Tag Archives: rajamandri

విద్యార్థులకు న్యాయ అవగాహన – బాల్యవివాహాల నివారణపై న్యాయ సేవాధికార సంస్థ సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆనందనగర్ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ “నల్సా వారి (పిల్లలకు స్నేహపూర్వక చట్టపరమైన సేవలు) పథకం–2024, బాల్య వివాహాల నివారణ, POCSO చట్టం–2012, నల్సా వారి మాధకద్రవ్యాల నిషేధ పథకం–2025” అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాల …

Read More »

విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి “స్ఫూర్తి పథం” కార్యక్రమం ప్రారంభం

-చిన్నారుల బంగారు భవిష్యత్తుకై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వినూత్న ఆలోచన -రామకృష్ణ మిషన్ సహకారంతో 20వ తేదీ నుంచి ప్రతి శనివారం స్ఫూర్తిదాయక ప్రసంగాలు -వివేకానంద చికాగో ప్రసంగం రోజునీ పురస్కరించుకుని విద్యార్థులతో వెబ్ ఎక్స్ ద్వారా కలెక్టర్ ముఖాముఖి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి “స్ఫూర్తి పథం” అనే వినూత్న కార్యక్రమాన్ని …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట

-పెరవలి మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ -అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన మంత్రి -ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు/పెరవలి, నేటి పత్రిక ప్రజావార్త ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ …

Read More »

సోమవారం “మీకోసం కార్యక్రమం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 8 తేదీన సోమవారం “మీకోసం కార్యక్రమం” – ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక యధాతధం గా ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం కార్యక్రమం) నిర్వహించబడు తుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించు కోవచ్చు అని …

Read More »

21,500 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందించాం

-రైతుల సమస్యలు 8977935611 నెంబర్ కు తెలియ చెయండి –జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ నరేంద్రపురం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ కోసంగత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని , 2025 లో ఇప్పటికీ రైతులకు 21,500 వేల మెట్రిక్ టన్నులు అందించామని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. ఆదివారం రాజానగరం మండలం నరేంద్రపురం రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ – జిల్లాలో …

Read More »

యూరియా సరఫరా సజావుగా – రైతుల అవసరాలకు ప్రాధాన్యత

-క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతులకు యూరియా ఎరువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా అవుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. రైతుల అవసరాలను గుర్తించి, సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయేతర వినియోగం లేకుండా, రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, రైతుల సమస్యలు తెలియ జేయడానికి సంప్రదించవలసిన నెంబర్: 8977935611 అని …

Read More »

ప్రజలు కోరినచోట పార్కులు అభివృద్ధి చేస్తాం

– నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదు – ఇప్పటికే 30 పార్కుల అభివృద్ధి సుందరీకరణ జరుగుతోంది – తమ ప్రాంతంలో ఉన్న పార్కులను కూడా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కంబాలచెరువుపార్కు అభివృద్ధి, సుందరీకరణ చేశామని చెప్పి నగర ప్రజలందరినీ కంబాల చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరినచోట పార్కులను అభివృద్ధిచేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దడానికి కృషి …

Read More »

అందరికీ న్యాయం – సమాజ శ్రేయస్సే లక్ష్యం

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఎ) ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం “చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు – 2024” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఎ ఛైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం …

Read More »

స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2 రాజమహేంద్రవరం వారి పరిధి లోని స్టాఫ్ నర్స్ పోస్టులను ఒప్పంద పద్దతిలో భర్తీ చేయుటకు గతంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ జోన్ 2 ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు పి పద్మ శశిధర్ శనివారం ఒక ప్రకటన చెలో తెలియ చేయ్యడం జరిగింది. అందులో భాగంగా ది.02.01.2025 నుండి 17.01.2025 వరకు దరఖాస్తులు స్వీకరించడ మైనదన్నారు. సదరు దరఖాస్తులు పరిశీలించి తుది మెరిట్ లిస్టును ది.02.07.2025 వ తేదీన విడుదల …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన పలువురు కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు

-హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి అభినందించిన మంత్రి దుర్గేష్ -ఆయా కార్పొరేషన్ ల పటిష్టతకు, తద్వారా ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలువురు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శనివారం నిడదవోలు క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గ అనంతలక్ష్మీ, మైనారిటీ …

Read More »