Breaking News

ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం. నేటి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు. కూరగాయల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు.  అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దాతలు, రైతులు, వ్యాపార వర్గాల నుంచి విరాళంగా కూరగాయలు, పండ్లు దుర్గగుడి  అధికారులు సేకరించారు. శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు సందర్భంగా దేవస్థానం మరియు ప్రాంగణములు యందు ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *