Breaking News

Tag Archives: rajamandri

సహోద్యోగి వైద్య చికిత్సకు జైలు సిబ్బంది ఔదార్యం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ ఆధ్వర్యంలో, సెంట్రల్ జైలు అధికారులు మరియు సిబ్బంది మానవీయ విలువలు, ఐక్యతకు నిదర్శనంగా ముందుకు వచ్చారు. జైలు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ ఎన్. విజయ్ కుమార్  గొంతు క్యాన్సర్ చికిత్స కోసం స్వచ్ఛందంగా రూ.1,19,000/- (ఒక లక్ష పత్తొమ్మిది వేల రూపాయలు) సేకరించి అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ మాట్లాడుతూ, “బాధలో ఉన్న సహోద్యోగికి చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి మానవీయ బాధ్యత. ఇలాంటి …

Read More »

రూరల్ మండలంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు, రాజమండ్రి డివిజన్ పరిధిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ తెలిపారు. ఆదివారం, రాజమండ్రి రూరల్ మండలంలో మండల స్థాయి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న జరగబోయే 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతి ఇంటి పై జాతీయ …

Read More »

ఈనెల ఆగస్టు 29 న జాతీయ క్రీడా దినోత్సవము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ క్రీడాపాధికార సంస్థ ఆదేశములపై ఈనెల ఆగస్టు 29 న హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించు జాతీయ క్రీడా దినోత్సవము పురస్కరించుకొని రాష్ట్రము మొత్తము 10 క్రీడాంశములలో ( అథ్లెటిక్స్, ఆర్చరీ బ్యాడ్మింటన్,బాస్కెట్బాల్, బాక్సింగ్,హాకీ,కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ) అండర్ 22 వయసుగల పురుషులకు మరియు మహిళలకు జిల్లాస్థాయి ( ఆగస్టు 5 నుండి 15 వరకు )నుండి జోనల్ స్థాయి ( ఆగస్టు 16 నుండి 20 …

Read More »

ఆగస్టు 11 న మోడల్ కెరీర్ సెంటర్, రాజమహేంద్రవరం వద్ద జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నగరంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఆగస్ట్ 11వ తేదీన ” జాబ్ మేళ” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హెచ్ . హరీష్ చంద్ర ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపేనీలైన ఇన్నోవా సోర్స్, ఎస్ బి ఐ పేమెంట్, నవతా, ఆపాక్ ఫైనాన్సియల్ సర్వీస్ నందు గల పలు ఉద్యోగాల కొరకు …

Read More »

నిష్కల్మషమైన జీవితాలకు సాక్ష్యాలు ఆదివాసీలు

-ఆకట్టుకున్న ఆదివాసీ సంప్రదాయ నృత్య ప్రదర్శన -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిని నమ్ముకుని జీవించే నిష్కల్మష హృదయులు కలిగిన వారు ఆదివాసీయులని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ గిరిజన దినోత్సవం వేడుకలకు ఇంచార్జీ జిల్లా ట్రైబుల్ అధికారి బి. శశాంక అధ్యక్షత వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కొమరం భీమ్, బిర్సా ముండ, ఏకలవ్యుడు చిత్ర పటాలకు పూలమాలలు …

Read More »

ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం

-ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ -ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి -జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు -గిరిజన ఆదివాసీ విద్యార్థులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీ ను. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, ఆదివాసీలు తమ సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని, గతంలో మారుమూల అరణ్యాలలో …

Read More »

క్షేత్ర స్థాయిలో కలెక్టర్ ప్రజలతో ముఖాముఖి

-పెన్షన్ పంపిణీలో లోపాలపై ప్రజా స్పందన పై క్షేత్ర స్థాయిలో పరిశీలన -ప్రజలతో మమేకంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి సూచన -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటవ తేదీన అర్హత కలిగిన లబ్దిదారులకు వారి నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ప్రజల సంతృప్తికి దోహదపడేలా కార్యకలాపాలు నిర్వహించాలని పెన్షన్ పంపిణీ అధికారులకు (వార్డు, వాలంటీర్ స్థాయి అధికారులు) జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం …

Read More »

చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శన్

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పోడపాటి బుధవారం రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. 1954లో రాజాజీ నిర్మించిన ఈ గ్యాలరీలో కళాకారుడు దామెర్ల రామారావు యొక్క అపురూపమైన కళాఖండాలు ఉన్నాయి. ఇది చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో కళా వారసత్వానికి చిహ్నంగా నిలిచింది. ఈ సందర్భంగా తేజస్వి గ్యాలరీని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “ఈ చారిత్రక ఆర్ట్ గ్యాలరీ ఒక సాంస్కృతిక నిధి. దానిని పునరుద్ధరించి భవిష్యత్ తరాలకు …

Read More »

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవలు నిమిత్తం రూ.30,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ వోసీ లెటర్ అందజేత -ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు రూ.2.14 కోట్ల లబ్ధి చేకూర్చామని వెల్లడి -రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య, వైద్యం పూర్తి స్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్న మంత్రి దుర్గేష్ -సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

ఫిర్యాదులు రాకుండా పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి

-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుద్ధ్య పనులను ఫిర్యాదులు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ లో పూర్ పెర్ఫార్మన్స్ ఉన్న మఠం వీధి సహా పలు ప్రాంతాలలో సోమవారం నగర ఆరోగ్యశాఖాధికారి వినూత్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎన్ని గృహాలు ఉన్నది.? ఎంత మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ మరియు సైడ్ డ్రెయిన్ల నిర్వహణ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి …

Read More »