Breaking News

Daily Archives: May 5, 2026

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల …

Read More »

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది రూ.4.24 లక్షల కోట్లు ఉండగా… ఈ ఏడాది 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లతో ప్రాధమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. …

Read More »

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

-రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాలకు అవకాశం -సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ సిద్ధం చేయండి -గనుల శాఖ సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం -2025-26లో లక్ష్యాన్ని మించిన మైనింగ్ రెవెన్యూ -2026-27లో రూ.4,650 కోట్ల ఆదాయార్జన లక్ష్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని… అటు ఆదాయం, ఇటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం …

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న పరిశ్రమలనే రాష్ట్రం నుంచి తరిమేశారు… -రోడ్డేసిన తరవాతే బూచేపల్లికి వచ్చా… -రహదారులే అభివృద్దికి రాచమార్గాలు : మంత్రి సవిత -పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి సవిత హర్షం -సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు -ఏరోస్పేస్‌ పరిశ్రమ రాకలో వేలాది మందికి ఉపాధి -మారనున్న సత్యసాయి జిల్లా రూపురేఖలు : మంత్రి సవిత గోరంట్ల/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : ‘రహదారులు …

Read More »

ఆసియాలోనే అతిపెద్ద చారిత్రక ‘కంభం చెరువు’ పర్యాటక అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించండి

-పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి -సానుకూలంగా స్పందించి, నిధుల విడుదలకు కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మార్కాపురం జిల్లా కంభం మండలంలో అత్యంత ప్రాచీనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కు వెలగపూడి సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే …

Read More »

సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడను కాపాడండి

-సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధుల విన్నపం -మెయింటెనెన్స్ ఛార్జీలను ఏసీ థియేటర్లకు రూ.15, నాన్-ఏసీకి రూ.7 పెంచాలని వినతి…పెద్ద సినిమాల అదనపు టికెట్ ధరలో 20% వాటా ఎగ్జిబిటర్లకు ఇవ్వాలని ప్రతిపాదన.. కరెంట్ బిల్లులు, ఆస్తి పన్ను రాయితీలపై వినతిపత్రం అందజేత -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం …

Read More »

ఆర్టీఈ చట్టం 12(1) సి ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల రెండో విడత లాటరీ ఫలితాలు విడుదల

-రెండో విడత లాటరీలో 10,453 మందికి సీట్లు కేటాయింపు -వెల్లడించిన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి రెండవ విడత లాటరీ ఫలితాల తుది జాబితా మంగళవారం (05.05.2026) విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక …

Read More »

పిడుగురాళ్ల బోధనాసుపత్రిలో ఈ నెల 20 నుంచి ఓపీడీ సేవలు ప్రారంభం

-ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలకు అనుగుణంగా సివిల్ పనులను వేగవంతం చేయాలి -బోధనాసుపత్రి, కాలేజీ పనుల ప్రగతిని సమీక్షించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -ఈ నెలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కళాశాల సందర్శన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ విద్యా సంవత్సరం (2026-27)లో ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడ ఆదేశాల మేరకు ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు మరియు వివిధ నిర్మాణాల పనులను వేగిరపరచడంపై …

Read More »