రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గండేపల్లి మండల ఎంపీడీవోగా, అనంతరం ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డిఎల్డిఓగా పదోన్నతి పొందిన శ్రీమతి నాతి బుజ్జి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమవారం పదవిని బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం డిప్యూటేషన్ ఆధారంగా జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది శ్రీమతి నాతి బుజ్జి గారిని అభినందించారు. …
Read More »Tag Archives: rajamandri
నానో ఎరువుల వినియోగం పై రైతులకు అవగాహన
-అభ్యుదయ రైతుకు సన్మానం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నానో ఎరువుల వినియోగం పై విస్తృత ప్రచారం, ఉత్పత్తుల ప్రదర్శన మరియు అవగాహన ముఖ్యమని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు పేర్కొన్నారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ సమావేశంలో అభ్యుదయ రైతులను జిల్లా అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ మాధవ రావు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో రాజమహేంద్రవరం రూరల్ మండలం, సీతానగరం మండలానికి చెందిన అభ్యుదయ రైతులు నానో ఎరువుల వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించారని, …
Read More »“స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కలెక్టరేట్ లో ప్రచార గోడ ప్రతుల ఆవిష్కరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం ప్రచార గోడ ప్రతులను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడే “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” శిబిరాల ద్వారా వైద్య సేవలు అందించ నున్నట్లు తెలిపారు. మహిళలకు …
Read More »2025 జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ లో మూడో స్థానం
-రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కాంస్య పతకం -ఎస్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అప్పాలో ఇటీవల నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ పోటీలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి కాంస్య పతకం సాధించిందనీ కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ స్వీకరించామన్నారు. జైళ్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర …
Read More »తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా ఐఏఎస్ అధికారి కీర్తి చేకూరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కీర్తి చేకూరి నీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐ ఐ టి మద్రాస్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆమె మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మొదటి సారి 440 ర్యాంక్ , …
Read More »విదేశీ పక్షుల సంరక్షణకు, వీటిని చూడ్డానికి వచ్చే సందర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం నియోజకవర్గం, రాజా నగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో సందడి చేసే విదేశీ పక్షులను సంరక్షణకు, వీటిని చూడ్డానికి వచ్చే సందర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శుక్రవారం పుణ్యక్షేత్రం గ్రామంలో అటవీశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, నాలుగు కోట్ల రూపాయలతో పుణ్యక్షేత్రం పక్షుల సంరక్షణ …
Read More »ఎస్కెవీటీ కళాశాల అభివృద్ధికి కృషి
– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – రూ. 65 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు వారి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్కెవీటీ డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్ డ్రైనేజీపై ఐరన్ షట్టర్లు ఏర్పాటు చేసే నిమిత్తం రూ. 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్కెవీటీ కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ …
Read More »యూరియా కొరత లేదు
-టోకెన్ విధానం ద్వారా ప్రతి రైతుకు యూరియా సరఫరా -రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం – నానో ఎరువులను అలవాటు చేసుకుందాం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదని, టోకెన్ విధానం ద్వారా ప్రతి రైతుకు యూరియా సరఫరా జరుగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి తెలిపారు. గురువారం సాయంత్రం శ్రీరంగపట్నం ప్యాక్ సొసైటీ లో రైతులతో కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి …
Read More »2025-26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణకు అధికార యంత్రాంగం సంసిద్ధులవ్వాలి.
-ధాన్యం తరలింపుకు జిపిఎస్ ఉన్న వాహనాలనే వినియోగించాలి. -జిల్లా సేకరణ కమిటీ సమావేశంలోజిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ రెండవ వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో 2025- 26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… గ్రేడ్ ఏ …
Read More »రాజవోలు రైతు సేవా కేంద్రంలో ఔట్ రీచ్ కార్యక్రమం
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : రాజవోలు రైతు సేవా కేంద్రంలో గురువారం నిర్వహించిన ఔట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు మాట్లాడుతూ , జిల్లాలో యూరియా సరఫరా సమృద్ధిగా ఉందని, కొరత ఉన్నదన్న భావన కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతులు ఎరువులను అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వలన ఇతరులకు అందకపోవడం జరుగుతోందని తెలిపారు. ఎకరాకు 50 నుండి 60 కిలోల …
Read More »
Prajavartha Online Telugu News