-వర్చువల్ ద్వారా న్యూ ఢిల్లీ ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి -మాధురపూడి లో జెండా ఊపి తొలి సర్వీస్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితరులు రాజమండ్రి/ మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం రాజమండ్రి- తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి లు …
Read More »Tag Archives: rajamandri
అక్టోబర్ 3 నుంచి 10 వ తేదీ వరకు ఉపాధ్యాయుల ఇండక్షన్ ట్రైనింగ్ – 2025
కొవ్వూరు/ భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాలకు చెందిన మెగా DSC-2025 నందు ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు తేది 03-10-2025 నుండి 10-10-2025 వరకు ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి ఈ నారాయణ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం రెసిడెన్షియల్ మోడ్లో జరుగుతుందనీ, ట్రైనింగ్లో పాల్గొనడం తప్పనిసరి అని తెలియ చేశారు. శిక్షణ పూర్తయిన తరువాతే ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందనీ పేర్కొన్నారు. …
Read More »అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రాజమండ్రి – తిరుపతి కొత్త విమాన సర్వీసు ప్రారంభం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి – తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవం అక్టోబర్ 1, 2025 ఉదయం 9 గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో జరుగుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కొత్త సర్వీసుతో ప్రజలు సులభంగా, త్వరగా రాజమండ్రి – తిరుపతి మధ్య ప్రయాణించ గలుగుతారు.
Read More »అక్టోబర్ 4, 5 తేదీల్లో బ్రెజిల్ ప్రతినిధుల బృందం తూర్పు గోదావరి పర్యటన
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో బ్రెజిల్ ప్రతినిధుల బృందం పర్యటన ప్రకృతి వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రాధాన్యతను తెచ్చి పెడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెజిల్ COP–30 ఆతిథ్యం, భారత్దేశం లో జరుగుతున్న G20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంతో ఈ పర్యటన ప్రత్యేకంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు. బ్రెజిల్ నుండి వచ్చిన ఈ బృందానికి Mrs. వివియన్ లిబోరియో డి అల్మెయిడా నాయకత్వం వహించగా, Mr. …
Read More »జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
– కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి మంగళ వారం ఒక ప్రకటనలో దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ చేశారు. స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాల స్ఫూర్తితో, సంకల్ప దీక్షతో విజయ దశమి, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా మన ఇంటి నుంచి అన్ని ప్రదేశాలలో స్వచ్ఛత …
Read More »యువత సేవాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి
-నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సీసీ) ప్రత్యేక శిబిరంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -యువతను క్రమశిక్షణగల వ్యక్తులుగా, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్ సీసీ పాత్రను కొనియాడిన మంత్రి దుర్గేష్ -దేశ నిర్మాణం పట్ల ఐక్యత, బాధ్యతను పెంపొందించుకోవాలని సూచన -సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఎన్ సీసీ జాతీయ సమైక్యత ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్న రాజమహేంద్రవరంలో …
Read More »ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలకోసం కృషి
– గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నాం – 20శాతం ఉన్న సిబ్బందిని పెంచాం .. అయినా లోటు ఉంది – అవసరమైతే కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకుంటాం – రక్తం శాంపిల్స్ రెండుసార్లు ఇవ్వడంపై వివరణ కోరాం – వ్యాధుల నియంత్రణంపై సచివాలయాల ద్వారా సూచనలు – అర్బన్ హెల్త్ సెంటర్లకు కమిటీలు వేసి పటిష్టం చేస్తున్నాం – ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిపై తగ్గుతున్న వత్తిడి – ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై ప్రజల్లో నమ్మకం కల్గించాం – పాజిటివ్ సూచనలపై స్పందించి చర్యలు తీసుకుంటాం – …
Read More »నిడదవోలు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుదాం
-15 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం -రుడా, మున్సిపల్ శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలకు త్వరలోనే శ్రీకారం -అమృత్ పథకం ద్వారా రూ.105 కోట్ల అంచనా వ్యయంతో నిడదవోలు పట్టణానికి మంచినీరు -రూ.9.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సాధించాం -జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై దసరా నుండి దీపావళి వరకు నెలరోజులు ప్రచార కార్యక్రమం..అక్టోబర్ 19న పెద్ద పండుగగా కార్యక్రమం నిర్వహిస్తాం -రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర క్రింద ఏటా రూ.15వేలు.. …
Read More »వరదలపై శాఖలందరూ సమన్వయంతో చర్యలు చేపట్టాలి
-ఘాట్ల వద్ద బ్యారికెంటింగ్ ఏర్పాటు చేసి 24×7 పర్యవేక్షణ వ్యవస్థ -అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు -జేసీ మేఘ స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధవళేశ్వరం ప్రాంతంలో వరదల దృష్ట్యా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రెవెన్యూ శాఖ బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలనీ, పోలీస్ శాఖ ట్రాఫిక్ …
Read More »పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో కృష్ణ నాయక్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వరద సహాయక పునరావాస కేంద్రాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ సోమవారం ఉదయం తనిఖీ చేశారు. మెడికల్ క్యాంప్, భోజన, ఇతర వసతులను పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఈ పునరావాస కేంద్రంలో బ్రిడ్జి లంక నుండి 123 మంది, కేతావారీ లంక నుండి 75 మంది, వెదురమ్మలంక నుండి 76 మంది – మొత్తం 98 కుటుంబాల 274 …
Read More »
Prajavartha Online Telugu News