Breaking News

Daily Archives: January 22, 2026

రీసర్వే–2026 అమలుకు సవరించిన SOPలపై ఓరియెంటేషన్ ట్రైనింగ్

– సిసిఎల్ఏ ఆదేశాల మేరకు రీ సర్వే ప్రక్రియకు కాలపరిమితి టి కూడిన మార్గదర్శకాలు జారీ – డిఆర్వో సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిసిఎల్ఏ ఆదేశాల మేరకు దాఖలా కలిగి ఉన్న ఎక్స్ టెంట్ వేరియేషన్ (Extent Variations) మరియు జాయింట్ LPMల విభజనకు సంబంధించి సర్కులర్ జారీ చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా రీ సర్వే–2026లో భాగంగా నాలుగో విడతకు ఎంపికైన గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేందుకు సవరించిన …

Read More »

సీతానగరంలో ఇండియన్ ఆయిల్ – హిందుస్తాన్ పెట్రోలియం సంయుక్త లెవల్–III ఆఫ్‌సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

– పైప్‌లైన్ భద్రత, అత్యవసర స్పందనపై విభాగాల సమన్వయంతో సాధన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంయుక్త ఆధ్వర్యంలో, IOCL పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) మరియు HPCL విశాఖపట్నం–విజయవాడ–సికింద్రాబాద్ పైప్‌లైన్ల పరిధిలో, రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (EDMP) మాక్ డ్రిల్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ పరిధిలోని PHPL …

Read More »

ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహం పరిశీలించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి కోటగుమ్మం, రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహంను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో ఆమె మాట్లాడి వారి ఆరోగ్యం, విద్య, బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె సూచనలు చేస్తూ, వ్యసనాలకు మరియు చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువు కోవాలని హితవు పలికారు. క్రమశిక్షణ, …

Read More »

28న రాజమహేంద్రవరంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పర్యటన

-ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఫిర్యాదుల స్వీకరణ -మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం – ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ గౌరవ చైర్మన్  కే.ఎస్. జవహర్ జనవరి 28న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

అగ్రిగోల్డ్ భూముల భౌతిక ప‌రిశీల‌న‌

– క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్యేక క‌మిటీ సంద‌ర్శ‌న‌ – విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్ర‌భుత్వం అటాచ్ చేసిన భూములను క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి, సేక‌రించిన వివ‌రాలతో నివేదికను రూపొందించడం జ‌రుగుతోంద‌ని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య అన్నారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా గురువారం విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య.. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు రెవెన్యూ, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ‌, సీఐడీ, ఈ-ఆక్ష‌న్స్ త‌దిత‌ర విభాగాల అధికారుల‌తో కూడిన జిల్లాస్థాయి క‌మిటీ …

Read More »

పంట కాలువ పూడిక తీత పనిని పరిశీలన…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం నందిగామ మండ‌లం, కంచెల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పంట కాలువ పూడిక తీత పనిని పరిశీలించారు. పని: రూ.66,690 /- అంచనా వ్యయంతో 1200 మీ. పొడవు ఉన్న పంట కాలువ పూడిక తీత పని ఎంత జరిగింది, ఉపాధి శ్రామికులకు ఎంత వేతనం వస్తుందో అడిగి తెలుసుకొని క‌చ్చితంగా 307/- రూపాయలు పొందేలా అందరూ కూడా నిర్దిష్ట కొలతలతో పనిచేయాలని …

Read More »

మ్యాజిక్ వీవ్స్‌.. మ‌హిళా సాధికార‌త‌కు వేవ్స్‌!

– జిల్లాలోనూ మ్యాజిక్ వీవ్స్‌కు శ్రీకారంచుడ‌దాం – స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు చేయూత‌నిద్దాం – ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త ల‌క్ష్య సాధ‌న‌లో ముంద‌డుగు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యాజిక్ వీవ్స్ కార్య‌క్ర‌మం ఔత్సాహిక స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త ల‌క్ష్యాల సాధ‌న‌లో మ‌రో అడుగు ముందుకేస్తూ ఆశ‌ల త‌రంగాల్లా ఈ వినూత్న కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో ప్రారంభిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఆప్కో …

Read More »

వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా

-ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీలో ‘రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ప్రారంభించిన మంత్రి  సత్యకుమార్ యాదవ్ ఎగ్జామ్స్ నిర్వహణలో పెరగనున్న మరింత పారదర్శకత -37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల సీసీ కెమెరాలతో ఇక్కడికి అనుసంధానం -విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తం -కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు -వర్సిటీ ద్వారా జరిగే అన్ని రకాల పరీక్ష ల పరిశీలన -మంత్రి  సత్యకుమార్ వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న నేటి పత్రిక ప్రజావార్త 2026 క్యాలెండర్ ను సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ 6 వసంతంలోఅడుగుపెడుతున్న నేటి పత్రిక ప్రజావార్త పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిల ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వాటిని …

Read More »

స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ జీ. కూన ప్రారంభించారు. గౌరవ అతిథి గా కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష .యన్ ,పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు లో బ్రిడ్జింగ్ బోర్డర్స్ రీ ఇమాజినింగ్ ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ యన్ ఎరా ఆఫ్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశం పై సదస్సు …

Read More »