ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు) శనివారం వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం 08 గం.ల నుండి సప్త శతి హవణము, మహావిద్యా పారాయణము, శాంతి పౌష్టిక హొమము నిర్వహించిన అనంతరము ఉ.11 గం.లకు పూర్నాహుతి, కూష్మాండ బలి, మార్జనము కలశోద్వాసన, ఆశీర్వాదము కార్యక్రమములు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమము నందు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వేంకటేశ్వర రావు కుటుంబం, …
Read More »Tag Archives: indrakiladri
దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం గురువారం అనగా ది.22-07-2021 నుండి ది.24-07-2021 వరకు దేవస్థానం నందు వైభవంగా నిర్వహించు శ్రీ అమ్మవారి శాకాంబరీ దేవి ఉత్సవములు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్, ఐఏఎస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ శ్రీ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ …
Read More »ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం. నేటి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు. కూరగాయల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి విరాళంగా కూరగాయలు, పండ్లు దుర్గగుడి అధికారులు సేకరించారు. శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు సందర్భంగా దేవస్థానం మరియు ప్రాంగణములు యందు ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరణ చేశారు.
Read More »కనకదుర్గమ్మను దర్శించుకున్న విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము రోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంనకు కర్ణాటక లోని హంపి పీఠాధిపతులు విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ శ్రీ అమ్మవారి దేవస్థానం నకు విచ్చేయగా, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ డా.జి.వాని మోహన్, ఐఏఎస్, ఆలయ కార్యనిర్వహనాధికారి డి.భ్రమరాంబ ఆలయమర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు స్వామి వారికి వేదస్వస్తి పలికారు. మంత్రి వెల్లంపల్లి …
Read More »శ్రీ దుర్గమ్మ వారికి తెలంగాణ బంగారు బోనం సమర్పణ…
విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ …
Read More »వైభవంగా కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవముగా ప్రారంభించబడినది. ఇందులో భాగంగా ఆదివారం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది వారు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు కనకదుర్గానగర్ మహామండపం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ విచ్చేయగా, ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు దంపతులు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ …
Read More »కనకదుర్గమ్మ వారి ఆషాడ పవిత్ర సారె కార్యక్రమం ప్రారంభం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సంధర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా ఆదివారం (11-07-2021) ఉదయం 07 గం.ల నుండి 08 గం.ల మధ్య ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక మరియు అర్చక సిబ్బంది శ్రీ అమ్మవారికి మొదటి సారె సమర్పించుటకు విచ్చేయనుండగా, ఆలయ చైర్మన్ స్వాగతం పలకనున్నారు. ఆలయ వైదిక కమిటీ వారు సమర్పించు సారె తో శ్రీ అమ్మవారి ఆషాడ …
Read More »“కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ”…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ లో భాగముగా “కోవిడ్ టీకా అవేర్నెస్.. అలాగే నో మాస్క్ నో ఎంట్రీ” కార్యక్రమంలో భాగముగా శనివారం శ్రీ అమ్మవారి దేవస్థానం నందు యునైటెడ్ ఎన్జీవో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ని కలిసి, కార్యక్రమ వివరములను తెలిపారు. అనంతరం మహామండపం గ్రౌండ్ ఫ్లోర్ నందు రాంబాబు ఆధ్వర్యంలో శ్రీ అమ్మవారి భక్తులకు కోవిడ్ జాగ్రత్తలు, టీకాపై అవగాహన, …
Read More »ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు సూచించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యుల సమావేశంలో సోమినాయుడు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పణకు వచ్చే భాగ్యనగర్ …
Read More »
Prajavartha Online Telugu News