Breaking News

Daily Archives: January 22, 2026

స్టెల్లా కళాశాలలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళాశాలలో 37 వ రహదారి భద్రత అవగాహన కార్య క్రమం జరిగింది. యన్ టి ఆర్ జిల్లా రహదారి భద్రత విభాగం రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం వారు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి గా sk షిరిన్ బేగం డి సి పి ట్రాఫిక్ విచ్చేశారు. విద్యార్థినులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలని అతి వేగం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం సుమారు 5లక్షల మంది 18 నుండి 45 …

Read More »

నగరంలో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజలకు అందుబాటులోకి వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభించబడింది. గురువారం గురువారం 58వ డివిజన్ (నందమూరి నగర్) ఆర్ Ê బి కాలనీ, 1వరోడ్డునందు గల వేద డెంటల్ క్లినిక్‌ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని …

Read More »

విజయవాడ నగరంలో బర్మా ఫుడ్ జంక్షన్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భోజన ప్రియుల కోసం బర్మా ఫుడ్ జంక్షన్ గొప్ప ప్రారంభమైంది. గురువారం పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా గల ఈ3 కాంప్లెక్స్‌లో బర్మా ఫుడ్ జంక్షన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ3 ఎం.డి. అయిన జే. నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్మా ఫుడ్ జంక్షన్ నిర్వహకులు అయిన అమ్మజాల జగదీష్, నాగ శివ నవ్య మాట్లాడుతూ బర్మా రామిన్ అనే కొత్త రకం వంటకం విజయవాడకు తమ ద్వారా పరిచయం …

Read More »

సిపిఐ శతాబ్ది ముగింపు వేడుక…

-మరో వందేళ్లకు స్ఫూర్తి -సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ -పారిశ్రామిక విధానంపై సీఎం శ్వేత పత్రం విడుదల చేయాలి -రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మరో వంద సంవత్సరాలకు స్పూర్తిలా సీపిఐ శతవార్షికోత్సవ ముంగిపు సభ ఈ నెల 18న భారీ ఎత్తున ఖమ్మం నగరంలో జరిగిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …

Read More »

మోదీ పాలనలో పెట్రేగుతున్న మతోన్మాదం

-రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం -వ్యవస్థాగత ఓటు దొంగతనం -మహిళా రక్షణ కేవలం నినాదమే -కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తుల ధారాదత్తం -ప్రజాద్రోహ పాలనపై సమరశీల ఉద్యమాలు -NFIW జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా హమీద్ , నిషా సిద్దూ -NFIW జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బీజేపీ కూటమి పాలన అవలంభిస్తున్న మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాద్రోహక పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సమరశీల ఉద్యమాలు ఆవశ్యమని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ …

Read More »