రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వానికి, పరిపాలన యంత్రాంగానికి , మీడియా కు మధ్య వారధిగా జిల్లా పౌర సంబంధాల అధికారి కీలకమైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ను డీపీఆర్వో వై. బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లాలో నూతనంగా ఏపీపీ ఎస్సీ ద్వారా ఎంపికై తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించడం పట్ల అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా …
Read More »Tag Archives: rajamandri
పరిపాలన వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఐ వి ఆర్ ఎస్ ద్వారా పౌర సేవలు అందించే క్రమంలో పరిపాలన వ్యవస్థ, అధికారుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల పనితీరు పై ఐ వి ఆర్ ఎస్ ద్వారా వొచ్చిన ఫిర్యాదులను స్వీకరించడం, వాటికి సంబంధించి పరిష్కారం కోసం అవగాహన (perception) తప్పని సరిగా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. …
Read More »అట్లపాడు గ్రామములలో పంట కోత ప్రయోగం
-ఆశాజనకంగా రబీ పంట.. పంటకోత ప్రయోగంలో వెల్లడి నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం రబీ పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని జిల్లా గణాంక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ తెలిపారు. నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామము వ్యవసాయ క్షేత్రం నందు పంట కోత ప్రయోగము చేయగా, ప్రయోగ ప్లాటునందు(5X5m) ఆశాజనకంగా దిగుబడి వచ్చిన క్షేత్రాన్ని పరిశీలించారు. జిల్లాగణాంకశాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ , ఉప గణాంక అధికారి జె. సూర్యనారాయణ , సహాయక గణాంక అధికారి జి. అనీల్ …
Read More »పాలిటెక్నిక్ కామన్ ఎంట్ర న్స్ టెస్ట్ (పాలీసెట్)- 2025 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పాలిటెక్నిక్ కామన్ ఎంట్ర న్స్ టెస్ట్ (పాలీసెట్)- 2025 పరీక్షలు పగ డ్బందీగా నిర్వహిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో పాలిటెక్నిక్ కామ న్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలపై సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భం గా చిన్న రాముడు మాట్లాడుతూ ఏప్రిల్ 30 వ తేదీన …
Read More »ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి కనపరిచే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం రాజానగరం మండలం కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతాన్ని సమన్వయ శాఖల అధికారులతో కలిసి పర్యటించి, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ 390 సైట్స్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం …
Read More »మరణించిన పెన్షన్ దారులకు భాగస్వామికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
-2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య మరణాలు జరిగిన పురుష పెన్షనర్ల భాగస్వాములకు -జిల్లా వ్యాప్తంగా ఉన్న 3408 -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 01.12.2023 నుండి 31.10.2024 వరకు మరణించిన పెన్షనర్ల జీవిత భాగస్వామి లకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల వివరాలు, పెన్షనర్ల మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసేందుకు పోర్టల్ ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ఇటీవల అమరావతి లో …
Read More »రెవెన్యూ అధికారుల సమావేశం ఫలవంతం కావాలి
-ఆర్ వో సమావేశం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీటి తీరువా పన్నుల వసూళ్ల లో ఇరిగేషన్ కాలువ కింద ఒక పంట, రెండు పంటల సాగు విస్తీర్ణం అనుసరించి ఉండాలని, గతంలో నిర్ధారణ చేసిన విస్తీర్ణం అనుసరించి లక్ష్యాలు నిర్ధారించడం జరిగిందని, వాటికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం క్షేత్ర స్థాయి రెవెన్యూ అధికారులు సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న …
Read More »పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం విడుదలైన పదో తరగతి 2025 ఫలితాల్లో నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో రెండవ, మూడో స్థానం సాధించిన సత్యవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కత్తుల కుసుమ(560/600), కలవకుంట్ల సూర్యతేజ(558/600)లను మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. మరింత బాగా చదివి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని మంత్రి దుర్గేష్ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు.
Read More »నిడదవోలు నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
-పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 20 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వెల్లడించిన మంత్రి దుర్గేష్ -విభిన్న ప్రతిభావంతులు సంపూర్ణ ధైర్యం, స్థైర్యంతో ముందుకు వెళ్లాలని సూచించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులపై …
Read More »జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి పని దినాలు కల్పించాలి
-ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాన్ని 90 రోజుల పని దినాలు కల్పించాలి -ఉపాథి హామీ కూలీలకు బీమా పథకం కింద పేర్లు నమోదు పై దృష్టి సారించాలి -గృహ నిర్మాణం కోసం 90 రోజుల పని దినాలు లక్ష్యాలను సాధించేందుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు జారీ చేయడం, ఆమేరకు ఉపాధిహామీ పని దినాలు …
Read More »
Prajavartha Online Telugu News