Breaking News

Daily Archives: May 5, 2026

మెరుగైన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట పెంచిన 6 గురు విద్యార్థులకు రూ.5,000 వేల చొప్పున బహుమానం అందజేసిన MLA బొండా ఉమామహేశ్వరరావు 

-ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు MLA బొండా ఉమామహేశ్వరరావు పూల మాల వేసి ఘన సన్మానం చేసి, విద్యార్థులకు కాలేజ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ ను తన సొంత నిధులతో అందజేశారు -586 మార్కులతో న్యూ రాజరాజేశ్వరి పేట విద్యార్థిని   ద్రాక్షాయణి రికార్డు సృష్టి MLA బొండా ఉమామహేశ్వరరావు 10,000 వేల రూపాయల బహుమానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా …

Read More »

పెన్షన్ అందని పేదలకు తన సొంత నిధులతో ప్రతినెలా రూ.4000 పెన్షన్ పంపిణీ చేస్తున్న  MLA బొండా ఉమామహేశ్వరరావు 

-బొండా కుటుంబం సేవలు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు మంగళవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మరోసారి తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 14 మంది కి ప్రతీ నెల రూ.4000 రూపాయలు పెన్షన్ నగదును అందజేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా ప్రభుత్వం నుండి అందవలసిన పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను గుర్తించి, వారికి అండగా …

Read More »

APCRDA ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పదో తరగతి పాసైన విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా APCRDA మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. పదో తరగతి అనంతరం ఉండే విద్య & ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం తుళ్లూరు HSR కళ్యాణ వేదికలో అవగాహన సదస్సును CRDA సోషల్ డెవలప్మెంట్ విభాగం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు రాజధాని గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు Col. …

Read More »

వేసవిలో పశువులకు వరంగా నీటి తొట్టెలు

-క్షేత్రస్థాయిలో తొట్టెలను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో పశు జీవాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెల ద్వారా పశుపోషకులకు ఎంతో మేలు జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఎ.కొండూరు మండలంలోని వెస్ట్ మాధవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా నీటి తొట్టెలను పరిశీలించారు. తొట్టెలకు స్వచ్ఛమైన నీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే అంశాన్ని సమీక్షించారు. యూనిట్ విలువ రూ. …

Read More »

కాకులపాడు బీరయ్యస్వామి ఆలయ పునఃప్రతిష్ఠకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కు ఆహ్వానం

-మే 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు -విజయవాడ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు -భక్తులకు ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన -భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో నూతనంగా పునఃనిర్మించిన శ్రీ కామావతి సమేత బీరయ్యస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కు …

Read More »

ఎస్‌సీ కుటుంబాల స‌మీకృత ఆర్థిక అభివృద్ధి స‌మ‌ష్టి కృష్టి

– శిక్షణ, రుణం, మార్కెట్ సహాయంతో ప్ర‌గ‌తి దిశ‌గా ప‌య‌నం – తొలి ద‌శ‌లో నందిగామ‌, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐఈడీపీ – ద‌శ‌ల వారీగా అన్ని మండ‌లాల్లోనూ అమ‌లుకు క‌స‌ర‌త్తు – ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, ఎన్ఎస్ఎఫ్‌డీసీ సీజీఎం సి.ర‌మేష్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్‌సీ కుటుంబాల స‌మీకృత ఆర్థిక అభివృద్ధికి స‌మష్టిగా కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. స‌మీకృత ఆర్థిక అభివృద్ధి కార్య‌క్ర‌మం (ఐఈడీపీ) ద్వారా ముఖ్యంగా ఎస్సీ కుటుంబాల సమగ్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కార్య‌క్ర‌మాలు …

Read More »

అనుభవజ్ఞులైన వెటర్నరీ సర్జన్లకు ఆహ్వానం 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కల నియంత్రణ కోసం చేపట్టిన యాంటీ బర్త్ కంట్రోల్ (ఏబీసీ), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ (ఏఆర్వీ) కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి జిఎంసి ఏబీసి సెంటర్ తో పాటు, గౌరవ వేతనం ప్రాతిపదికన సేవలందించడానికి ఆసక్తి కల్గిన ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్స్ నిర్వహిస్తున్న అనుభవజ్ఞులైన వెటర్నరీ సర్జన్లను ఆహ్వానిస్తున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ …

Read More »

వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వర్షాలకు ముందే నిర్మాణంలోని మేజర్ డ్రైన్ల నిర్మాణం పూర్తి కావాలని, ప్రతి అభివృద్ధి పనిలో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే సంబందిత ఇంజినీరింగ్ అధికారులే భాధ్యత వహించాల్సి వస్తుందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం నల్లపాడు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, జిటి రోడ్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ అండగా ఉంటుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగాల ఔట్సొర్సింగ్ కార్మికులు బి.జగన్నాయక్ (రూ.5.15లక్షలు) , యస్.ప్రసాద్ (రూ.2లక్షలు), సి.హెచ్ కోటేశ్వర రావు (రూ. 5లక్షలు), యం.ఆంటోనీ (రూ.2.15లక్షలు) ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా కి సంబంధించిన డి.డి లను మంగళవారం కమిషనర్ చాంబర్ లో అందించారు. …

Read More »

భవానీపురం ఎన్డీఏ కార్యాలయం వద్ద బిజెపి విజయోత్సవం…

-మూడు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయంతో సుజనా చౌదరి కార్యాలయం వద్ద ధూమ్ ధాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో విజయవాడలో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాలను అంటుంటున్నాయి. మంగళవారం భవానీపురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం వద్ద ఎపి బిజెపి అధ్యక్షులు పివియన్ మాధవ్ ఆధ్వర్యంలో ధూమ్ ధాం నిర్వహించారు. మాధవ్ తో పాటు ఇతర నాయకులు తీన్ మార్ వాయించి సందడి చేశారు.. అక్కడి నుంచి జాతీయ రహదారి …

Read More »