Tag Archives: rajamandri

అధికారులతో కూడిన ఎక్సపెర్ట్ కమిటి క్షేత్ర స్థాయిలో తనిఖీలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసే క్రమంలో సాంకేతిక నిపుణులు అధ్వర్యంలో అధికారులతో కూడిన ఎక్సపెర్ట్ కమిటి క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఆ మేరకు త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు సాంకేతిక పరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.  శనివారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఇరిగేషన్ రెవిన్యూ, వ్యవసాయ అధికారులతో కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, …

Read More »

ఈ-పొస్  పరికరం ద్వారా చెక్ పోస్టు వద్ద డిజిటల్ వసూళ్ళు

-జిల్లాలో పైలట్ గా ఆరు వ్యవసాయ మార్కెట్  కమిటీ లకు చెందిన 12 చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు కు చర్యలు -ప్రజా ప్రతినిధులు సమక్షంలో డిజిటల్ సేవలు ప్రారంభించేందుకు కార్యాచరణ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్  కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పన్నుల వసూళ్ల ను (ఆశీలు) ఇకపై పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో చేపట్టేందుకు పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. …

Read More »

వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009 పై అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించండి

-ప్రజలకి మరింత చేరువగా చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్ -మంత్రి కందుల దుర్గేష్, కలెక్టరు పి ప్రశాంతి , ఎమ్మెల్యే గోరంట్ల రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరవేసే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009 నెంబర్ ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనీ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ , జిల్లా కలెక్టర్ పి …

Read More »

స్వర్ణాంధ్ర 2047 విజన్‍లో భాగంగా స్వచ్ఛాంధ్ర

-ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం -ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -2047 నాటికి దేశం వికసిత్ భారత్ గా, రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందాలని పిలుపు -ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధన ప్రతిజ్ఞ చేయించిన మంత్రి కందుల దుర్గేష్ -ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్ ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు: స్వాతంత్ర్యం వచ్చి 2047నాటికి 100 ఏళ్లు కాబోతున్న సందర్భంగా ప్రజల …

Read More »

స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దాం

-ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ పై దృష్టి -రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం -స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపు -రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది ఈ – వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన సందేశాన్ని అందిపుచ్చుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు పయనిద్దామని రాష్ట్ర …

Read More »

కలెక్టరేట్ లో స్వర్ణ ఆంధ్రా స్వచ్చ ఆంధ్రా – ఈ వెస్ట్ కలెక్షన్ పై ప్రతిజ్ఞ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆధ్వర్యం లో సాసా కార్యక్రమం నిర్వహించి, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తో కలిసి స్వచ్ఛంద స్పూర్తి తో ప్రతిజ్ఞ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, మన ప్రభుత్వ కార్యాలయాల్లో వృథాగా ఉన్న ఎలెక్ట్రానిక్ పరికరాలను కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కియోస్కో లలో అందించి తగిన …

Read More »

హెల్త్ ఇస్ వెల్త్.. ఈ వెస్ట్ కలెక్షన్ కేంద్రాలలో ఎలెక్ట్రానిక్ వ్యర్థాలు స్వచ్ఛందంగా అందచెయ్యండి

-పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవ్వండి – స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు -ఈ వెస్ట్ కలెక్షన్ కియోస్కో స్టాల్ల్స్ ప్రదర్శన తిలకించిన అతిథులు -మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలెక్ట్రానిక్ వ్యర్థాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరియైన విధానంలో డిస్పోజ్ చెయ్యడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ప్రక్రియ లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి …

Read More »

ఆర్ అండ్ బి కార్యాలయంలో స్వర్ణ ఆంధ్రా స్వచ్చ ఆంధ్రా

-పాల్గొన్న ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కె . నైముల్లా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతినెల మూడో శనివారం నిర్వహిస్తున్న విషయం ఇందులో భాగంగా రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కె . నైముల్లా స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె . నైముల్లా మాట్లాడుతూ  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎలెక్ట్రానిక్ స్క్రాప్ సరైన విధంగా డిస్పోజ్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం …

Read More »

ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” పై న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పెర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ. గాయత్రి దేవి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీ లక్ష్మి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంధు “ట్రాన్స్ జెండర్ల హక్కులు మరియు సమస్యల” గురించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డీ ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు భారత రాజ్యాంగం ద్వారా మరియు గౌరవ …

Read More »

ప్రతి నెలా మూడోవ శనివారం “సస” స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం

-ఏప్రియల్ నెల “సస” లో ఈ వెస్ట్ వ్యర్థాలు సేకరణ కాన్సెప్ట్ -త్రీబుల్ ఆర్ భావన తో ఈ వెస్ట్ మేనేజ్మెంట్ -నిత్య కృత్యంలా కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలి -స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయ వంతం చేసే విధంగా భాగస్వామ్యం కావాలి -పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల సేకరణకు ప్రత్యేక కియోస్కీ లు ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి …

Read More »