-మలకపల్లిలో పోసిబాబు, సుజాత కుటుంబాలను కలెక్టర్ పి ప్రశాంతి సందర్శన తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో సీఎం కాన్వాయ్లో ప్రయాణించిన కామన్ మ్యాన్ సనమండ్ర పోసిబాబు కుటుంబం, అలాగే “పీ-4” కార్యక్రమంలో పాల్గొన్న ములపర్తి సుజాత కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలు పురోగతిని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి …
Read More »Tag Archives: rajamandri
విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ ఉద్దేశం
-కరెంట్ కట్ లు, లో ఓల్టేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు -ఐదేళ్ల వైసీపీ హయాంలో విద్యుత్ శాఖ నిర్వీర్యం -అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లు -తూర్పు గోదావరి విద్యుత్ అధికారుల సమీక్షలో మంత్రి గొట్టిపాటి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరాల్లో ఇబ్బందులు లేకుండా చూడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తూర్పు …
Read More »రెడ్ క్రాస్ సొసైటీ, సైనిక్ సంక్షేమ నిధికి డ్వామా నుంచి భారీ విరాళాలు
– కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 35,400 మంది ఉపాధి హామీ కూలీలు సాయుధ దళాల పతక దినోత్సవ నిధికి విరాళం ఇవ్వడం తూర్పు గోదావరి జిల్లాకే గర్వ కారణమని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ శాశ్వత సభ్యత్వ నమోదు కోసం రూ.2.20 లక్షల చెక్కును, అలాగే సైనిక్ సంక్షేమ నిధికి ఉపాధి హామీ కూలీల తరపున సేకరించిన రూ.3.54 …
Read More »చాగల్నాడు ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల
-రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాజమహేంద్రవరం రూరల్ / కాతేరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం ఉదయం కాతేరు గ్రామ పరిధిలోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం కి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తో కలిసి మొదటి దశ సాగునీటి …
Read More »హామీలన్నీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది
-అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాము -సూర్యఘర్ ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గిపోతాయి -స్మార్ట్ మీటర్లపై కుట్ర పన్ని గందరగోళం సృష్టిస్తున్నారు -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రి గొట్టిపాటి బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. …
Read More »కడియం నర్సరీల అభివృద్ధి ద్వారా పర్యాటక ప్రోత్సాహం
-పచ్చదనం, ఉపాధి రెండు లక్ష్యాలు -కడియం నర్సరీ రైతుల అభ్యున్నతికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కడియం ప్రాంతాన్ని పర్యాటక పటములో ప్రత్యేకంగా నిలపాలని, అభివృద్ధి చేపట్టి నర్సరీ రైతులకు మేలు చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ జరిగిన సమీక్ష సమావేశంలో పర్యాటక, హార్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో పాటు కడియం నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులు, …
Read More »వసతి గృహాలను తనిఖీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సీనియర్ సిటిజన్ క్రైమ్ క్లబ్ అధ్యక్షురాలు, డిఎల్ఎస్ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి సందర్శించారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ సమీపం లో ఉన్న గిరిజన సంక్షేమ బాయ్స్ వసతి గృహం , గర్ల్స్ హాస్టల్, బి.సి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ , కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు న్యాయ సేవలపై అవగాహన పొందేందుకు పాల్గొన్నారు. వనిత గృహాలను సందర్శించిన …
Read More »ఉద్యోగ మేళా పోస్టర్ ఆవిష్కరన
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జూలై 26, 2025 (శనివారం) న సాయి మాధవి డిగ్రీ కళాశాల, ఐఎల్టిడీ రోడ్, అనపర్తి నియోజకవర్గంలో నిర్వహించనున్న ఉద్యోగ మేళా పోస్టర్ను ఈ రోజు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ ఉద్యోగ మేళాలో 10కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి మరియు 900కు పైగా ఖాళీలు ఉన్నాయని వారు తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/user-registration లింక్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలని, …
Read More »సజావుగా లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ ద్వారా లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన రాత పరీక్షను సజావుగా నిర్వహించామని, మొత్తం రెండు షిఫ్ట్ ల్లో 759 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 414 మంది హాజరై, 345 మంది గైర్హాజరయ్యారనీ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్ర వరం, లూథర్ గిరిలోని I-DZ (I-ON DIGITAL ZONE) పరీక్షా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ స్వయంగా సందర్శించి పరీక్షా ప్రక్రియను పరిశీలించారు. ఉదయం 9:00 నుంచి 12:00 …
Read More »జూలై 21, సోమవారం – బిక్కవోలు మండలంలో పిజిఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి పి. ప్రశాంతి జూలై 21వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు, అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం – ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రజల సమస్యల పరిష్కార కోసం పిజిఆర్ఎస్ కార్యక్రమానికి హాజరవు తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండలానికి చెందిన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని …
Read More »
Prajavartha Online Telugu News