విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పున్నమి ఘాట్ సమీపంలో గల బబ్బూరి గ్రౌండ్స్ లో జీవన్ సాగర్ ట్రేడ్ ఫెయిర్ ‘దుబాయ్ వాటర్ ఫాల్స్’ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ముఖ్య అతిథి గా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ చౌదరి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సుమారు 50 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవుతో కొండల నుంచి కిందకు జాలువారేలా నిర్మించిన కృత్రిమ జలపాతం (వాటర్ ఫాల్స్) ని చూసి ఆశ్చర్యచకితులై, కృత్రిమ జలపాతం …
Read More »Daily Archives: May 1, 2026
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు (CwSN) అభినందనలు
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకల్యాన్ని జయించి, అకుంఠిత దీక్షతో సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్పై ఆంధ్రప్రదేశ్ జెండాను ఎగురవేసిన 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు (CwSN) అందరికీ ఆదర్శప్రాయులని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, IAS., ప్రశంసించారు. నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను విజయవంతంగా అధిరోహించి, శుక్రవారం సురక్షితంగా విజయవాడ చేరుకున్న విద్యార్థుల బృందం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీడీ …
Read More »జనాభా గణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జనాభా గణన 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జన గణనపై సందేహాలకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసేలా కాల్ సెంటర్ 0863-2345105 ఏర్పాటు చేశామని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »రాష్ట్రానికి ఆర్థిక భారం ఉన్నా.. పెన్షన్ల పంపిణీ ఆగదు
-14వ డివిజన్లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం 1వ తేదీన పెన్షన్లు అందించడంలో విఫలమైందని, రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ లబ్ధిదారులకు పెన్షన్లను అందించడం కూటమి ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనమని, ప్రతి నెల 1వ తేదీనే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోంది.” అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని …
Read More »గుంటూరు రూపురేఖలు మారాలి
-సుందరమైన, ఆకర్షణీయమైన పట్టణంగా మారాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు పట్టణ రూపురేఖలు మారాలని, సుందరమైన, ఆకర్షణీయమైన పట్టణంగా మారాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పెమ్మసాని చంద్ర శేఖర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలని అన్నారు. సురక్షిత తాగునీరు, చక్కని పారిశుధ్యం, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, మంచి రహదారులు, కాలువలు …
Read More »ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు
చిల్లకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : చిల్లకల్లు ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మరియు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ సెంటర్ వద్ద అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) గారు, ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.సి.హెచ్ శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా …
Read More »కేడీసీసీ బ్యాంక్ కేవలం బ్యాంకింగ్ సేవలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో ముందుంది…
చిల్లకల్లు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ బ్యాంక్) చైర్మన్ నెట్టెం రఘురాం దూరదృష్టి నాయకత్వంలో బ్యాంక్ రైతు సేవలలోనే కాకుండా సామాజిక సేవలలో కూడా ముందంజలో నిలుస్తూ సమాజానికి ఆదర్శంగా మారుతోంది. రైతుల ఆర్థిక అభివృద్ధి, గ్రామీణ ప్రగతి మరియు ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కేడీసీసీ బ్యాంక్, తన ఉత్తమ పనితీరుతో ఐఎస్ఓ సర్టిఫికెట్ను సాధించడం ద్వారా తన ప్రతిష్టను మరింతగా పెంచుకుంది. ఈ క్రమంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు …
Read More »ఇంటిపన్ను 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లించి రాయితీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో 2026-27 సంవత్సరమునకుగాను ఇంటి పన్ను Early Bird scheme లో మే 1 నుండి 31 వరకు చెల్లించిన వారికి 5% రిబేటు అవకాశం వినియోగించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామస్తులు గూడూరు లక్ష్మీ నరసింహారావు రూ 77902 ల ఇంటి పన్నుకు 5% రిబేట్ రూ 3478 లు పొంది రూ 74424 లు చెల్లించినారు. అలాగే రావూరి వెంకటసుబ్బారావు రూ 91,299 లకు 5% రిబేటు రూ …
Read More »కీలకమైన శాఖలో సమర్థవంతమైన ఉద్యోగి వి.వి. ప్రసాద్…
-మీడియా సమన్వయంలో ప్రసాద్ ది తనదైన ముద్ర.. -ప్రసాద్ సేవలు మరి కొంత కాలం అవసరం.. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖలో వి.వి.ప్రసాద్ సమర్థవంతమైన సేవలతో వృత్తికి వన్నె తెచ్చారని ఆయన సేవలు మరి కొంత కాలం అవసరమని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అన్నారు. సమాచార పౌరసంబధాల శాఖ జిల్లా పౌర సంబంధాల కార్యాలయంలో ఎ.వి.సూపర్ వైజర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన వి.వి. ప్రసాద్ …
Read More »ఆత్మీయ పలకరింపుతో ఎన్టీఆర్ భరోసా
-సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ జి.లక్ష్మీశ -జిల్లాలో 2,26,396 మంది లబ్ధిదారులకు రూ. 98.52 కోట్ల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ గ్రామీణ గొల్లపూడి, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మిశ మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News