Breaking News

Tag Archives: rajamandri

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత Robert Koch చిత్రపటానికి పూలమాలలు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగాముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ , ప్రపంచ క్షయవ్యాధి …

Read More »

సంతోషాన్ని మించిన ఆస్తి లేదు

-కమిషనర్ రాహుల్ మీనా -అట్టహాసంగా ఆర్ఎంసి హ్యాపీ ఫెస్ట్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మనిషి జీవితంలో సంతోషాన్ని మించిన ఆస్తి మరొకటి లేదని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరంలోని కంబాల చెరువు నుంచి ఈట్ స్ట్రీట్ వరకు నిర్వహించిన ఆర్ఎంసి హ్యాపీ ఫెస్ట్ ను ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల వెలుగులో వినోదాన్ని పంచే ఆటలు, లైవ్ మ్యూజిక్, సెల్ఫీ పాయింట్స్, స్టాండప్ కామెడీ, మ్యాజిక్ షో, కామెడీ స్కిట్స్, ఫుడ్ స్టాల్స్ సందర్శకులను …

Read More »

కేంద్ర కారాగారము రాజమహేంద్రవరంలో మామిడి తోటల కౌలు హక్కుల బహిరంగ పాట

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర కారాగారము రాజమహేంద్రవరం పరిధిలోని ఆరు బయలు కారాగారములో సుమారు 10 ఎకరముల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోటల పంటలకు ఒక సంవత్సర కాలానికి కౌలు హక్కుల మంజూరు కోసం ది.24.03.2026 మంగళవారం ఉదయం 11.00 గంటలకు బహిరంగ పాట నిర్వహిస్తున్నట్లు కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ కార్యక్రమం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, కోస్టల్ ఆంధ్ర రేంజ్, రాజమహేంద్రవరం వారి సమక్షంలో జరుగు …

Read More »

వేసవికి ముందస్తు సన్నద్ధత – గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు పూర్తి ఏర్పాట్లు

-త్రాగునీటి ఇబ్బందులు ఉంటే వెంటనే సమాచారం — మండలాల వారీగా అధికారుల ఫోన్ నంబర్లు విడుదల -భూగర్భ జలాల తగ్గుదలపై అప్రమత్తం — బోర్లు, నీటి పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు …

Read More »

సోమవారం ‘మీకోసం’ – రెవెన్యూ క్లినిక్ నిర్వహణ

– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కేంద్రంలో , అదే విధంగా డివిజన్ మండల కేంద్రంలో సోమవారం (23.3.2026) “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారన్నారు. డివిజన్, మండల కేంద్రాలు మరియు గ్రామ స్థాయిల్లో కూడా పిజిఆర్ఎస్ అర్జీలు స్వీకరించే …

Read More »

పేద కుటుంబానికి సీఎం అండగా నిలిచిన ఘటన

-సనమండ్ర పోసిబాబు కుటుంబంలో నూతన వెలుగులు -ఉగాది రోజున ఆనందంలో పోసిబాబు కుటుంబం తాళ్లపూడి / రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడి జీవితంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ఔదార్యం మానవత్వం ఎలా మార్పు తీసుకువచ్చిందనే దానికి సనమండ్ర పోసిబాబు కుటుంబం సజీవ ఉదాహరణగా నిలిచిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆవిష్కృతం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలుకావడంతో పోసిబాబు కుటుంబ సభ్యులు …

Read More »

సోమవారం ‘మీకోసం’, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (23.3.2026) జిల్లా కలెక్టర్ కార్యాలయం లో “మీకోసం” కార్యక్రమం (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) మరియు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించబడనున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు/ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, తహశీల్దార్లు జిల్లా కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ క్లినిక్స్ కు హజరవ్వడం జరుగుతోందని వెల్లడించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే …

Read More »

నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గృహ అవసరాలు మరియు అత్యవసర సేవల కోసం నిరంతరాయంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇందుకోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరియు గ్యాస్ పంపిణీదారులతో నిరంతర సమన్వయం కొనసాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారు 12,000 నుండి 12,500 వరకు గ్యాస్ సిలిండర్లు, మొత్తం 52 గ్యాస్ పంపిణీదారుల ద్వారా సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం పంపిణీదారుల వద్ద సుమారు 10,897 సిలిండర్లు అందుబాటులో …

Read More »

పాత్రికేయుల కోసం మార్చి 26న ఉచిత వైద్య పరీక్షల శిబిరం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లాలోని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం మార్చి 26 గురువారం ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సమన్వయంతో జిల్లా యంత్రాంగం ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం ఆర్ట్స్ …

Read More »

ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది

-ఉగాది పురస్కార మహోత్సవంలో ఎంపీ పురందేశ్వరి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతితో ముడిపడిన పండుగ ఉగాది అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కాలం ఒక ప్రవాహం లాంటిది, గడిచిన, రాబోయే కాలం ఎలా ఉండబోతుంది అన్నది ఉగాది పంచాంగం అందిస్తుందన్నారు. తెలుగు క్యాలెండర్ మారడమే కాకుండా ప్రకృతి పురి విప్పి నాట్యమాడుతూ, కొత్త చిగురుతో ఆహ్వానం పలికేది ఉగాది అని ఆమె పేర్కొన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం స్థానిక జెకె గార్డెన్స్ లో ఎంపీ …

Read More »