Breaking News

Monthly Archives: January 2026

నేటి పత్రిక ప్రజావార్త 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు రాష్ట్రాలలో పత్రిక రంగంలో దూసుకు పోతున్న నేటి పత్రిక ప్రజావార్త 2026 క్యాలెండర్ ను సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ 6 వసంతంలోఅడుగుపెడుతున్న నేటి పత్రిక ప్రజావార్త పత్రిక చైర్మన్ కొండూరి శ్రీనివాసరావు కు మా అభినందనలు అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిల ఉంటూ నిరంతరం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ వాటిని …

Read More »

స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు జాతీయ స్థాయి కాన్ఫరెన్స్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో ఐ సి ఎస్ ఎస్ ఆర్ సమర్పించు రెండు రోజుల జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ను కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్ జీ. కూన ప్రారంభించారు. గౌరవ అతిథి గా కృష్ణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష .యన్ ,పాల్గొన్నారు. రెండు రోజుల సదస్సు లో బ్రిడ్జింగ్ బోర్డర్స్ రీ ఇమాజినింగ్ ఫ్యూచర్ ఇంటిగ్రేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ యన్ ఎరా ఆఫ్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశం పై సదస్సు …

Read More »

స్టెల్లా కళాశాలలో 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళాశాలలో 37 వ రహదారి భద్రత అవగాహన కార్య క్రమం జరిగింది. యన్ టి ఆర్ జిల్లా రహదారి భద్రత విభాగం రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం వారు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథి గా sk షిరిన్ బేగం డి సి పి ట్రాఫిక్ విచ్చేశారు. విద్యార్థినులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలని అతి వేగం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం సుమారు 5లక్షల మంది 18 నుండి 45 …

Read More »

నగరంలో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ప్రజలకు అందుబాటులోకి వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ప్రారంభించబడింది. గురువారం గురువారం 58వ డివిజన్ (నందమూరి నగర్) ఆర్ Ê బి కాలనీ, 1వరోడ్డునందు గల వేద డెంటల్ క్లినిక్‌ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని …

Read More »

విజయవాడ నగరంలో బర్మా ఫుడ్ జంక్షన్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో భోజన ప్రియుల కోసం బర్మా ఫుడ్ జంక్షన్ గొప్ప ప్రారంభమైంది. గురువారం పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా గల ఈ3 కాంప్లెక్స్‌లో బర్మా ఫుడ్ జంక్షన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ3 ఎం.డి. అయిన జే. నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్మా ఫుడ్ జంక్షన్ నిర్వహకులు అయిన అమ్మజాల జగదీష్, నాగ శివ నవ్య మాట్లాడుతూ బర్మా రామిన్ అనే కొత్త రకం వంటకం విజయవాడకు తమ ద్వారా పరిచయం …

Read More »

సిపిఐ శతాబ్ది ముగింపు వేడుక…

-మరో వందేళ్లకు స్ఫూర్తి -సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ -పారిశ్రామిక విధానంపై సీఎం శ్వేత పత్రం విడుదల చేయాలి -రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మరో వంద సంవత్సరాలకు స్పూర్తిలా సీపిఐ శతవార్షికోత్సవ ముంగిపు సభ ఈ నెల 18న భారీ ఎత్తున ఖమ్మం నగరంలో జరిగిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …

Read More »

మోదీ పాలనలో పెట్రేగుతున్న మతోన్మాదం

-రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం -వ్యవస్థాగత ఓటు దొంగతనం -మహిళా రక్షణ కేవలం నినాదమే -కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తుల ధారాదత్తం -ప్రజాద్రోహ పాలనపై సమరశీల ఉద్యమాలు -NFIW జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సైదా హమీద్ , నిషా సిద్దూ -NFIW జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రంలోని మోదీ నాయకత్వంలోని బీజేపీ కూటమి పాలన అవలంభిస్తున్న మతోన్మాద, రాజ్యాంగ విరుద్ధ, ప్రజాద్రోహక పాలనకు వ్యతిరేకంగా మరిన్ని సమరశీల ఉద్యమాలు ఆవశ్యమని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ …

Read More »

పర్యాటకానికి ఏపీ అన్ లాక్

-హోటల్ రంగంలో అపార అవకాశాలు -పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా -దావోస్‌లో తమారా లీజర్ సీఈఓతో సీఎం చంద్రబాబు -విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటుకు కాలిబో ఏఐ సంస్థకు పిలుపు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు కోసం ఏపీని అన్ లాక్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆతిథ్య రంగంలో అపారమైన అవకాశాలను వినియోగించుకోవాలని సీఎం పారిశ్రామిక వేత్తలకు వివరించారు. దావోస్ లో ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు తమారా లీజర్ …

Read More »

ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

-ప్లాంట్ అనుమతులపై కేంద్రంతో సంప్రందించండి -అనకాపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష -దావోస్‌లో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో ముఖ్యమంత్రి భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : చ్చేనెల 15వ తేదీ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు మూడో రోజైన బుధవారం వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా …

Read More »

కార్యకర్త ఇంటికి వెళ్లి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చి..

-కష్టంలో తోడుంటామంటూ ధైర్యం నింపిన  పవన్ కళ్యాణ్ – రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు  చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబానికి పరామర్శ – ⁠వేదనలోనూ సామాజిక బాధ్యతతో అవయవ దానం చేసి  వసంత రాయలు కుటుంబం ఆదర్శంగా నిలిచింది – రూ. 5 లక్షల బీమా చెక్కు అందజేత – అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులకు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తాం. కష్టంలో …

Read More »