విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా, విజయవాడ బుక్ ఫెస్టివల్ నందు ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ పుస్తకాల ప్రదర్శనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. తదనంతరం ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి తో ప్రదర్శనకు ఉంచిన ఉర్దూ పుస్తకాలను మరియు చంద్రబాబు ఉర్దూ భాషకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు సేవలను తెలుపుతూ ప్రదర్శన స్టాల్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను పరిశీలించడం మాధవ్ పరిశీలించారు. ఉర్దూ భాష ప్రాముఖ్యత తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
Prajavartha Online Telugu News