Breaking News

Daily Archives: January 10, 2026

ఉపాధి కల్పించేలా… ఆస్తులు సృష్టించేలా…

-స్వర్ణాంధ్ర సాధనకు జీ రామ్ జీ పథకాన్ని వేదికగా చేసుకోవాలి -వ్యవసాయ పనులకు ఆటంకం కలగని విధంగా జీ రామ్ జీ అమలు -బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్, మంత్రి దుర్గేష్ తో జరిపిన భేటీలో సీఎం చంద్రబాబు -వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ప్రచారానికి కూటమి కార్యాచరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు… గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి …

Read More »

ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి అన్ స్టాపబుల్

-నాగరికతల గురించి తెలియని వాళ్లు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం -కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యారంగంలో సంస్కరణలు తెచ్చాం -విద్యావ్యాప్తిలో సిద్దార్థ అకాడమీ విద్యా సంస్థల కృషి అభినందనీయం -సిద్దార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ప్రఖ్యాత వర్సిటీలను అమరావతికి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిని ఎవరూ కదపలేరని, నీరు ఉన్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందని, అది తెలియని వారు …

Read More »

నెలలో ఒక రోజు గ్రామాల్లో , గిరిజన ప్రాంతాల్లో సేవలందించండి

– పేద ప్రజలకు చికిత్స అందించి… సమాజానికి అండగా నిలవండి – వైద్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి -రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడకు గర్వకారణం -ఎంతో మంది వైద్యులను రాష్ట్రానికి అందించింది -పూర్వ విద్యార్థుల (రాంకోసా) ఆర్థిక సాయంతో నూతన భవనాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది -కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల నూతన భవనాలకు శంకుస్థాపన చేసి ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యో నారాయణో హరి అంటారు… అంటే వైద్యులు దేవుళ్లతో …

Read More »

మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తత అవసరం

-శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడొద్దు -కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణ పకడ్బందీగా ఉంటూ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని తెలిపారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే శక్తుల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిబంధనలకు …

Read More »

గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన పవన్ కళ్యాణ్ 

-వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన -ఉప ముఖ్యమంత్రివర్యులకు థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల …

Read More »

ఈ–స్పోర్ట్స్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోంది…

-ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ఆసియా పసిఫిక్ ప్రెడేటర్ లీగ్–2026 గ్రాండ్ ఫైనల్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ–స్పోర్ట్స్ రంగం యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో ఈ–స్పోర్ట్స్ అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో …

Read More »

నేడు(ఆదివారం) ఒడ్డే ఓబన్న జయంతి

-అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం -హాజరుకానున్న మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు(ఆదివారం) రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంత్యోత్సవం రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. జయంతి నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. గతేడాదే వడ్డే ఓబన్న …

Read More »

విజయవాడ భవాని ద్వీపానికి పర్యాటకుల తాకిడి

-శనివారం సందర్శించిన సుమారు 4500 మంది పర్యాటకులు -కృష్ణానదిలో బోటు షికారు,స్పీడ్ బోటు సౌకర్యంతో రోజు రోజుకు పెరుగుతున్న పర్యాటకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కృష్ణానది నడుమున గల భవానీ ద్వీపానికి రోజు రోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది.రాష్ట్ర ప్రభుత్వం భవానీ ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడంతో రోజు రోజుకు అక్కడకు వెళ్ళే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం భవానీ ద్వీపాన్ని సుమారు 4500 పర్యాటకులు సందర్శించారు. భవానీ ద్వీపాన్ని సందర్శించిన వారిలో సాధారణ పర్యాటకులు …

Read More »

డైరీ రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

-మహిళా సాధికారత, గ్రామీణ ఉపాధులకు డైరీ రంగం ప్రధాన ఆధారం -డైరీ రంగాన్ని లాభదాయకంగా మార్చడంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ కీలక పాత్ర -వ్యాపారంతో పాటు సామాజిక సేవలోనూ నారా భువనేశ్వరి గారు విశేష కృషి చేస్తున్నారు -కేరళలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్–2026 లో ప్రసంగించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేరళ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డైరీ రంగం వెన్నెముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ …

Read More »

కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భేటీ

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹75.00 కోట్ల క్రీడా నిధులను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన మంత్రి మండిపల్లి. -గుంటూరు, కాకినాడలో జాతీయ ఉత్తమ క్రీడాకేంద్రాల మంజూరుకు వినతి. -ప్రతి జిల్లాకు అదనపు ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని అభ్యర్థన. -ఖేలో ఇండియా ద్వారా రూ.675 కోట్ల క్రీడా మౌలిక సదుపాయాల కల్పించాలని ప్రతిపాదనలు -యువతలో క్రీడా ప్రతిభ వెలికితీయడమే లక్ష్యం..మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ న్యూఢిల్లీ, నేటి పత్రిక …

Read More »