Breaking News

Daily Archives: March 1, 2026

ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (జనరల్ మరియు ఐఐటీ–నీట్) ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష 01.03.2026 తేదీన అత్యంత ప్రశాంతంగా మరియు క్రమబద్ధంగా జరిగింది. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించబడ్డాయి. జిల్లా స్థాయి అధికారులు మరియు పరిశీలకులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు సమయానికి హాజరై ప్రశాంత వాతావరణంలో …

Read More »

ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు

-ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాచీన కళలు ప్రతి ఒక్కరికీ మానసికోల్లాసాన్ని ఇస్తాయని ఎన్. టి.ఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.. ఆదివారం ఆయన ఆర్టిజో ఫైన్ ఆర్ట్స్ స్టూడియోలో నిర్వహిస్తున్న పోటరీ అండ్ పాట్ పెయింటింగ్ వర్క్ షాప్ ను సందర్శించారు. పిల్లలు, పెద్దలు అందరూ స్త్రీన్ టైం ని తగ్గించుకొని సృజనాత్మకతను పెంపెందించుకునేందుకు పోటరీ, పాట్ పెయింటింగ్ వర్క్ షాప్ లు దోహదపడతాయని అన్నారు. అంతే కాకుండా హ్యాండ్ అండ్ …

Read More »

నిబద్ధతతో జనగణన విధులు నిర్వర్తించాలి…

-కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి -పూర్తిస్థాయి అవగాహనకు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి -క్షేత్రస్థాయిలోనూ శిక్షణ కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనగణన విధులను అత్యంత నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిర్వర్తించాలని డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు. కచ్చితమైన డేటా సేకరణ దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలుస్తుందని, అందువల్ల ప్రతి అధికారి, సిబ్బంది తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. ఆదివారం విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో …

Read More »

ఇసుక, కంకర అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు

-గత రెండు రోజుల్లో 25 వాహనాలు సీజ్  కేసులు నమోదు -జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి డి. ఫణిభూషణ్ రెడ్డి రాజహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర మరియు ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందనీ , అందులో భాగంగా ఫిబ్రవరి 28, మార్చి ఒకటవ తేదీలలో కడియం మండలం పరిధిలో, బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే హైవే మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో రూట్ చెక్ …

Read More »

సోమవారం ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (2.3.2026) జిల్లా కలెక్టర్ కార్యాలయం లో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ …

Read More »

మీకోసం వెబ్ సైట్ లో అర్జీలు సమర్పించవచ్చు

-సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో మాత్రమే కాకుండా “మీకోసం” వెబ్ సైట్ లోను ఆన్ లైన్ లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన …

Read More »

జుడీషియల్ అకాడమీకి శంఖుస్థాపన చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జుడీషియల్ అకాడమీ నిర్మాణానికి ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య‌‌‌ కాంత్ శంఖుస్థాపన చేశారు. ఈ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా దీనిలో బ్లాక్ బిలో జి ప్లస్ 3 అంతస్తులతో అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తున్నారు. అదే విధంగా జి ప్లస్ 8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్,జి ప్లస్ 3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్ మరియు గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు.120 మంది బ్యాచ్ ఆఫ్ …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 2వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ

-వేట్లపాలెం బాణాసంచా ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కమిటీ – బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు : సానా సతీష్ బాబు వేట్లపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న బాణాసంచా విస్ఫోటన ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగాలపూడి అనితతో కలిసి …

Read More »

రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కి కేరాఫ్ గా‌ మారిపోతుంది… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైసిపి నాయకులు పోతిన వెంకట మహేష్ ఆదివారం కొత్తపేట, కోమల విలాస్ సెంటర్ వద్ద గల వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ కి కేరాఫ్ గా‌ మారిపోతుందన్నారు. తొందరలోనే డ్రగ్స్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. రెండేళ్ళలో 2 న్నర లక్షల గంజాయి కేసులు 2500 కి పైగా డ్రగ్స్ కేసులు ఈగల్ టీం కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో కి గంజాయి, డ్రగ్స్ ఎవరి ప్రోద్భలంతో …

Read More »