– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చి పెడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారత్దేశం లో జరుగుతున్న G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంతో ఈ పర్యటన ప్రత్యేకంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు. బ్రెజిల్ నుండి వచ్చిన ఈ బృందానికి Mrs. వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహించగా, Mr. …
Read More »Tag Archives: rajamandri
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మంగళ వారం ఒక ప్రకటనలో దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేశారు. స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాల స్ఫూర్తితో, సంకల్ప దీక్షతో విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మన ఇంటి నుంచి అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత …
Read More »యువత సేవాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
-నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సీసీ) ప్రత్యేక శిబిరంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -యువతను క్రమశిక్షణగల వ్యక్తులుగా, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్ సీసీ పాత్రను కొనియాడిన మంత్రి దుర్గేష్ -దేశ నిర్మాణం పట్ల ఐక్యత, బాధ్యతను పెంపొందించుకోవాలని సూచన -సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఎన్ సీసీ జాతీయ సమైక్యత ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్న రాజమహేంద్రవరంలో …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలకోసం కృషి
– గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం – 20శాతం ఉన్న సిబ్బందిని పెంచాం .. అయినా లోటు ఉంది – అవసరమైతే కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకుంటాం – రక్తం శాంపిల్స్ రెండుసార్లు ఇవ్వడంపై వివరణ కోరాం – వ్యాధుల నియంత్రణంపై సచివాలయాల ద్వారా సూచనలు – అర్బన్ హెల్త్ సెంటర్లకు కమిటీలు వేసి పటిష్టం చేస్తున్నాం – ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిపై తగ్గుతున్న వత్తిడి – ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజల్లో నమ్మకం కల్గించాం – పాజిటివ్ సూచనలపై స్పందించి చర్యలు తీసుకుంటాం – …
Read More »నిడదవోలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుదాం
-15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం -రుడా, మున్సిపల్ శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం -అమృత్ పథకం ద్వారా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో నిడదవోలు పట్టణానికి మంచినీరు -రూ.9.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించాం -జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెలరోజులు ప్రచార కార్యక్రమం..అక్టోబర్ 19న పెద్ద పండుగగా కార్యక్రమం నిర్వహిస్తాం -రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర క్రింద ఏటా రూ.15వేలు.. …
Read More »వరదలపై శాఖలందరూ సమన్వయంతో చర్యలు చేపట్టాలి
-ఘాట్ల వద్ద బ్యారికెంటింగ్ ఏర్పాటు చేసి 24×7 పర్యవేక్షణ వ్యవస్థ -అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు -జేసీ మేఘ స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం ప్రాంతంలో వరదల దృష్ట్యా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలనీ, పోలీస్ శాఖ ట్రాఫిక్ …
Read More »పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో కృష్ణ నాయక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వరద సహాయక పునరావాస కేంద్రాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ సోమవారం ఉదయం తనిఖీ చేశారు. మెడికల్ క్యాంప్, భోజన, ఇతర వసతులను పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఈ పునరావాస కేంద్రంలో బ్రిడ్జి లంక నుండి 123 మంది, కేతావారీ లంక నుండి 75 మంది, వెదురమ్మలంక నుండి 76 మంది – మొత్తం 98 కుటుంబాల 274 …
Read More »పిజి ఆర్ ఎస్ కు పెద్ద ఎత్తున పరిష్కారం కోసం అర్జీలు
-ప్రీ ఆడిట్ జరపకుండా అర్జిల పరిష్కార విధానం -క్షేత్ర స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు -సూపర్ జీ ఎస్ టి పోస్టర్ ఆవిష్కరణ -కలెక్టర్ కీర్తి చేకూరి, జేసి వై మేఘ స్వరూప్ తదితరులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీల పరిష్కారం కోసం వొచ్చే అర్జీదారులతో నేరుగా మాట్లాడి మాత్రమే , వాటిని ముగింపు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు ఆదేశించారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక–గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ …
Read More »కూటమి ప్రభుత్వం సంక్షేమం – అభివృద్ధి పట్ల అంకితభావం కలిగి ఉంది
– రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్, కడియం మండలం కడియం గ్రామంలో నాబార్డ్ నిధులతో రూ.2 కోట్లు 60 లక్షల వ్యయంతో కడియం నుండి జేగురుపాడు వరకు నిర్మించబడనున్న కొత్త కెనాల్ రోడ్ నిర్మాణ పనుల శిలాఫలకాన్ని సోమవారం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ – కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ పథకాలు …
Read More »న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి వసతి గృహాల పరిశీలన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి గారు ఉమెన్స్ కాలేజీ సమీపంలోని బాలికాసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహాన్ని, అలాగే బాలాజీపేటలోని ఏకలవ్య చిల్డ్రన్ ఫర్ బాయ్స్ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలికాసదానంలో విద్యార్థినులతో మాట్లాడిన ఆమె మంచి–చెడు స్పర్శల గురించి అవగాహన కల్పించారు. పిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మోసపూరితంగా వారిని అక్రమ కార్యకలాపాలకు …
Read More »
Prajavartha Online Telugu News