ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో తేదీ.30-01-2025, మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ దశమి, తేది 07-02-2025 వరకు శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఆగమోక్తముగా జరిగినవి. ఇందులో భాగముగా ఈరోజు 07-02-2025 న ఉదయం 9-30 గం లకు యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం పూర్తి అయినది. ఈరోజు ఈ పూర్ణహుతి కార్యక్రమం నందు ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు గారు పాల్గొన్నారు. దేవస్థానం నందు ఆలయ …
Read More »Tag Archives: indrakiladri
ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు… నగదు: రూ. 2,28,81,128/- లు, కానుకల రూపములో – బంగారం: 328 గ్రాములు, – వెండి: 3 కేజీల 480 గ్రాములు విదేశీ కరెన్సీ: USA – 158 డాలర్లు, సౌదీ – 5 రియాల్స్, UAE – 130 దిర్హమ్స్, కేనేడా – 115 డాలర్లు, సింగపూర్ – 55 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్లు, ఖతర్ – 1 రియాల్, …
Read More »దుర్గమ్మవారిని దర్శించుకున్నడిజిపి ద్వారకా తిరుమల రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం గురువారం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమల రావు, IPS దంపతులు ఆలయమునకు విచ్చేయగా అదనపు కమీషనర్ మరియు ఆలయ ఈవో కే. రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా, ఆలయ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాటు చేసియున్న బొమ్మల కొలువు, …
Read More »ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ రోజున ఆలయ ప్రాంగణములు వివిధ వర్ణముల పూలతో అలంకరించడం జరిగినది. సంక్రాంతి సందర్బంగా భక్తులు ఆలయమునకు విశేషముగా విచ్చేసి అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకున్నారు మరియు ఆర్జిత సేవలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహమండపం 7 వ అంతస్తులోని పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, చెక్క బండి తదితర కళాకృతులు భక్తులను విశేషముగా ఆకర్షింపజేస్తున్నాయి.
Read More »ఇంద్రకీలాద్రి పై భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు..
-ప్రత్యేక ఆకర్షణ గా బొమ్మలకొలువు -పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం -పాల్గొన్న ఆలయ ఈవో కే రామచంద్ర మోహన్ మరియు డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు -పూర్ణాహుతి తో ముగిసిన శివకామసుందరీ సమేత నటరాజ స్వామి వారి కల్యాణ మహోత్సవం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా సోమవారం ‘భోగి’ రోజున ఉదయాన్నే చిన్న రాజ గోపురం వద్ద ఉన్న ప్రాంగణం నందు భోగి మంటలు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం …
Read More »ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమవారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం నందు బొమ్మల కొలువు దగ్గరలో విద్యార్థినులచే సంధ్య గొబ్బెమ్మలు ఏర్పాటు చేసి, పూజలు నిర్వర్తించి, గొబ్బి పాటలు పాడి, నృత్యం చేసి, చిన్నారులకు మరియు విధ్యార్థినులకు భోగి పండ్లు పోయు కార్యక్రమం శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. అనంతరం వీరికి ప్రసాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ సిబ్బంది, అర్చక …
Read More »శ్రీ కనకదుర్గా అమ్మవారికి 2 లక్షలు విరాళం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైట్ ఫీల్డ్, బెంగుళూరు కు చెందిన దాత వెలుగురి కుమార్ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు కానుకగా ఈ -హుండీ నిమిత్తం రూ.2,00,000/-లును ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి విరాళముగా చెక్కు రూపములో అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
Read More »అమ్మవారిని దర్శించుకున్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం ఆలయమునకు విచ్చేయగా వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం రత్న రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేదంపండితుల ఆలయ వేదపండితులచే …
Read More »కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు – భక్తి సంగీతం మరియు సంప్రదాయ వారసత్వానికి మహోత్సవం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ రోజు వేడుకలు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తి భావంతో ప్రారంభమయ్యాయి. స్థానిక కళాకారులు మరియు గాయకులు దేవీ కృతులు ఆలపించి, భక్తి మరియు సంగీతం కలిసి మేళవించిన అద్భుత ప్రదర్శన అందించారు. కళాకారులను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామీ వారల దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు సన్మానించి, ఈ మహా సంగీత ఉత్సవానికి అందించిన వారి విశేష సేవలను గుర్తించారు. ఈ మహోత్సవం నేడు సాయంత్రం …
Read More »శాస్త్రోక్తముగా “ధనలక్ష్మి” పూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్బంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధానాలయం నందు శ్రీ అమ్మవారికి ఆలయ వైదిక సిబ్బంది “ధనలక్ష్మి” పూజ శాస్త్రోక్తముగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ఆలయ ఈవో కె ఎస్ రామరావు దంపతులు పాల్గొని శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. తదుపరి ప్రదోష కాలం నందు శ్రీ అమ్మవారికి సా. 06 గం. లకు ప్రతిరోజూ నిర్వహించు పంచహారతుల సేవ నిర్వహించిన అనంతరం దీపావళి సందర్బంగా ఆలయ ప్రాంగణములు మొత్తం దీపములు ప్రజ్వలన …
Read More »