ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం 7వరోజు అష్టమి తిదిలో దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇవో డి. పెద్దిరాజు, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం ఇవో ఇత్రినాథరావు సాంప్రదాయ బద్దంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవికి పట్టువస్త్రాలు, సారె, పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించారు. ముందుగా ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఇవో దర్భముళ్ల భ్రమరాంబ’లు వారికి ఘనంగా స్వాగతం పలికి, వారిచే ప్రత్యేక పూజలు జరిపి, …
Read More »Tag Archives: indrakiladri
ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారము, శ్రీ దుర్గా దేవి (దుర్గాష్టమి)…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే | భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే || శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు శ్రీకనకదుర్గమ్మ వారు శ్రీ దుర్గా దేవి గా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించింది. ‘దుర్గే దుర్గతినాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది. శరన్నవరాత్రుల యందు దుర్గాదేవిని అర్చించటం వలన …
Read More »ఆశ్వయుజ శుద్ధ చవితి, ఆదివారము, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాతస్స్మరామి లలితా వదనారవిందం బింబాధరంపృథుల మౌక్తిక శోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాధ్యం మందస్మితం మృగమదోజ్ఞ్యల ఫాలదేశమ్ || శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవి గా దర్శనమిస్తారు. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసితననికొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది. శ్రీ లక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ, చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, అమ్మవారు …
Read More »భక్తులకు సేవలు అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు వృద్ధులకు ఉచిత వేడి పాలను పంపిణీ చేస్తున్నామని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి యాసర్ల కోటేశ్వర రావు తెలిపారు. రోజుకు 500 లీటర్లకు పైగా పాలను క్యూలైన్లలోని భక్తులకు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా వేడి పాలను అందిస్తున్నామని …
Read More »ఆశ్వయుజ శుద్ధ తదియ, శనివారము, శ్రీ గాయత్రీ దేవి…
ముక్తా విద్రుడు హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తెర్వహంతీభజే || శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీదేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది ముకా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్త …
Read More »భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతర పర్యవేక్షణ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : పత్రికా ప్రకటన దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం దుర్గాఘాట్ వద్దవున్న మోడల్ గెష్టు హౌస్ నందు ఏర్పాటుచేసిన విలేఖర్లు సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని సౌఖర్యములు పూర్తి అయ్యాయని, నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఇంకా …
Read More »అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. రేపటి నుండి అనగా గురువారం నుండి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్ తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. …
Read More »అక్టోబర్ 7నుండి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ ప్రకటన లో తెలిపారు. శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు : 7-10-2021ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి. 8-10-2021 విదియ శుక్రవారం రోజున శ్రీ …
Read More »దసరా శరన్నవరాత్రి ఉత్సవములు – 2021 సమయములో భవానీ దీక్షా విరమణలపై సమావేశం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ది: 07.10.2021 నుండి ది: 15.10.2021 వరకు జరుగు దసరా శరన్నవరాత్రి ఉత్సవములు పురస్కరించుకుని కోవిడ్-19 ఉన్న నేపద్యములులో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన నిభందనలను అనుసరించి ది: 16.09.2021 న విజయవాడ, కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, తెలంగాణా, కర్ణాటక, చిత్తూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా ల నుండి మరియు ఇతర రాష్ట్రముల నుండి వచ్చిన …
Read More »భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతం…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంనందు 3 వ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం ఉదయం 7 గం.లకు ఆర్జిత సేవ గానూ మరియు 10 గం.లకు (తెల్ల రేషన్ కార్డు దారులకు) ఉచితముగా సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం జరిగినది. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి భక్తిశ్రద్ధలతో వ్రతం మహిళా భక్తులు ఆచరించారు. దేవస్థానం వారు వ్రతమును అవసరమగు పూజా వస్తువులను ఉచితంగా సమకూర్చారు. వరలక్ష్మీ దేవి వ్రతం మరియు శ్రావణ శుక్రవారం సందర్భంగా …
Read More »
Prajavartha Online Telugu News