Tag Archives: rajamandri

గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్  గంధం సునీత ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ వున్న వసతులను, వారికి అందిస్తున్న ఆహారాన్ని, సదుపాయాలను పరిశీలించిన తరువాత వయోవృద్దులతో మాట్లాడి వారి యోగా క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి …

Read More »

లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలి…

గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రా లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలువు నిచ్చారు. శనివారం సాయంత్రం గోకవరం మండలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ. నాగమహేశ్వర్ తో పాల్గొని సోప్ పిట్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 3650 సోప్ పిట్స్ నిర్మాణ పనులను ఉపాధిహామీ పథకం కింద చేపట్టడం జరిగిందని …

Read More »

పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్లు భవనాలు కార్యనిర్వహక ఇంజనీర్ డివిజన్, రాజమహేంద్రవరం లో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్.. పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నెలలో ప్రతి 3 వ శనివారం మన కార్యాలయం శుభ్రపరచుకొనే భాగంగా ఎస్.బి.వి.రెడ్డి, కార్యనిర్వహక ఇంజనీర్, రహదారులు మరియు భవనాలు, డివిజన్ రాజమహేంద్రవరం లోని పనిచేయుచున్నా ఉద్యోగులు అందరితో శనివారం వారి కార్యాలయం మరియు పరిసరప్రాంతాలు శుభ్రపరచటం లో …

Read More »

స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం విజయవంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధి లో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం నందు స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆజ్ఞానుసారం కళాశాల అసోసియేట్ డీన్ ఇన్ఛార్జ్ Dr. ప్రవీణ గారు ఆధ్వర్యం లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తో పాటు అన్ని సంవత్సరాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. …

Read More »

స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర

-పరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యత -జిల్లా  నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత – పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జిల్లా  నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి నేతృత్వం లో జిల్లా లోని 7 అసెంబ్లీ నియోజకవర్గం లలో ఉన్న 7 స్కిల్ హబ్ లలోను, నైపుణ్య కళాశాల లోనూ శిక్షణ పొండుతున్న …

Read More »

మైక్రో అబ్జర్వర్స్ గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకి సీల్డ్ కవర్లో అందించాలి

– కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల విధులను నిర్వహించే సూక్ష్మ పరిశీలకులు నేరుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, సాధారణ పరిశీలకులకు జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. శనివారం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్స్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం నియమించిన పరిశీలకులు మూడు నాలుగు జిల్లాలలో చెందిన ఎన్నికల …

Read More »

స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రా లక్ష్యంతో వ్యర్థాల నుంచి సంపద సృష్టి దిశగా అడుగులు వేద్దాం

-కలెక్టరేట్ లో 3 వ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పిలుపు ఇచ్చారు. శనివారం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్ లో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేసీ పాల్గొన్నారు. తొలుత కార్యక్రమం లో భాగంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టీరేట్ ఆవరణలో మొక్కను …

Read More »

“ స్వచ్ఛంద్ర – క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : మూలం- వనరులు నేపథ్యంలో “ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర “ కార్యక్రమాన్ని మూడో శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంతమణి తెలియ చేశారు. వైటీసీ ఆవరణలో శనివారం “ స్వచ్ఛంద్ర – క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి , జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి , జిల్లా సూక్ష్మ సేద్య అధికారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారి, …

Read More »

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) పూర్తి స్థాయి లో నియంత్రణ లో ప్రోటోకాల్ ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది

-కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) పూర్తి స్థాయి లో నియంత్రణ లోకి రావడం జరిగిందని, వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రోటోకాల్స్ ప్రకారం చేర్యాలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ నంద్ , ఇతర సమన్వయ ఉన్నతాధికారులతో “ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా “ పై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ …

Read More »

నైపుణ్యాభివృద్ధి శిక్షణ అత్యంత కీలకం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అత్యంత కీలకం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమం సమావేశ మందిరంలో 14 వ జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్ష తన జరిగింది. తొలుత సమావేశంలో 13 వ డి ఐ ఈ పి సి సమావేశంలోని చేర్య లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక రంగం …

Read More »