ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు శుక్రవారం రాత్రి 08 గంటల వరకు వివిధ టికెట్ల ద్వారా మొత్తం సమకూరిన ఆదాయం: రూ. 38,53,664. రూ. 500 టికెట్ల (1965) ద్వారా రూ. 9,82,500/- ఆదాయం సమకూరింది. రూ. 300 టికెట్ల (1,390) విక్రయం ద్వారా రూ. 4,17,000/- ఆదాయం సమకూరింది. రూ. 100 టికెట్ల (6262) అమ్మకం ద్వారా రూ. 6,26,200/- ఆదాయం సమకూరింది. కేశఖండన టికెట్ల – 3444 మంది. – 56,986 లడ్డు ప్రసాదం (రూ. 15) 27,683/-పులిహోర (రూ.10) టికెట్లు. విరాళాముల ద్వారా రూ.2,51,999/-లు.
Prajavartha Online Telugu News