Tag Archives: rajamandri

“రైతన్నా.. నేనున్నా”..

-విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వానిదే బాధ్యత- రైతాంగానికి మంత్రి కందుల దుర్గేష్ భరోసా -కాపవరం గ్రామంలో విస్తృత పర్యటన..”రైతన్నా మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలో 19,315 మంది రైతుల నుండి ధాన్యం సేకరించి రూ. 38.54 కోట్ల నిధుల జమ చేశామని వెల్లడి -కాపవరం అభివృద్ధికి రూ. 1.94 కోట్లు వ్యయం చేశామని స్పష్టం..పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ఇంటింటికీ వెళ్లి రైతులతో నేరుగా ముఖాముఖి.. అన్నదాతల సమస్యలు,సాగు అవసరాలు, ఎరువుల లభ్యతపై ఆరా..కూటమి …

Read More »

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి… : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

-హుకుంపేట నుంచి కడియం వరకు తిరిగి రాజమండ్రి ఎంపిడివో కార్యాలయం వరకు బస్సులో ప్రయాణం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల -‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని దివ్యాంగులు అన్ని రంగాలలోనూ రాణించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకాంక్షించారు. బుధవారం స్థానిక రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …

Read More »

విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా సంక్షేమం అమలు

-‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ -దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత: ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్ ఎల్ సి సోము వీర్రాజు లు విభిన్న ప్రతిభావంతులతో కలిసి …

Read More »

రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదు.. ప్రజల్లో ఉంటేనే మానసిక ప్రశాంతత: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరణ -పదవీకాలం ముగిసిన మున్సిపల్ పాలకవర్గానికి అభినందనలు -వివిధ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల స్థలాల పట్టాల పంపిణీ -వేసవి దృష్ట్యా ఆర్టీసీ డిపో వద్ద చలివేంద్రం ప్రారంభం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ హాలులో నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిడదవోలు పురపాలక సంఘం 60 …

Read More »

రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం

– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తూర్పు గోదావరి జిల్లా (కడియం,) నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “రైతన్న మీకోసం” కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కడియం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడి పంటల పరిస్థితి, సాగు విధానాలు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట …

Read More »

క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

-జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఎం. వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్షయ రోగుల సంఖ్య తగ్గిందని, వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు వార్డు, గ్రామ, పట్టణ ప్రాంతాలు మరియు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారిణి డా. ఎం. వసుంధర పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం …

Read More »

పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ పై హై లెవెల్ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) పై హై లెవెల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్. రాజ్ గోపాల్ రావు మరియు డి ఎల్ ఎస్ ఎ …

Read More »

నేడే (మార్చి 18) “దివ్యాంగశక్తి” దివ్యాంగులకి ఉచిత బస్సు సౌకర్యం

-ఎనిమిది నియోజకవర్గాల్లో శాసన సభ్యులచే ప్రారంభం – దివ్యాంగులతో సహా పంక్తి భోజనం -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18న బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో దివ్యాంగశక్తి పథకం పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ …

Read More »

డి.ముప్పవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ

-పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల పరిశీలన -విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంపై ఆరా..కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలను వివరించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మంగళవారం డి.ముప్పవరంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో సరదాగా గడిపారు. స్వయంగా …

Read More »

రాజమహేంద్రవరం లో ఉగాది పురస్కార మహోత్సవం – కవులు, కళాకారులకు ఘన సన్మానం

-ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లోక్ సభ నియోజక వర్గంలోని కవులు, పండితులు, కళాకారులను సముచిత రీతిలో గౌరవించేందుకు “శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం” మార్చి 19 వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు లోక్ సభ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉగాది పురస్కార మహోత్సవం తేది 19.03.2026, గురువారం ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం నగరంలోని జె.కె. గార్డెన్స్, జవహర్లాల్ నెహ్రూ నగర్ …

Read More »