Breaking News

Monthly Archives: January 2026

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి / సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని 7వ జడ్జి ఛాంబర్లో వివిధ ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు మరియు ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన …

Read More »

వసతి గృహాలలో వసతుల మెరుగు పరచడం కోసం పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం…

– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదే విధంగా సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పన, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి సీసీటీవీలు, …

Read More »

రీసర్వే–2026 అమలుకు సవరించిన SOPలపై ఓరియెంటేషన్ ట్రైనింగ్

– సిసిఎల్ఏ ఆదేశాల మేరకు రీ సర్వే ప్రక్రియకు కాలపరిమితి టి కూడిన మార్గదర్శకాలు జారీ – డిఆర్వో సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిసిఎల్ఏ ఆదేశాల మేరకు దాఖలా కలిగి ఉన్న ఎక్స్ టెంట్ వేరియేషన్ (Extent Variations) మరియు జాయింట్ LPMల విభజనకు సంబంధించి సర్కులర్ జారీ చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా రీ సర్వే–2026లో భాగంగా నాలుగో విడతకు ఎంపికైన గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేందుకు సవరించిన …

Read More »

సీతానగరంలో ఇండియన్ ఆయిల్ – హిందుస్తాన్ పెట్రోలియం సంయుక్త లెవల్–III ఆఫ్‌సైట్ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్

– పైప్‌లైన్ భద్రత, అత్యవసర స్పందనపై విభాగాల సమన్వయంతో సాధన రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సంయుక్త ఆధ్వర్యంలో, IOCL పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) మరియు HPCL విశాఖపట్నం–విజయవాడ–సికింద్రాబాద్ పైప్‌లైన్ల పరిధిలో, రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (EDMP) మాక్ డ్రిల్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ పరిధిలోని PHPL …

Read More »

ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహం పరిశీలించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. లక్ష్మి కోటగుమ్మం, రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహంను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో ఉన్న బాలురతో ఆమె మాట్లాడి వారి ఆరోగ్యం, విద్య, బాగోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలురకు ఆమె సూచనలు చేస్తూ, వ్యసనాలకు మరియు చెడు స్నేహాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువు కోవాలని హితవు పలికారు. క్రమశిక్షణ, …

Read More »

28న రాజమహేంద్రవరంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పర్యటన

-ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఫిర్యాదుల స్వీకరణ -మధ్యాహ్నం 2 గంటల నుంచి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం – ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ గౌరవ చైర్మన్  కే.ఎస్. జవహర్ జనవరి 28న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

అగ్రిగోల్డ్ భూముల భౌతిక ప‌రిశీల‌న‌

– క్షేత్ర‌స్థాయిలో ప్ర‌త్యేక క‌మిటీ సంద‌ర్శ‌న‌ – విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్రిగోల్డ్‌కు సంబంధించి ప్ర‌భుత్వం అటాచ్ చేసిన భూములను క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి, సేక‌రించిన వివ‌రాలతో నివేదికను రూపొందించడం జ‌రుగుతోంద‌ని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య అన్నారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా గురువారం విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య.. జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు రెవెన్యూ, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ‌, సీఐడీ, ఈ-ఆక్ష‌న్స్ త‌దిత‌ర విభాగాల అధికారుల‌తో కూడిన జిల్లాస్థాయి క‌మిటీ …

Read More »

పంట కాలువ పూడిక తీత పనిని పరిశీలన…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ గురువారం నందిగామ మండ‌లం, కంచెల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పంట కాలువ పూడిక తీత పనిని పరిశీలించారు. పని: రూ.66,690 /- అంచనా వ్యయంతో 1200 మీ. పొడవు ఉన్న పంట కాలువ పూడిక తీత పని ఎంత జరిగింది, ఉపాధి శ్రామికులకు ఎంత వేతనం వస్తుందో అడిగి తెలుసుకొని క‌చ్చితంగా 307/- రూపాయలు పొందేలా అందరూ కూడా నిర్దిష్ట కొలతలతో పనిచేయాలని …

Read More »

మ్యాజిక్ వీవ్స్‌.. మ‌హిళా సాధికార‌త‌కు వేవ్స్‌!

– జిల్లాలోనూ మ్యాజిక్ వీవ్స్‌కు శ్రీకారంచుడ‌దాం – స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు చేయూత‌నిద్దాం – ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త ల‌క్ష్య సాధ‌న‌లో ముంద‌డుగు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యాజిక్ వీవ్స్ కార్య‌క్ర‌మం ఔత్సాహిక స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త ల‌క్ష్యాల సాధ‌న‌లో మ‌రో అడుగు ముందుకేస్తూ ఆశ‌ల త‌రంగాల్లా ఈ వినూత్న కార్య‌క్ర‌మాన్ని జిల్లాలో ప్రారంభిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఆప్కో …

Read More »

వైద్య విద్య పరీక్షల తీరుపై మరింత నిఘా

-ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీలో ‘రిమోట్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను ప్రారంభించిన మంత్రి  సత్యకుమార్ యాదవ్ ఎగ్జామ్స్ నిర్వహణలో పెరగనున్న మరింత పారదర్శకత -37 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల సీసీ కెమెరాలతో ఇక్కడికి అనుసంధానం -విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తం -కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు -వర్సిటీ ద్వారా జరిగే అన్ని రకాల పరీక్ష ల పరిశీలన -మంత్రి  సత్యకుమార్ వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్య పరీక్షల్లో పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా …

Read More »