-స్వయంగా మీ ఇంటికి నేనే వోస్తా కలెక్టర్ పి ప్రశాంతి -ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మెరుగ్గా రావడం జరిగింది -గత ఏడాది కంటే పదవ ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాము -సప్లిమెంటరీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగత్వం చదువుకి అడ్డంకి కాదని నిరూపిస్తూ వంద శాతం దివ్యంగురాలైన ఆకుల లావణ్య లక్ష్మి ఇటివల విడుదలైన ఓపెన్ స్కూల్ 10 వ తరగతి పరీక్షా …
Read More »Tag Archives: rajamandri
జిల్లా నైపుణ్యాభివృద్ధి తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఏప్రియల్ 25 న జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలో ఏప్రియల్ 25 న మెగా జాబ్ మేళా యువతకు ఉద్యోగావకాశాలు తూర్పు గోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజున APSSDC & Govt. College (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా **రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం) ••లో ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో …
Read More »భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల పై సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భాస్కర్ నగర్ సొసైటీ భూ లావాదేవీల కార్యకలాపాలు, వాటికి సంబంధించిన రికార్డుల్ని సమగ్రంగా పరిశీలన చేస్తేనే ఆ స్థలం ఎవరిది అన్న విషయం నిర్ధారణ చెయ్యడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భాస్కర్ నగర్ సొసైటీ స్థలాల పై మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, హై లెవెల్ కమిటీ సభ్యులు ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లా రిజిస్ట్రార్ ఆర్ సత్యనారాయణ, జిల్లా కో …
Read More »బోట్స్ అనుమతుల విషయములో కలెక్టర్ సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నది లో నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు బోట్స్ కు అనుమతులు జారీ చేయడం జరుగుతోందని, అయితే వాటి కోసం మాత్రమే ఉపయోగించేలా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారుd మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బోట్స్ అనుమతుల విషయములో సమన్వయ శాఖల అధికారులతో ఎస్పీ డి నరసింహా కిషోర్ తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇసుక …
Read More »విపత్తు నివారణ కోసం ములకల లంక గ్రామం మాక్ డ్రిల్ విశేష స్పందన
-ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, స్పెషల్ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ శాఖ, విజయవాడ వారి ఆదేశముల మేరకు ప్రకృతి వైపరిత్యములకు సంబందించి ప్రజలకు అవగాహన కలిపించుట జరిగిందని7 ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, మండల ప్రత్యేక అధికారి, కె ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి లు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు విషయంలో ముందస్తుగా రెవెన్యూ, పోలీస్, ఫైర్, మెడికల్, పంచాయతీ, మహిళా …
Read More »ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వెయ్యాలి
-కలెక్టర్ పి ప్రశాంతి కడియం, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు తరాలకు ఆరోగ్య వంతమైన ఆహారాన్ని అందిచాలనే లక్ష్యం కోసం ప్రతి రైతు తప్పనిసరిగా వారు సాగు విస్తీర్ణం లో దశల వారీగా ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం కడియం మండలం మాధవ రాయుడు పాలెం గ్రామంలో గ్రామ సర్పంచ్ చంటి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కేంద్ర …
Read More »అన్నా క్యాంటీన్ లో భోజనం చేసిన జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు
-పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ లను ప్రారంభించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలను అందుకోవడం జరిగిందనీ జిల్లా ఇంచార్జీ మంత్రి, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డా నిమ్మల రామా నాయుడు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మునిసిపల్ కార్పొరేషన్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామా నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »జి జి హెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం ఐసోలేషన్ వార్డును పరిశీలించిన, అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు పురోగతి పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్ లక్ష్మీ సూర్య ప్రభను వివరాలు అడిగి తెలుసు కోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు ను తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు.. …
Read More »విపత్తు నివారణ కోసం ములకల లంక గ్రామం మాక్ డ్రిల్
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం / సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, విపత్తుల నిర్వహణ శాఖ, విజయవాడ వారి ఆదేశముల మేరకు ప్రకృతి వైపరిత్యములకు సంబందించి ప్రజలకు అవగాహన కలిపించుటకు గాను ముందస్తుగా రెవెన్యూ, పోలీస్, ఫైర్, మెడికల్, పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ, ఎలక్ట్రికల్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, జంతు పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, ట్రాన్స్ పోర్ట్, విమానయాన విభాగం మొదలగు శాఖలకు సంబందించిన ప్రభుత్వ సిబ్బందితో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం వారి ఆధ్వర్యములో …
Read More »విభిన్న ప్రతిభావంతుల అ భివృద్ధి సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉంది.
-సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా పలు కార్యక్రమాలను వారి సంక్షేమానికి అమలు చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పిజి ఆర్ఎస్ సమావేశ మందిరం లో విభిన్న ప్రతిభావంతురాలు అయిన మల్లిం వెంకటేశ్వరి కి ఉమా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా రూ.8,500 విలువ చేసే వీల్ …
Read More »
Prajavartha Online Telugu News