Breaking News

Tag Archives: rajamandri

నేడు (మే 4) పీజీఆర్ఎస్ యథావిధిగా

-జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫిర్యాదుల స్వీకరణ -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు (మే 4) పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) సోమవారం సాధారణంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధులతో అమరావతి లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 4న నిర్వహించే సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో, జిల్లా జాయింట్ …

Read More »

శ్రియో కనెక్ట్’ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

-టెక్నాలజీతో సామాన్యుడికి సేవలందించడం అభినందనీయమని యాప్ నిర్వాహకులను కొనియాడిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మలచుకోవడంలో యువత ముందుండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్థానిక అవసరాలే లక్ష్యంగా రూపొందించిన ‘శ్రియో కనెక్ట్’ (Srieyo Connect) యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ నిర్వాహకులు యాప్ పనితీరును, దాని వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించారు. …

Read More »

రైతుకు వెన్నుదన్నుగా ఉంటాం:మంత్రి కందుల దుర్గేష్

-కష్టాల్లో ఉన్న రైతులకు అండగా కాన్వాయ్ ఆపి ధైర్యాన్నిచ్చిన మంత్రి దుర్గేష్…కానూరు వద్ద ధాన్యం రాశుల పరిశీలన -ఆకస్మిక వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని మంత్రి దుర్గేష్ కు చూపించిన రైతాంగం.. చివరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ -ఆధునిక సాగు వైపు అడుగులు వేయాలని రైతులకు మంత్రి దుర్గేష్ పిలుపు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల కష్టమే తన కష్టంగా భావించే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

నీట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – 3242 మంది హాజరు

-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నీట్ (NEET) పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3341 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3242 మంది పరీక్షలకు హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వారీగా వివరాలు: దరఖాస్తు …

Read More »

ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్రానికి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కీలక లేఖ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అత్యవసర లేఖ రాసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్ 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి సుమారు 4.83 లక్షల హెక్టార్లలో 37.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నమోదవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్ ధరలు కనీస మద్దతు …

Read More »

పెట్రోల్, డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలను అరికట్టాలి – ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం బెంగుళూరు నుండి రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్నీ ఏజెన్సీలు, సరఫరా దారులు కృత్రిమ కొరత సృష్టించి, అనవసరంగా పెట్రోల్ కొరత వాతావరణం సృష్టిస్తున్నారని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై కఠిన నిఘా ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం, …

Read More »

రూ.485 కోట్ల విలువైన విద్యుత్ ప‌నులకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్సవాలు

-అఖండ గోదావ‌రి మ‌హా పుష్క‌రాలు 2027 కు స‌ర్వం సిద్ధం చేస్తున్నాం -రెండు నెల‌లు ముందుగానే విద్యుత్ ప‌నుల పూర్తికి ప్ర‌ణాళిక‌ -దేశంలో విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసిన మొద‌టి సీఎం చంద్ర‌బాబు -ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌కు అనుగుణంగా విద్యుత్ ఛార్జీల త‌గ్గింపుకు చర్యలు -గోదావ‌రి పుష్క‌రాల విద్యుత్ ప‌నుల కోసం రూ.150 కోట్లు కేటాయింపు -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ రాజ‌మండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అఖండ గోదావ‌రి మ‌హా పుష్క‌రాల‌కు స‌ర్వం సిద్ధం చేస్తున్నామ‌ని ఇంధ‌న శాఖ …

Read More »

2027 మహా పుష్కరాలకు ముస్తాబవుతున్న గోదావరి తీరం

-సీఎం నారా చంద్రబాబు నాయుడు విజన్.. పుష్కరాలకు కొత్త శోభ -మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధుల బృందం వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అఖండ గోదావరి మహా పుష్కరాలు–2027 ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భక్తులకు నిరంతరాయ విద్యుత్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో చర్యలు చేపడుతోందనీ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలో భూగర్భ విద్యుత్ లైన్లు, …

Read More »

జనగణన-2027లో మంత్రి కందుల దుర్గేష్ తొలి అడుగు

-రాజమహేంద్రవరంలోని తన నివాసంలో స్వయంగా జనగణన వివరాలు నమోదు చేసుకున్న మంత్రి కందుల దుర్గేష్ -దేశ ప్రగతికి ‘జనగణన’ దిక్సూచి అని, జనగణనలో నేను నమోదు చేసుకున్నాను.. మీరు కూడా పాల్గొనండి!” మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -ప్రజాస్వామ్య పరిపాలనలో జనాభా లెక్కలే కీలకం..జనాభా ప్రాతిపదికనే సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుంది..జనగణనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని వెల్లడి -ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని అధికారులకు సహకరించాలని మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి -‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ప్రారంభం అయింది…. అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి దుర్గేష్ పిలుపు -ఏప్రిల్ …

Read More »

ఏప్రియల్ 16 నుంచి చేపట్ట వలసిన సెన్సస్-2027 స్వీయ లెక్కింపు కార్యక్రమం విజయవంతానికి క్షేత్ర స్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేయాలి

-ప్రజలు సెన్సస్ 2027 లో ఆన్‌లైన్ ద్వారా స్వీయ నమోదు కు 7 సులభ పద్ధతులు – జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో సెన్సస్-2027 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని , అదే సమయంలో ఏప్రియల్ 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు లో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ …

Read More »