ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ధన్వంతరి జయంతి ని పురస్కరించుకుని లోకసంరక్షణార్థం మరియు కోవిడ్ -19 పూర్తిగా నిర్మూలింపబడి ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పించి, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము నందు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ధన్వంతరీ హోమము మరియు ఆయుష్ హోమము దేవస్థానం వారిచే నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమము నందు ఆలయ పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, …
Read More »Tag Archives: indrakiladri
దుర్గమ్మను దర్శించుకున్న నీతి ఆయోగ్ జాతీయ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను నీతి ఆయోగ్ జాతీయ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. నీతి ఆయోగ్ జాతీయ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, శ్రీ దుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేయగా దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణీ మోహన్, IAS, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ మరియు వారితో పాటు వచ్చిన 7 మంది …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
Read More »శ్రీ దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిజీ శుక్రవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, శ్రీ దుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేయగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి.వాణీ మోహన్, IAS, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిజీ వారు …
Read More »కన్నుల పండుగ్గా తెప్పోత్సవం…
-భక్తిపారవశ్యంతో పులకరించిన దుర్గా ఘాట్… -జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ జగన్మాతను స్మరించుకున్న భక్తజనకోటి… ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనక దుర్గాదేవికి పవిత్ర కృష్ణానదిలో హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. హంసవాహనంపై ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కొలువుతీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా …
Read More »శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న దుర్గమ్మ ఆలయాల్లో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా అద్భుతంగా జరిగాయని, ఇందుకు అన్ని శాఖలు, ముఖ్యంగా భక్తులు, మీడియా సహకారం ఎంతో ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయదశమి పర్యదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి మోహన్లు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలోని అన్నిశాఖల …
Read More »శ్రీరాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ దర్శనం…
-భవానీలు, భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజైన “విజయదశమి” సందర్భంగా శ్రీ అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారంలో వున్న అమ్మవారిని దర్శించుకొంటే అంతా జయమే కలుగుతుందని వేదాలలో చెప్పబడింది. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారి దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండి భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకొనేందుకు బారులు తీరారు. దీనితో క్యూలైన్లు భక్తులతోపాటు …
Read More »టిటిడి నుంచి దుర్గామల్లేశ్వర స్వామివార్లకు మేల్ చాట్ పట్టువస్త్రాలు సమర్పణ…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టిటిడి ఇవో కె.ఎస్.జవహర్ రెడ్డి, అడిషనల్ ఇవో దర్మారెడ్డి వారి తరపున ప్రతినిధులుగా టిటిడి దేవస్థానం పేష్కార్ సూపరింటెండెంట్ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లకు మేల్ చాట్ పట్టువస్త్రాలను సమర్పించారు. టిటిడి నుంచి వచ్చిన ప్రతినిధులను ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా …
Read More »కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి 7వ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారములో దర్శన మిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సాయంత్రం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా॥ జి. వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలికి, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో అంతరాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అంతరాలయంలో …
Read More »కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు శాంతి భద్రతలు చేకూర్చడంలో మరింత శక్తి దైర్యం ప్రసాధించాలని అమ్మవారిని వేడుకొన్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇంద్రకీలాద్రి పై వేంచేసిన ఉన్న శ్రీకనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాష్టమి పర్యదినాన్ని పురస్కరించుకుని దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని బుధవారం డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పోలీశాఖ తరుపున దసరా శుభాకాంక్షలను తెలిపారు. అమ్మవారి …
Read More »
Prajavartha Online Telugu News