విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్నా కనకమేడల రవీంద్ర కుమార్ ని విజయవాడ బృందావన్ కాలనీలో ఆయన కార్యాలయంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాజీమంత్రి నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంలో అదనపు సొలిసిటర్ జనరల్ కార్యనిర్వహణలలో విజయం సాధించి దేశ ప్రతిష్టను ఇమ్మడింప చేయాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News