Breaking News

Tag Archives: rajamandri

రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం

– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తూర్పు గోదావరి జిల్లా (కడియం,) నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “రైతన్న మీకోసం” కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కడియం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడి పంటల పరిస్థితి, సాగు విధానాలు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట …

Read More »

క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

-జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఎం. వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్షయ రోగుల సంఖ్య తగ్గిందని, వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు వార్డు, గ్రామ, పట్టణ ప్రాంతాలు మరియు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారిణి డా. ఎం. వసుంధర పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం …

Read More »

పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ పై హై లెవెల్ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) పై హై లెవెల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్. రాజ్ గోపాల్ రావు మరియు డి ఎల్ ఎస్ ఎ …

Read More »

నేడే (మార్చి 18) “దివ్యాంగశక్తి” దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం

-ఎనిమిది నియోజకవర్గాల్లో శాసన సభ్యులచే ప్రారంభం – దివ్యాంగులతో సహా పంక్తి భోజనం -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18న బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో దివ్యాంగశక్తి పథకం పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ …

Read More »

డి.ముప్పవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ

-పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల పరిశీలన -విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంపై ఆరా..కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలను వివరించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మంగళవారం డి.ముప్పవరంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో సరదాగా గడిపారు. స్వయంగా …

Read More »

రాజమహేంద్రవరం లో ఉగాది పురస్కార మహోత్సవం – కవులు, కళాకారులకు ఘన సన్మానం

-ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లోక్ సభ నియోజక వర్గంలోని కవులు, పండితులు, కళాకారులను సముచిత రీతిలో గౌరవించేందుకు “శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం” మార్చి 19 వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు లోక్ సభ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉగాది పురస్కార మహోత్సవం తేది 19.03.2026, గురువారం ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం నగరంలోని జె.కె. గార్డెన్స్, జవహర్లాల్ నెహ్రూ నగర్ …

Read More »

సోమవారం పిజిఆర్ఎస్ – ‘మీకోసం’ మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (16-03-2026) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం 1100 (డబుల్ వన్ డబుల్ జీరో) …

Read More »

సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్ళిన మంత్రి దుర్గేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ఉత్సాహంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ” శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో …

Read More »

నిడదవోలు సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పట్టణంలో రూ. 90.41 లక్షల వ్యయంతో 11 అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ -రూ.82.11 లక్షల మున్సిపల్ సాధారణ నిధులు, రూ.8.30 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతుల కల్పించామని వెల్లడి -రూ.77.46 లక్షలతో 8 విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, రూ.2.60 లక్షల విలువైన ఒక మినీ వాటర్ ట్యాంక్, రూ.4 లక్షల విలువైన ప్రహారీగోడ, రూ.6.35 లక్షల విలువైన అంగన్ వాడీ కేంద్రం అభివృద్ధికి ప్రారంభోత్సవాలు చేశామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, …

Read More »

పాలు కల్తీ ఘటనకు సంబంధించి అవసరమైన అన్ని వైద్య చర్యలు కొనసాగిస్తున్నారు….

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం పట్టణంలో జరిగిన పాలు కల్తీ ఘటనకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నేపథ్యంలో డెల్టా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్. రామలక్ష్మి (వయసు 73) ఆదివారం ఉదయం 9.35 గంటలకు తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో దురదృష్టవశాత్తు మరణించినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కె. వెంకటేశ్వరరావు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం మొత్తం 9 మంది రోగులు వివిధ ఆసుపత్రుల్లో …

Read More »