Breaking News

సిఎస్ విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో పలువురు అఖిల భారత సర్వీసుల ఉన్నతాధికారులు,వివిధ శాఖాధి పతులు,సచివాలయం,ఇతర విభాగాల అధికారులు ఉద్యోగులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధానంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా,జె.శ్యామల రావు, జయలక్ష్మి తదితర ముఖ్య కార్యదర్శులు,కలక్టర్లు,జెసిలు,వివిధ శాఖాధిపతులు,సచివాలయ ఉద్యోగుల సంఘం ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *