తూర్పుగోదావరి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరుతోడై ధవలేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10అడుగులకు చేరింది. గత మూడు రోజులుగా 9.5 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం గురువారం పెరిగింది. ఇన్ ప్లో 1.53లక్షల క్యూసెక్కులు కాగా, అవుట్ ప్లో 1.43లక్షల క్యూసెక్కులు ఉంది. పంట కాలువలు ద్వారా 8,700క్యూసెక్కుల సాగినీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Tags rajamandri
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …