రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానెల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానెల్ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నల్లా ఛానెల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన …
Read More »Tag Archives: rajamandri
నిడదవోలులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
-ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్..స్వయంగా ద్విచక్రవాహనానికి జెండా కట్టుకొని బైక్ ను నడిపిన మంత్రి -భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని మంత్రి దుర్గేష్ పిలుపు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : భారత జాతి ఘనతను, సమాజ స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తూ నిడదవోలు పట్టణంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతా కీ జై, హర్ ఘర్ తిరంగ, …
Read More »మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా వడ్లూరు- తీపర్రు రహదారికి శంకుస్థాపన
-సకాలంలో పనులు పూర్తి చేయాలని, రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్లకు ఆదేశం -వీలైనంత త్వరగా ప్రజలకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని సూచన -త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో నూతన రోడ్లు వేస్తామని వెల్లడి -నియోజకవర్గంలో పుంత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపడామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో రూ.25 కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.బుధవారం ఉండ్రాజవరం మండలం తీపర్రు వంతెన నుండి …
Read More »రైతన్నకు అండగా అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ యోజన
-తాడిపర్రు నుండి వెలగదుర్రు వరకు ట్రాక్టర్లతో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా ర్యాలీ -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసిన రైతన్నలు, కార్యకర్తలు, నేతలు -భారీ వర్షంలో సైతం కొనసాగిన ర్యాలీ..ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేసిన మంత్రి కందుల దుర్గేష్ -రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఇది రైతుల బాగు కోరే మంచి ప్రభుత్వమని పేర్కొన్న …
Read More »మత్తు పదార్ధాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
-ఇన్స్పెక్టర్ పి.వి. సూర్య మోహన్ -చదువుతో బంగారు భవిష్యత్తు -జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్. అనంత ప్రదీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నషా ముక్త్ భారత్ అభియాన్ (మాదక ద్రవ్యల నిర్మూలన) కార్యక్రమంలో భాగంగా, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఈగల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ హాస్పిటల్ డి-అడిక్షన్ సెంటర్ మరియు పుస్కారమాత డ్రగ్ ఎడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం వద్ద విద్యార్థులకు అవగాహన …
Read More »బంగారు కుటుంబాలు భవిష్యత్ లో మార్గదర్శులుగా మారాలి
-ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులే -పేదరికం లేని సమాజం కోసమే పీ4 విధానం.. పీ4లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆగస్టు 15 నుండి అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలందరూ అర్హులేనని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ లో పీ4పై సమీక్షించిన …
Read More »ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారం లోని ఖైదీలతో మరియు ఖైదీల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి సమస్యలను ఆరా తీశారు. ఖైదీల తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలన్నా, పై కోర్టుల్లో అప్పీలు …
Read More »రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాల హెచ్చరికలు
-బొమ్మూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు 8977935611 -ఆర్డీవో రాజమండ్రి 0883 – 2442344 -ఆర్డీవో కొవ్వూరు 08813- 231488 -24 x 7 పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తర ఆంధ్రప్రదేశ్ & దక్షిణ ఒడిశా తీరానికి సమీపంగా అల్పపీడనం ఏర్పడటంతో, ఆగస్టు 13 నుండి 14 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా …
Read More »తోకాడ గ్రామంలో రీ-సర్వే ఫైనల్ ROR గ్రామ సభ
-భూవివాదాల నివారణకు రీ-సర్వే కీలకం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా 02.08.2025న జారీ చేసిన 13వ నోటిఫికేషన్ ప్రకారం రాజానగరం మండలంలోని తోకాడ గ్రామంలో ఫైనల్ ROR గ్రామ సభకు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రీ-సర్వే ప్రక్రియ భూహక్కులు స్పష్టతకు రావడం, భూవివాదాలు తగ్గడం, రికార్డుల ఖచ్చితత్వానికి దోహదం చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి గ్రామ …
Read More »వెండితెరపై నవ్వుల రేడు రేలంగి
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -హాస్య నట చక్రవర్తి, పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య 115వ జయంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకం రేలంగి వెంకట్రామయ్య అని తెలిపిన మంత్రి దుర్గేష్ -తనదైన నట వైదుష్యంతో ప్రేక్షకులను నవ్వించిన రేలంగి చిరస్మరణీయుడని కీర్తించిన మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా హాస్యానికి పద్మశ్రీ రేలంగి …
Read More »
Prajavartha Online Telugu News