ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. వరలక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇచ్చారు. లక్ష్మీ దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు అన్నారు. అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు. శ్రావణమాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన …
Read More »Tag Archives: indrakiladri
దుర్గమ్మను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప (వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ) ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి కుటుంబమునకు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, …
Read More »27న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు…
-తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు ఉచితంగా పాల్గొనే అవకాశం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. టికెట్ ధరను రూ.1,500గా దేవస్థానం నిర్ణయించింది. టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చుతుంది. భక్తులు టికెట్లను …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణీ మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించి, పూజలు …
Read More »శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ పరిపాలనా కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా ఆదివారం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ పరిపాలనా కార్యాలయం, జమ్మిదొడ్డి నందు నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచ్చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎస్ పి ఎఫ్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు ఆలయ రక్షణ సిబ్బంది వారి వందనం అందుకున్నారు. అనంతరం మంత్రి, ఆలయ చైర్మన్ , కార్యనిర్వహణాధికారి మరియు …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేశారు.
Read More »దుర్గమ్మను దర్శించుకున్న టి.టి.డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను టి.టి.డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేశారు.
Read More »దుర్గమ్మను దర్శించుకున్న శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కమలాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రవీంద్ర రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటoను అందజేశారు.
Read More »దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖులు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య దంపతులు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోశయ్యలు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం, పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, శ్రీ అమ్మవారి ప్రసాదములు, …
Read More »దుర్గమ్మను దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు) శనివారం శాకాంబరీ దేవి రూపంలో వున్న అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వర రావు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.జె.పి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితర ప్రముఖులు …
Read More »
Prajavartha Online Telugu News