-త్రాగునీటి ఇబ్బందులు ఉంటే వెంటనే సమాచారం — మండలాల వారీగా అధికారుల ఫోన్ నంబర్లు విడుదల -భూగర్భ జలాల తగ్గుదలపై అప్రమత్తం — బోర్లు, నీటి పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు …
Read More »Tag Archives: rajamandri
సోమవారం ‘మీకోసం’ – రెవెన్యూ క్లినిక్ నిర్వహణ
– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కేంద్రంలో , అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో సోమవారం (23.3.2026) “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారన్నారు. డివిజన్, మండల కేంద్రాలు మరియు గ్రామ స్థాయిల్లో కూడా పిజిఆర్ఎస్ అర్జీలు స్వీకరించే …
Read More »పేద కుటుంబానికి సీఎం అండగా నిలిచిన ఘటన
-సనమండ్ర పోసిబాబు కుటుంబంలో నూతన వెలుగులు -ఉగాది రోజున ఆనందంలో పోసిబాబు కుటుంబం తాళ్లపూడి / రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడి జీవితంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ఔదార్యం మానవత్వం ఎలా మార్పు తీసుకువచ్చిందనే దానికి సనమండ్ర పోసిబాబు కుటుంబం సజీవ ఉదాహరణగా నిలిచిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆవిష్కృతం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలుకావడంతో పోసిబాబు కుటుంబ సభ్యులు …
Read More »సోమవారం ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (23.3.2026) జిల్లా కలెక్టర్ కార్యాలయం లో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, తహశీల్దార్లు జిల్లా కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్స్ కు హజరవ్వడం జరుగుతోందని వెల్లడించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే …
Read More »నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గృహ అవసరాలు మరియు అత్యవసర సేవల కోసం నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇందుకోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు గ్యాస్ పంపిణీదారులతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారు 12,000 నుండి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు, మొత్తం 52 గ్యాస్ పంపిణీదారుల ద్వారా సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం పంపిణీదారుల వద్ద సుమారు 10,897 సిలిండర్లు అందుబాటులో …
Read More »పాత్రికేయుల కోసం మార్చి 26న ఉచిత వైద్య పరీక్షల శిబిరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లాలోని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం మార్చి 26 గురువారం ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం ఆర్ట్స్ …
Read More »ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది
-ఉగాది పురస్కార మహోత్సవంలో ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కాలం ఒక ప్రవాహం లాంటిది, గడిచిన, రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అన్నది ఉగాది పంచాంగం అందిస్తుందన్నారు. తెలుగు క్యాలెండర్ మారడమే కాకుండా ప్రకృతి పురి విప్పి నాట్యమాడుతూ, కొత్త చిగురుతో ఆహ్వానం పలికేది ఉగాది అని ఆమె పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం స్థానిక జెకె గార్డెన్స్ లో ఎంపీ …
Read More »జిల్లాలో శాప్ లీగ్స్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ Sports Authority of Andhra Pradesh (విజయవాడ) వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ వారి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో శాప్ లీగ్స్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి తెలిపారు. ఈ లీగ్స్లో భాగంగా మార్చి 24వ తేదీన జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు మరియు ఎంపికలు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించబడతాయి. 35 ప్లస్ మరియు 45 ప్లస్ వయో …
Read More »నిడదవోలు మండలం సెట్టిపేటలో లేస్–ఎంబ్రాయిడరీ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కీర్తి చేకూరి
తూర్పు గోదావరి జిల్లా / నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం – స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత లక్ష్యం నేపథ్యంలో నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వహిస్తున్న యూనిట్ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చేతి అల్లికలతో అందంగా తీర్చిదిద్దిన వివిధ రకాల దుస్తులను పరిశీలించి, లేస్ వర్క్ మరియు ఎంబ్రాయిడరీ రంగాల్లో మహిళలు చూపిస్తున్న ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. తరతరాలుగా ఈ కుటుంబ సభ్యులు …
Read More »దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి… : కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “దివ్యాంగ శక్తి” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్థానిక హైటెక్ బస్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి , కలెక్టర్ కీర్తి చేకూరి లు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి ఉత్సాహం నింపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రుడా …
Read More »
Prajavartha Online Telugu News