రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్ ఎమ్ నాయక్ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తదితరులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వివిధ సాంఘిక, గిరిజన సంక్షేమ వసతి గృహ లలో చేపడుతున్న వివిధ పనులను పరిశీలించడం జరిగింది. …
Read More »Tag Archives: rajamandri
మెగా జాబ్ మేళా మే 9కి వాయిదా
-నిడదవోలు లో మే 3 న తలపెట్టిన జాబ్ మేళా విదేశీ పర్యటన నేపథ్యంలో వాయిదా -మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం స్థానిక ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళా మే 3వ తేదీకి బదులు మే9 కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1 నుండి 6 …
Read More »వాటర్ స్ప్రింకిల్డ్ మెషిన్’’ ద్వారా వేడి తీవ్రత , ధూళి తగ్గించే దిశగా చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రొగ్రామ్ (NCAP) లో భాగంగా నగరంలో గాలి నాణ్యతను పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కమిషనరు కేతన్ గార్గ్ పేర్కొన్నారు. నవంబర్ 2024 నుండి రూ.48 లక్షల ఎన్కాప్ నిధులతో కొనుగోలు చేసిన ‘‘వాటర్ స్ప్రింకిల్డ్ ఫాగ్ కొనన్ మిస్టింగ్ మెషిన్’’ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ వాహనం ద్వారా మంచి నీటిని గాలిలోకి చల్లటం ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించబడుతుందని దుమ్ము మరియు ధూళిని నీటి బిందువులతో అణిచివేస్తుందన్నారు. వేసవి దృష్ట్యా గాలి …
Read More »సోమవారం ఏప్రియల్ 28 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్
-ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా ఫిర్యాదు చెయ్యవొచ్చు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం ఏప్రియల్ 28 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , …
Read More »పట్టాదారుల ద్వారా మాత్రమే త్రవ్వకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చెయ్యాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు విషయంలో ఆయా పట్టాదారుల ద్వారా మాత్రమే త్రవ్వకాలు జరిపేలా ఉత్తర్వులు జారీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి నియోజక వర్గం పరిథిలో ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా కార్యకలాపాలు …
Read More »అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు ద్వారా సిఫార్సు చేసిన అర్జీలను సత్వర పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు శనివారం కలెక్టరేట్, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు వద్ద పెండింగ్ కేసులను ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మొత్తం …
Read More »సమగ్ర నివేదికను అందచేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సీనియర్ సిటిజన్ యాక్ట్- తూర్పు గోదావరి జిల్లా-కొవ్వూరు డివిజన్ -దేవరపల్లి మండలంయాదవోలు గ్రామము నకు చెందిన కోలా వరలక్ష్మి , భర్త: కృష్ణమూర్తి వారి ద్వారా తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ ట్రిబ్యునల్ నందు నమోదు కాబడిన కేసు విషయమై శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ లో ఆర్డీవో రాణి సుస్మిత, ఫిర్యాదు దారుని సమక్షంలో కేసు విషయమై కోర్టు నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులు అమలు …
Read More »పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం
-జిల్లాలో ఉన్న పాకిస్థానీలను ఈ నెలాఖరుకల్లా తిరిగి పంపించేయాలని నిర్ణయం -సాధారణ వీసాపై వొచ్చిన వారు 27 లోగా, వైద్య వీసా పై వొచ్చిన వారు 29 లోగా -క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో లకు ఆదేశాలు జారీ -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ పై అనేక ఆంక్షలు విధించిన నేపధ్యంలో భాగంగా దేశంలో ఉన్న …
Read More »పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై సమీక్ష
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము లో శుక్రవారం రాత్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్న 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడున్న ఓపి కౌంటు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే అన్ని వైద్య సేవలు సంపూర్ణంగా అందించాలని ముఖ్యంగా గర్భిణీ సేవలు, పిల్లల సేవలు ల్యాబ్ టెస్టులు పెంచాలని తెలియజేశారు. స్థానిక …
Read More »నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు , దిగుబడి అనుసరించి అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సీజన్ ధాన్యం సేకరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు , దిగుబడి అనుసరించి అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గెయిల్ ఏం.. ప్రేమ కుమార్, డి ఎస్వో ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ఎమ్. జనార్ధన రెడ్డి, జిల్లా వ్యవసాయ …
Read More »
Prajavartha Online Telugu News