యోగులకు, పెన్షర్లకు అన్ని యన్.ఏ.బి.హెచ్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్ మెంటు అందేలా చర్యలు తీసుకోవాలి. -బొప్పరాజు వెంకటేశ్వర్లు & పలిశెట్టి దామోదర్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు కు సంబందించిన ఆరోగ్యభద్రతను కాపాడవల్సిన ఎంప్లాయీస్ హెల్తు స్కీమ్(ఇ.హెచ్.యస్) ద్వారా ఉద్యోగులకు, పెన్షనర్లకు మెరుగైన వైద్యసేవలు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని, అందుకు సంబందించి …
Read More »జాతీయ రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలు, భద్రతా అంశాలపై కీలక ప్రతిపాదనలు
-ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు అవసరం : ఎంపీ కేశినేని శివనాథ్ -నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మోర్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల తో సమీక్షా సమావేశం -ఎన్టీఆర్ జిల్లాలోని జాతీయ రహాదారుల అభివృద్ది కి సంబంధించి పలు అంశాలపై ప్రస్తావన -సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని నేషనల్ హైవే సమస్యలన్నీ తర్వలోనే పరిష్కారం అవుతాయని విజయవాడ ఎంపీ కేశినేని …
Read More »గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుంది
-రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం -పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల కు భరోసా -ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడి -సిద్ధాంతంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభం -రైతులకు పాస్ పుస్తకాలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము,విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ -ప్రజల డబ్బుతో ముద్రించిన పాస్ పుస్తకాలపై…. జగన్ ఫోటోలకు పబ్లిసిటీ చేశారు -నియోజకవర్గంలో 25వేల మందికి… రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలు పంపిణీ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేతకాని …
Read More »లబ్బిపేట లో పునర్నిర్మించిన మస్జీద్ లో తొలి నమాజ్, దువా
-విజయవాడ అభివృద్థిలో ముస్లిం సామాజిక వర్గం ముఖ్య భూమిక పోషించింది : ఎంపి కేశినేని శివనాథ్ -నాలుగవ అంతస్తు సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ కి కేటాయించటంపై ఎంపీ హర్షం -ముఖ్యఅతిథులుగా ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గద్దె హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లబ్బిపేట లోని డాక్టర్ వై.వి.రావు హాస్పటల్ రోడ్ లో జమాఅతే అహ్లె హదీస్ ఆధ్వర్యంలో పున్నర్మిర్మాణం జరిగిన మస్జీద్ లో తొలి నమాజ్, దువా, ప్రత్యేక ప్రార్దన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని …
Read More »మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో 10 రోజుల పాటు ఖాదీ ఎగ్జిబిషన్
-100 కు పైగా స్టాల్స్ లో గ్రామీణ, ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శన -రేపు సా. 5 గంటలకు ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్న పార్లమెంట్ సభ్యులు -ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్. గ్రీప్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాదీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతోపాటు, గ్రామీణ కళాకారుల జీవనోపాధి ప్రోత్సహించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్ తెలిపారు. స్థానిక పడమట …
Read More »వైద్య విద్యార్థుల్లో ఆత్మహత్యల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ
-క్యూపీఆర్ ఇండియా సంస్థతో ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ ఒప్పందం -దేశంలోనే తొలిసారి ఏపీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. అమెరికాకు చెందిన “క్వశ్చన్, పర్స్యూవేడ్ రిఫర్ ఇన్స్టిట్యూట్ ఇండియా (క్యూపీఆర్ ఐ) సంస్థతో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం ఒప్పందాన్ని చేసుకుంది. దీని ప్రకారం.. ఎంబీబీఎస్ లో ప్రథమ సంవత్సరం …
Read More »రెవెన్యూ సమస్యల వేగవంత పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్
– ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించేందుకు వీలు – సమస్య పరిష్కారానికి సానుభూతితో పాటు స్పష్టత, పారదర్శకత ముఖ్యం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ ఫిర్యాదులను వేగంగా, నాణ్యతతో పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ఈ క్లినిక్లు …
Read More »చదువుల సిరితో కుటుంబానికి కొత్త వెలుగు
– బాగా చదువుకొని తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాలివ్వండి – మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా ఎదగండి – బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి – పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగడం ద్వారా కుటుంబంలో కొత్త వెలుగులు నింపొచ్చని.. డా. బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, కల్పనాచావ్లా వంటి గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విద్యార్థులతో అన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News