Tag Archives: rajamandri

రాజానగరంలో BPHU శంఖుస్థాపన

-ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ & బి శాఖ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో రాజానగరంలో నిర్మించనున్న నూతన BPHU (బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్) భవనానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్  శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు …

Read More »

ప్రజల ఆరోగ్యం మా ధ్యేయం… నగర శుభ్రత మనందరి బాధ్యత

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – 39వ డివిజన్‌లో ఆకస్మిక పర్యటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్యం తమ ధ్యేయమని, అలాగే నగర శుభ్రత మనందరి మాధ్యత అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. మంగళవారం ఉదయం ఆయన 39వ డివిజన్‌లో రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను తదితరులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. సదరు డివిజన్‌లో శానిటేషన్‌ ఏ విధంగా చేస్తున్నారో …

Read More »

నులిపురుగుల నివారణకు రాష్ట్రంలోని కోటి 13 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేత

-సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఉచితంగా హెచ్ పి వి వ్యాక్సిన్లు -నులిపురుగుల నివారణ దినం సందర్భంగా  వడిసలేరు గ్రామంలో  విద్యార్థులకు ఔషధాల అందజేత -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా మంగళవారం రంగంపేట మండలం వడిసెలేరు లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు

అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి, తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగిందనీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు ఒక ప్రకటనలో తెలియచేసారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటక రంగ అభివృద్ధి , గృహ నిర్మాణం , పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, అలాగే గండి పోచమ్మ తల్లి …

Read More »

మాజీ సైనికుడి నుంచి లంచం – రెవెన్యూ అధికారిపై కలెక్టర్ కఠిన చర్యలు

-రూ.14 లక్షల అవినీతి – డిప్యూటీ తహశీల్దార్ సస్పెన్షన్ -అనధికార భూ రికార్డుల మార్పులు – ఇద్దరు VRAలపై క్రమశిక్షణా చర్యలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనిక ఉద్యోగి నుండి లేని భూమి ఉన్నట్లు చూపించి రూ.14 లక్షలు లంచం వసూలు చేసిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి కఠిన చర్యలు చేపట్టినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. గోపాలపురం మండలం ఎలక్షన్ డి టి …

Read More »

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత -సమష్టి కృషితో వర్సిటీ విలువలు కాపాడదాం -వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ -నన్నయ వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరులను ఇబ్బందికి గురిచేయాలని, బాధపెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాంగింగ్ అని, ర్యాగింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. మంగళవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ …

Read More »

ఆగస్టు 11 సోమవారం – పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతధంగా

-1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులో -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార) కార్యక్రమం ఈ నెల ఆగస్టు 11వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్‌లో ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల …

Read More »

సహోద్యోగి వైద్య చికిత్సకు జైలు సిబ్బంది ఔదార్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ ఆధ్వర్యంలో, సెంట్రల్ జైలు అధికారులు మరియు సిబ్బంది మానవీయ విలువలు, ఐక్యతకు నిదర్శనంగా ముందుకు వచ్చారు. జైలు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ ఎన్. విజయ్ కుమార్  గొంతు క్యాన్సర్ చికిత్స కోసం స్వచ్ఛందంగా రూ.1,19,000/- (ఒక లక్ష పత్తొమ్మిది వేల రూపాయలు) సేకరించి అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ మాట్లాడుతూ, “బాధలో ఉన్న సహోద్యోగికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి మానవీయ బాధ్యత. ఇలాంటి …

Read More »

రూరల్ మండలంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు, రాజమండ్రి డివిజన్ పరిధిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ తెలిపారు. ఆదివారం, రాజమండ్రి రూరల్ మండలంలో మండల స్థాయి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న జరగబోయే 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఇంటి పై జాతీయ …

Read More »

ఈనెల ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడాపాధికార సంస్థ ఆదేశములపై ఈనెల ఆగస్టు 29 న హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించు జాతీయ క్రీడా దినోత్సవము పురస్కరించుకొని రాష్ట్రము మొత్తము 10 క్రీడాంశములలో ( అథ్లెటిక్స్, ఆర్చరీ బ్యాడ్మింటన్,బాస్కెట్బాల్, బాక్సింగ్,హాకీ,కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ) అండర్ 22 వయసుగల పురుషులకు మరియు మహిళలకు జిల్లాస్థాయి ( ఆగస్టు 5 నుండి 15 వరకు )నుండి జోనల్ స్థాయి ( ఆగస్టు 16 నుండి 20 …

Read More »