పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. అతని ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధి కారణంగా నెలకు మూడు నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10,000 నుంచి రూ.15,000 …
Read More »Daily Archives: May 1, 2026
కార్మికుల కోసం ఇక లేబర్ అడ్డాలు
-కార్మికుడి కష్టంలాగే రాష్ట్రాభివృద్ధికి శ్రమిస్తున్నాం -ఏపీకి పునర్ వైభవం తెచ్చేలా సుపరిపాలన -డిసెంబరు నాటికి బందరు పోర్టు పూర్తయ్యేలా కృషి -పోలవరంతో కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు -విద్యావ్యవస్థలో సంస్కరణలతో పదో తరగతిలో మెరుగైన ఫలితాలు కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు -మే డేను పురస్కరించుకుని శ్రమశక్తి పురస్కారాలు అందించిన సీఎం పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తొలివిడతలో …
Read More »గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్
-సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఐ కేర్ సెంటర్ ప్రారంభం -ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సువెన్ లైఫ్ సైన్సెస్ చైర్మన్ వెంకట్ జాస్తికి ముఖ్యమంత్రి అభినందన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీఎన్ రావులతో కలిసి ఈ ఐ కేర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. గ్రామీణ …
Read More »10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి శుభాకాంక్షలు
-కూటమి ప్రభుత్వ సంస్కరణలతో అద్భుత ఫలితాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం సుమారు 4 శాతంపైగా మెరుగుపడడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనం. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయం. మెగా పేరెంట్ టీచర్స్ మీట్ , పరీక్షలకు ముందు తీసుకువచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత …
Read More »252 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఎండ తీవ్ర ప్రభావం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శుక్రవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకుగాను 20 జిల్లాల పరిధిలోని 252 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. శనివారం (02-05-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం …
Read More »వెంకటగిరి ఐఐహెచ్ టీ లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (SPKM IIHT) లో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ (DHTT) డిప్లొమా కోర్సు లో మూడు సంవత్సరాల మరియు రెండు సంవత్సరాల (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు దరఖాస్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ …
Read More »జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు
మారేడుమిల్లి, రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో వివిధ రాష్ట్రాలలలో గిరిజన ప్రాంతంలోని మారుమూల గ్రామాల ప్రజలకు జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ జల జీవన్ మిషన్ కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. శుక్రవారం మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీలోని పందిరి మామిడి కోట గ్రామంలోని జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు కులాయిలు ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ అడిషనల్ కార్యదర్శి …
Read More »అభివృద్ధి, ఆకాంక్షలకు పెద్ద ‘పీఠిక’పురం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి అంటే కేవలం కాగితాల మీద పెట్టే సంతకాలు కాదు… సామాన్యుడి కళ్లలో కనిపించే సంతృప్తి అని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్ముతారు. ఆ నమ్మకానికి తగ్గట్టే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతున్నారు. పారదర్శక పాలన, స్థిరమైన అభివృద్ధికి కేరాఫ్ గా మార్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వందల కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల …
Read More »వైభవంగా బాలా త్రిపురీ శ్రీముఖలింగేశ్వర స్వామి వారి నూతన ప్రతిష్టా మహా కుంభాభిషేక మహోత్సవం
-రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -కుటుంబ సమేతంగా హాజరై మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక పూజలు -హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ బాలశౌరి, ఇతర ప్రజాప్రతినిధులు – గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొవ్వ/పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని హిందూ దేవాలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చి దూప, దీప నైవేద్యాలతో, ఆధ్యాత్మికతతో కళకళలాడేవిధంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు …
Read More »కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది
-మేడే సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్మిక, కర్షక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అపారమని, వారి కష్టం లేకుండా ఏ రంగం ముందుకు సాగదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, …
Read More »
Prajavartha Online Telugu News