Breaking News

Daily Archives: May 5, 2026

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. నియోజకవర్గానికి చెందిన వేముపాటి విజయలక్ష్మి కి వెన్ను సర్జరీ కోసం 2,24,000/- రూపాయలు, కొల్లిపర వెంకట పద్మావతి తుంటి మార్పిడి చికిత్సకు 7,00,000/- రూపాయలు, పబ్బిశెట్టి శ్రీనివాస్ గుండె శస్త్ర చికిత్సకు 5,00,000/- రూపాయలు, వడ్లమూడి శ్రీనివాస్ కు 2,00,000/- రూపాయలు, దమ్ము జయ కు 65,000/- రూపాయలకు ఎల్వోసీ లు అందచేశారు.. మంగళవారం …

Read More »

మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం మీకేం కావాలన్నా నాకు చెప్పండి..

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన పారిశుధ్య నిర్వహణ కొరకు మీకేం కావాలన్నా నేరుగా తమకే తెలియ చేయవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పారిశుద్ధ్య కార్మికురాలితో అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం, సుందరయ్య నగర్ కట్ట, ఉడా కాలనీ, ఫైర్ స్టేషన్ రోడ్, నూజివీడు రోడ్, అయోధ్య నగర్, మామిడికాయ పాకలు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ముందుగా సత్యనారాయణ పురం, …

Read More »

అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) రాబట్టుటకు కన్సల్టెన్సు తో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ రాబట్టుటకు కన్సల్టెంట్స్ తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ లో భాగంగా నగరాభివృద్ధికి వచ్చే 15 సంవత్సరాలకు సరిపడా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ప్రణాళికలను ఇంజనీరింగ్ సిబ్బంది డి పి ఆర్ లు సిద్ధం చేయగా, దానికి ఖర్చయ్యే …

Read More »